హస్తంలో విజయ రెడ్డి కారులో గోవర్ధన్ రెడ్డి

దానం అడిగాడు! రేవంత్‌ కాదన్నాడు!? పట్టుపట్టి పదిమందితో చెప్పించాలని చూసినా లేదన్నాడు? పాత గ్రూపులు పోగేసుకొని మరీ దానం అడిగినట్లున్నాడు? రేవంత్‌ వెంటనే విజయా రెడ్డిని రంగంలోకి దింపాడు? పైలా పచ్చీస్‌ మొదలుపెట్టాడు? దానంను గాంధీభవన్‌ మెట్లెక్కుండా చేశాడు? నిన్నటి దాకా అందరినీ చిర్రుబుర్రులాడే దానం కార్యకర్తలను కౌగిలించుకుంటున్నాడు! ముసి ముసి నవ్వులతో మచ్చటపెడుతున్నాడు? వచ్చిన నాయకులకు మర్యాదలు చేస్తున్నాడు? ఆ నోట, ఈ నోట ఈ సంగతి తెలిసి దానంకు కారులో చోటు లేదన్నట్లున్నారు? అత్యాశ…

Read More

బండకేసి కొట్టాల్సిందే!

అధిష్టానం ఆదేశాలను అపహస్యం చేసేలా సీనియర్ల తీరు ` ప్రజల్లోకి వెళుతున్న క్రమంలో మెకాలడ్డే ప్రయత్నం ` హైకమాండ్‌ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే హద్దుమీరుతున్న వైనం ` పీసీసీ అంటే లెక్కలేని తనం మనుగడకు మంచిదేనా..? ` రేవంత్‌కు అండగా సెకెండ్‌ కేడర్‌ ` పనిగట్టుకుని పార్టీని పంగనామాలు పెట్టే ప్రయత్నాలు ` పీసీసీ చీఫ్‌ బండాకు కొడాతనంటూ ప్రకటనతో ఒక్కసారిగా సీనియర్లలో మార్పు ` సంచలన ప్రకటనంటూ సల్లబడ్డ జగ్గారెడ్డి ` మెలికపెట్టబోయి మెత్తబడ్డ వీహెచ్‌ `పార్టీకి…

Read More

ఆలేరు ముక్కొణపు పోరు!

హస్తం ప్రభావం కూడా తక్కువేం కాదు? బలమైన గులాబిలో మోత్కుపల్లి గుబులు? గొంగిడి సునీతకు హాట్రిక్‌ దక్కేనా? కారులో మొదలైన కుతకుతలు? నిన్నటి దాక గొంగిడి సునీతకు ఎదురులేదు? సెకండ్‌ క్యాడర్‌ కనుచూపు మేర కూడా లేదు? మోత్కుపల్లి కారెక్కడంతో సరికొత్త సమీకరణాలు? మోత్కుపల్లిని ఒత్తిడి చేస్తున్న అనుచరులు? గతంలో ఐదుసార్లు ఆలేరు ఎమ్మెల్యే? ఇప్పటికీ పోటీకి సై…సై? తెరాసలో చేరడంతో చిగురించిన ఆశలు? గొంగిడి సునీతకు మొదలైన తలనొప్పులు? కమల వికాసంలో ఎదురుచూపు? ఇంతకీ జనమెటువైపు?…

Read More

 రాష్ట్ర హోమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

 రాష్ట్ర హోమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా నేటిదాత్రి: ఇల్లంతకుంట మండలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పార్లమెంట్ పరిధిలో నీ ఆర్మూర్ నుండి నందిపేట గ్రామానికి వెళ్తుండగా కొంతమంది తాగుబోతు తెరాస దుండగులు ఎంపీ పై హత్యయత్నం చేసిన దుండగులకు పోలీస్ వాళ్ళు సకరించటం పేక్షకపాత్ర పోషించటం సరికాదు, ఎంపీ బీజేపీ నాయకులపై దాడిచేయటాన్ని తీవ్రంగా కండిస్తూ తెలంగాణా రాష్ట్ర హోమంత్రి మహబూబ్అలీ దిష్టి బొమ్మ దహనం…

Read More

కేంద్రమే కేసిఆర్‌ గురి

  కేంద్రంలో చక్రం తిప్పడమే లక్ష్యంగా రాజీకీయం… మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా దిశగా అడుగులు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రచారం దిశగా డిల్లీ వేధికగా తెలంగాణ నూతన ఆవిష్కరణలు… కేసిఆర్‌ కీలకంగా భవిష్యత్తు రాజకీయాలు… ఆలోచన ఒక్కటే చాలదు. ఆచరణ కావాలి. అవి పుష్కలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌లో వున్నాయి. కల కంటే చాలదు. నెరవేరే ప్రయత్నం చేయాలి. అందుకు కృషి చేయాలి. పట్టుదల చూపించాలి. ఇవన్నీ మెండుగా కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఇరవై ఏళ్ల…

