Telangana state.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.! 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.  సోషల్ మీడియా వేదిక గా ప్రచారం నిర్వహించాలి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నేటిదాత్ర   కె.సి.ఆర్ గారి నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి చేశారని మాజి మంత్రి అన్నారు వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్…

Read More
KCR.

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ,.! 

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ, స్వపరిపాలన సిద్ధించింది.  -ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన సాగింది -విలేకరుల సమావేశంలో చదువు అన్నారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కొంతమది చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి అన్నారు….

Read More
vaddiraju ravichandra

కెసిఆర్ సమక్షంలో సన్నాహక సమావేశం.

సమావేశానికి హాజరైన ఎంపీ “వద్దిరాజు” “నేటిధాత్రి” ఎర్రవెల్లి. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)రజతోత్సవం ఈనెల 27వతేదీన జరుగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఖమ్మం, నల్లగొండ,మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో శనివారం సన్నాహాక సమావేశం జరిగింది. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్,గుంతకండ్ల జగదీష్ రెడ్డి,వీ.శ్రీనివాస్…

Read More
BRS

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గంగాధర నేటిధాత్రి :   KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న…

Read More

ఉప ఎన్నికలొస్తే ఉద్యమకారులకే టిక్కెట్లు?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమే అని అఫిడవిట్లు ఇచ్చిన వారిపై రాజీనామాకు ఒత్తిళ్లు? `ఎలాగైనా ఉప ఎన్నికలు తేవాలన్నదే కేసిఆర్‌ ఎత్తుగడ! `పది సీట్లు గెలుచుకుంటేనే బిఆర్‌ఎస్‌ మనుగడ! `ఉప ఎన్నికలు వస్తే జగిత్యాల నుంచి ‘‘కవిత’’ పోటీ. `ఉప ఎన్నికలు తెచ్చి ఒక్క సీటు ఓడిపోయినా బిఆర్‌ఎస్‌ అడ్రెస్‌ గల్లంతే! `ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని సంకేతాలు వెళ్లినట్లే! `ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలని ఆదేశాలు. `అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. `తాము బీఆర్‌ఎస్‌ లో…

Read More

వరంగల్ తూర్పులో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పోచంమైదాన్ లో కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం, పులాభిషేకం, పండుగ వాతావరణంల కేసీఆర్ జన్మదిన వేడుకలు. 72వ జన్మదినం సందర్బంగా 72 కిలోల భారీ కేక్ కట్టింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నన్నపునేని నరేందర్. కార్యకర్తలతో, ఫ్లెక్సీలతో, బిఆర్ఎస్ జెండాలతో గులాబీ మయమైన పోచమ్మమైదాన్ జంక్షన్. నేటిధాత్రి, వరంగల్ తూర్పు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్బంగా సోమవారం…

Read More

బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ కేక్ కట్ చేసి, మిఠాయి పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మండల కేంద్రంలోని చిట్యాల సివిల్ దవఖానాలో రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన…

Read More

మెదక్‌ మొనగాడు వెంకట్రామ్‌ రెడ్డే!

https://epaper.netidhatri.com/view/251/netidhathri-e-paper-2nd-may-2024%09/3 అటు కేసిఆర్‌, ఇటు హరీష్‌ ఇద్దరి ఆశీస్సులు. ఆది నుంచి మెదక్‌ బిఆర్‌ఎస్‌కు కంచుకోట. కాంగ్రెస్‌ హయాంలో మెతుకుకు దిక్కులేని సీమ. పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలంలో మెదక్‌ అన్నపూర్ణ. కాంగ్రెస్‌ వచ్చింది…కరువొచ్చింది. మెదక్‌ మెతుకుకోసం మళ్ళీ తల్లడిల్లుతోంది. నిన్నటి దాక మంజీర పరవళ్లు తొక్కింది. కాంగ్రెస్‌ రాగానే ఎండిపోతోంది. బిఆర్‌ఎస్‌ హయాంలో మెదక్‌ అంతా సస్యశ్యామలం. కాంగ్రెస్‌ రాగానే ఎడారి మయం. ఆనాడు ఇందిరా గాంధీ గెలిచినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఒరగబెట్టేదేమీ లేదు….

