NETIDHATHRI

ముగిసిన వనపర్తి జిల్లా సగర సంఘం ఎన్నికల నామినేషన్ ల ఘట్టం

వనపర్తి జిల్లా సగర సంఘం ఎన్నికల నామినేషన్ ల దాఖలు ఘట్టం ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ల ప్రక్రియ కొనసాగింది. అధ్యక్షులుగా 5 గురు అభ్యర్థులు 6 సెట్ ల నామినేషన్ లను దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి గా 4 గురు, కోశాధికారి గా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముత్యాల హరికిషన్…

Read More
drug-free

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి.. – ఎస్సై దికొండ రమేష్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని “ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు, సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. డ్రగ్కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా ఉండాలి మరియు బాధ్యతగా ఉండాలి” అని పొత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల…

Read More

భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిగా మనోహర్ రెడ్డి

భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిగా మనోహర్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి     భూపాలపల్లి అర్బన్ బిజెపి అధ్యక్షులు గీస సంపత్ భూపాలపల్లి అర్బన్ ప్రధాన కార్యదర్శిలుగా కరివేద మనోహర్ రెడ్డి జోరు కృష్ణ శీలం రాజును నియమించడం జరిగింది ఈ సందర్భంగా కరివేద మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో అర్బన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీ అభివృద్ధి కి నా వంతు కృషి చేస్తానని అన్నారు తన ఎన్నికకు సహకరించిన బిజెపి జిల్లా…

Read More

యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఉత్తమ వ్యాసరచన పోటీ

యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఉత్తమ వ్యాసరచన పోటీ విద్యార్థులకు ప్రశంస పత్రాలు సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)     రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారు నిర్వహించిన యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు విజేతలుగా నిలిచిన పదవతరగతి చదువుతున్న సిరి కి డ్రాయింగ్ లో మొదటి బహుమతి, వ్యాస రచనలో లక్ష్య మొదటి బహుమతి గా మెడల్,సర్టిఫికెట్ జిల్లా…

Read More

సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!

* సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….! నారాయణపురం గ్రామ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు… ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల డిమాండ్.. తహసిల్దార్ జి.వివేక్ కి వినతి పత్రం అందజేత. కేసముద్రం/ నేటి ధాత్రి       మా భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వండి సారు అంటూ కేసముద్రం మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నారాయణ పురం గ్రామ…

Read More

ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి

ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య గణపురం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు గణపురం నేటి ధాత్రి     గణపురం మండలం మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు పరిధిలో తాడ్వాయిలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో అక్రమాoగా పైసల్ వసూలు చేస్త్తున్నట్టు ఆధారాలతో వార్తను ప్రచురించిన రిపోర్ట్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దుర్మార్గం అని గణపురం బిజెపి పార్టీ మండల…

Read More

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి మెడికల్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ రామకృష్ణాపూర్, నేటిధాత్రి:     ఈనెల 29 ఆదివారం రోజున రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి సిఈఆర్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ మునీర్ జ్ఞాపకార్థం మునీర్ మెమోరియల్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెనే హాస్పిటల్, మంచిర్యాల మెడి లైఫ్ హాస్పిటల్ వారు నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని రెండో వార్డ్…

Read More

రైతుల సమస్యలను పరిష్కరించండి .

రైతుల సమస్యలను పరిష్కరించండి — చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్– వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :     వీణవంక మండల కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారి సమస్యలు పరిష్కరించాలని చేనేత పద్మ సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు శ్రీకాంత్ వీణవంక మండల తహసిల్దార్ అంబటి రజితను కోరారు. గురువారం రోజున…

Read More

గండ్ర దంపతులకు బాల రాముడి చిత్రపటాన్ని .!