Read More

యుగానికొక్కడు

` జగాన్ని మెలుకొల్పే యుగకర్తలకు మార్గదర్శకుడు ` అనాధలను ఆదరించే ధీనజనబాంధవుడు ` కేసిఆర్‌ ఒక్క ఆలోచన కోట్ల మందికి భరోసా ` అనాధలంతా ప్రభుత్వ బిడ్డలు ఒక విప్లవం ` చరిత్రలో ఈ ఆలోచన ఒక నూతన అధ్యాయం… ` భవిష్యత్‌ తరాలకు సంచలన సందేశం ` అది కేసిఆర్‌కే సాధ్యం…ప్రపంచానికి ఆదర్శం. ` ఇకపై అనాధలన్నవారు తెలంగాణలో కనిపించరు. ` వారికి జీవించే హక్కును కల్పించి..వారి జీవితాల్లో వెలుగులు నింపదమే… ` ఆసరా సగటు…

Read More

కేంద్రంపై పోరుకు దుబ్బాక నుంచే తొలి అడుగు

చేనేత పై జిఎస్టి రద్దు చేసే దాకా పల్లె పల్లెనా ధర్నాలు చేస్తాం కేంద్రం మెడలు వంచుతాం చేనేతలకు అండగా ఉంటాం : చేనేత మహాధర్నాలో ఎమ్మెల్సీ రమణ నేటి ధాత్రి,దుబ్బాక: చేనేత వస్త్ర రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన 12 శాతం జీఎస్టీ ని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ డిమాండ్ చేశారు.జిఎస్టి పెంపునకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటానికి చేనేతలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగంపై 12 శాతం…

Read More

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo

దుబ్బాక సీపీఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశo గురువారం దుబ్బాక మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఎండీ. అబ్బాస్ హాజరయి మాట్లాడుతూ దుబ్బాక ప్రాంతంలో చేనేత వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నదని దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్ట కొట్టే విధంగా జిఎస్టి నీ 12 శాతం పెంచడం ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. స్వాతంత్ర పోరాటంలో…

Read More

నేడే బహుజన సమాజ్ పార్టీ చలో మానుకోట కార్యక్రమం

మహబూబాబాద్, నేటిధాత్రి: బహుజన రాజ్యాధికారాని కై హలో బహుజన చలో మానుకోట నేడు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ మహబూబాద్ జిల్లా ఇంచార్జ్ దార్ల శివరాజ్ , అసెంబ్లీ అధ్యక్షులు తప్పెట్ల, చాణక్య, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పాల్వాయి బుచ్చిరాములు పిలుపునిచ్చారు.మంగళవారం గ్రామ, గ్రామాలు తిరిగి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…బుధవారం 22న బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్…

Read More

రైతుల సంక్షేమమే బిజెపి ప్రభుత్వ ధ్యేయం :

రేగొండ నేటిధాత్రి : రేగొండ, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రజాసంక్షేమం రైతుల సంక్షేమం పట్ల ఎప్పుడు నిబద్ధతతో ఉంటుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్నఅన్నారు.రేగొండ మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి అధ్యర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్బముగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపన్న మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం, నిజాంనిరంకుశత్వం పాలన సాగిస్తుందని, ధర్నాల పేరట కెసిఆర్…

Read More

పాలకుల విధానాలే అతి పెద్ద శాపం : తాటి వెంకటేశ్వర్లు

దేశంలో, రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న దివాలాకోరు విధానాలు అన్ని వర్గాల ప్రజలకు అతి పెద్ద శాపంగా మారాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బికెయంయు) రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా 2వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని తాటి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. దున్నేవాడికే భూమి…

Read More

ధాన్యానికి మద్దతు ధరకోసం రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

“కాంగ్రెస్ అధికారంలొకి వస్తే….ఖాయిలా పడ్డ పరిశ్రమలను పున ప్రారంభిస్తాం ..వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు పసుపు బోర్డు ఏర్పాటును అటకెక్కించిన అర్వింధ్  చెరుకు రైతులను రోడ్డుమీద పడేసిన ఘనత కవితదే ధాన్యానికి మద్దతు ధరకోసం రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం” – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా నేటిదాత్రి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణాలో ఖాయిలా పడ్డా పరిశ్రమలను పున ప్రారంభిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల…

Read More

కాంగ్రెస్‌ ఓటు బిజేపివైపు మళ్లిందా? ప్రచారం చేసిన నేతలు పైకి చెప్పదేంమిటి?

నా చేతికి కత్తి అందించండహో… నేనేం చేస్తానో….చూడండహో…నేనెంత ఎగిరెగిరి దుంకుతానో చూడండహో… అన్న రేవంత్‌ రెడ్డి ఏం చేశారు. కోవర్జులు వుండే వెళ్లిపోవచ్చు… అని పదే పదే చెప్పి రేవంత్‌ చేసిందేమిటి? మరో ఉత్తర కుమారుడికంటే గొప్పగా చేసిందేమిటి? నేను కొట్టినట్లు చేస్తా! నువ్వు ఏడ్చినట్లు చేయి!! నేను తిట్టినట్లు చేస్తా… తుప్పిళ్లను తూద్చేయి… అనుకున్నా బాగుండేదేమో! అంతకన్నా అధ్వాన్నంగా కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు వ్యవహరించింది?ఈటెలకు మేలు…ఎవరికి లాభం; పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి, ఒక జాతీయ…

Read More
నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి : దీక్షలో కాంగ్రెస్ నాయకులు

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి : దీక్షలో కాంగ్రెస్ నాయకులు

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా తక్షణమే నోటిఫికేషన్ లు జారీ చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్ ,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు కృష్ణమూర్తి ,టీపీసీసీ కార్యదర్శి గణేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా…

Read More

దళిత బందు పై అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

వీణవంక నేటిదాత్రి వీణవంక మండలం లోని చల్లూరు గ్రామ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో బుడగ జంగాల కాలనీ వాసులతో నారదాసు లక్ష్మణరావు ముచ్చటించి వారి సమస్యలపై అడిగి తెలుసుకుని దళిత బందు పై ఉన్నటువంటి అపోహల పై వారితో ముచ్చటించి అవగాహనను కల్పించడం జరిగింది. దళిత బందు అనేది ప్రతి దళిత కుటుంబానికి చేరే విధంగా ప్రయత్నంలోనే తెలంగాణ గవర్నమెంట్ కెసిఆర్ ప్రత్యేక చొరవతో కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఏలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రతి…

Read More

మేయర్ సుధారాణికి సీఏం పలకరింపు

వరంగల్ అర్బన్, నేటిధాత్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన శుక్రవారం నిర్వహించారు. ఈ సంధర్భంగా వరంగల్ నూతన మేయర్ గుండు సుధారాణి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన మేయర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తేలిపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా , నగర అభివృద్ధి మరింత ముందుకు తీసుకేళ్ళే లా పని చేయాలని సూచించారు. తనకు శుభాకాంక్షలు తేలిపిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తేలిపి ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధికి పాటుపడేలా పని చేస్తానని తేలిపారు….

Read More

నిరుద్యోగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేమేందర్ రెడ్డి

గెలిస్తే చేయాల్సిన పనులు బిజెపి చేతిలో ఓడితే చేస్తున్నారు* *ఎమ్మెల్సీగా గెలిపించి ఒక్క అవకాశం బిజెపికి ఇవ్వండి* శాయంపేట, నేటిధాత్రి: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కల్పించకుండా, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బిజెపి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయాన్ని భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల…

Read More

భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం

*మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు* *కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం* నేటిధాత్రి: భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని, తన నాయకత్వాన్ని నమ్ముకున్న వారిని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మొగుళ్లపల్లి శాయంపేట మండలాలలో పలు వివాహ వేడుకలలో ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని కొండా దంపతుల అభిమానుల ఆహ్వానం మేరకు వివాహా…

Read More

బంధు సక్సెస్

@ కాంగ్రెస్ నాయకుల అరెస్టు @ తెలంగాణ వచ్చింది రైతుల కోసమే : పెద్ది @ బందులో పాల్గొన్న సిపిఎం ఎమ్మార్పీఎస్ రైతు అనుబంధ సంఘాలు టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు #నెక్కొండ, నేటిదాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపడుతున్న భారత్ బంద్ లో భాగంగా నెక్కొండ మండలం లోని రైతులకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ టిఆర్ఎస్ సిపిఐ ఎమ్మార్పీఎస్ నాయకులు మండలంలోని బందును సంపూర్ణంగా పాటించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన…

Read More

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి*

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర బొజ్జం రమేష్* *మొక్కజొన్న పంటకు అనుమతులు కల్పించాలి రైతులు* *ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రశ్నిస్తున్న రైతులు* శాయంపేటపేట, నేటిధాత్రి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రగతి సింగారం మైలారం జోగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్, డిసిఓ రాచర్ల…

Read More