గండ్ర దంపతులకు బాల రాముడి చిత్రపటాన్ని బహుకరించిన అభిమాని శాయంపేట నేటిధాత్రి:     శాయంపేట మండలం సూర్య నాయక్ తండా వాస్తవ్యులు, గండ్ర దంపతుల వీరాభిమాని తిరుపతి నాయక్ ఇటీవల సూర్యనాయక్ తండా నుండి అయోధ్య సైకిల్ యాత్ర ముగిం చుకొని వచ్చి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మరియు వరం గల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కలిసి బాల…

Read More

మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ

మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించిన తొర్రూరు డి.ఎస్.పి కృష్ణ కిషోర్ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని తొర్రూరు డీ ఎస్పీ క్రిష్ణ కిషోర్ యువతకు విజ్ఞప్తి చేశారు. తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి       అంతర్జాతీయ మాధికద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మాధక ద్రవ్యాల  నిర్మూలన పై అవగాహన ర్యాలీ ని తొర్రూరు డీఎస్పీ కిష్ణ కిషోర్ ప్రారంభించారు …ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ….యువత…

Read More

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి… మహబూబాబాద్/ నేటి దాత్రి     నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఏఎస్ఐ వెంకటరెడ్డి లు అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్స నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

నిధులు మావి.. గొప్పలు మీవా..?

నిధులు మావి.. గొప్పలు మీవా..? మా హయాంలోని నిధులతో శంకుస్థాపనలు చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు… బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు రామకృష్ణాపూర్, నేటిధాత్రి:       నిధులు మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేస్తూ మేమే నిధులు విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్…

Read More

బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు

బడిబాటకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్వి మండల నాయకులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి శాయంపేట నేటిధాత్రి:       శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలల పురోగతికి బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిఆర్ఎస్వి రాష్ట్ర సీనియర్ నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బాలుర, బాలికల ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలను తమ…

Read More

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం .

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి     అంతర్జాతీయ మాదకద్రవ్యా దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో విద్యార్థులచే స్కిట్ (నాటిక ) ప్లకార్డ్స్ లను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత పోకడ చూస్తుంటే జీవితమంటేనే మత్తు. మత్తులోనే వుంది గమ్మత్తు అనుకుంటున్నారు. నిజానికి జీవితమంటే మత్తు కాదు….

Read More

మాదకద్రవ్యాల నియంత్రణ పై విద్యార్థులకు !

మాదకద్రవ్యాల నియంత్రణ పై విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమం సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)     సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ శ్రీమతి.పి.నీరజ ఆదేశాల మేరకు 26 జూన్ 2025 రోజున (ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం) సందర్భంగా రాధిక జైస్వాల్ సీనియర్ సివిల్ జడ్జి కం సెక్రటరీ, జిల్లా న్యాయ సేవాదికర సంస్థ సిరిసిల్ల పట్టణంలోని నెహ్రునగర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన…

Read More

గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు -రాష్ట్రమంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు ప్రధానం -గడ్డం కేశవామూర్తికి ఎన్టీఆర్ అవార్డు రావడం హర్షనీయం -సీనియర్ జర్నలిస్ట్ వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి   సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి మరో అత్యున్నత పురస్కారం లభించింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సంచలన రాజకీయవేత్త, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డును ఆయన పొందారు. విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా…

Read More

డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ

డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ జహీరాబాద్ నేటి ధాత్రి:     సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గురువారం ఉదయం డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయా కళాశాలల విద్యార్థులతో కలిసి పోలీసులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్ట్ న్యాయమూర్తి, డి. ఎస్. పి సైదా, ఆర్డీవో, రెవెన్యూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More

గంట్లకుంటా గ్రామంలో పల్లెబాటలో పాల్గొన్న TPCC YS !

గంట్లకుంటా గ్రామంలో పల్లెబాటలో పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..       పెద్దవంగర మండలంలోని గంట్లకుంటా గ్రామంలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై, వారి జీవన పరిస్థితులు, అవసరాలు, సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.. గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద…

Read More

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ .

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ -ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు -ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం -వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..     పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడ్ వలస ఆదివాసీ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ…

Read More

రిపోర్టర్ పై దాడులు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి

రిపోర్టర్ పై దాడులు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి ప్రశ్నిస్తే దాడుల జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తున్నాం గండ్ర యువసేన అధ్యక్షుడు, గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గణపురం నేటి ధాత్రి     గణపురం మండలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గండ్ర యువసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.మండల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల…

Read More
error: Content is protected !!