Read More

విముక్తి విధాత…ప్రగతి ప్రధాత!

https://epaper.netidhatri.com/ ` అరవై ఏళ్ల అమావాస్య చీకటిని పారద్రోలాడు. ` తెలంగాణ కు వెలుగులు పంచిన సూర్యుడు.   `సమైక్య పాలకులు ఎడారి చేస్తే, తెలంగాణ తెచ్చి సస్యశ్యామలం చేశాడు. `పచ్చదనం లేని తెలంగాణను వన రాష్ట్రం చేశాడు. ` తెలంగాణను హరితహారంతో పచ్చని పందిరి చేశాడు. `తొండల గుడ్లు తప్ప పంటలా? అన్న చోటును మాగాణం చేశాడు. `తెలంగాణ కు నీళ్లు తెచ్చి పాడి పంటల సిరులు కురిపించాడు. `నిత్యం చీకట్లలో గడిపిన తెలంగాణ కు…

Read More

యుద్ధానికి సిద్ధమైన గులాబీ దళపతి.. క్యాడర్ లో జోష్.. విపక్షాల్లో గుబులు..!!

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగబోతున్నారు. హ్యాట్రిక్ కొట్టడానికి సుమారు 110 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలు నిర్వహించేలా ప్రణాళిక చేశారు. రోజుకు రెండు, మూడు సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకు 41 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార షెడ్యూలును బీఆర్​ఎస్​ ప్రకటించింది. సభలకు భారీగా జన సమీకరణ జరిగేలా బీఆర్​ఎస్​ కసరత్తు చేస్తోంది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ.. మరోవైపు హామీలు ఇస్తూ.. ఇంకో వైపు…

Read More

తెలంగాణలో కారు జోరు హ్యాట్రిక్ దిశగా పరుగులు

మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల యుద్ధం కోసం ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి… టాప్ గేర్ వేసేసింది గులాబీ పార్టీ. ఓవైపు అసంతృప్తులను లైన్ లోకి తీసుకొచ్చే పనిలో ఉండగానే… మరోవైపు ప్రచారాన్ని…

Read More

అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్

అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం .. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్ అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన. అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం…

Read More

తెలంగాణ స్వాభిమాన పతాక

https://epaper.netidhatri.com/ `స్వావలంబన అభిమాన గీతిక. `తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవ ప్రతీక. ` కేంద్ర సాయం మీద ఆధారపడకుండా నిలిచిన వేధిక. `విభజన హామీలు అమల కోసం ఎదురు చూడకుండా ఎదిగిన అభివృద్ధి నమూన. ` కేసిఆర్‌ నిరంతర శ్రమ..అహర్నిశలు పడిన తపన. `ఇంత వేగవంతమైన అభివృద్ధి ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యమైంది. `ఉమ్మడి పాలకులు పీల్చి పిప్పి చేశారు. `పదేళ్లలో కేసిఆర్‌ నిలబెట్టి చూపించారు. `తెలంగాణ బాగు పడడం గిట్టని వాళ్ల కళ్లు కుళ్లుకుంటున్నాయి. `తెలంగాణను…

Read More

(PRLIS) సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో పాలమూరుకు కొత్త అధ్యాయం

నీటి ఎద్దడి ఉన్న ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, సీఎం కేసీఆర్ తన కీలకమైన వెట్ రన్‌ను ప్రారంభించి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యధిక శక్తితో కూడిన 145-మెగావాట్ల పంపింగ్ సిస్టమ్‌లలో ఒకదానిని ఆన్ చేశారు. దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటైన దక్షిణ తెలంగాణ పరివర్తనలో కొత్త దశకు తెరతీసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం మెగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించారు. నీటి కొరత ఉన్న ప్రాంత ప్రజల చిరకాల…

Read More

దళిత బంధు రెండో దశ: వరంగల్‌లో 3,486 యూనిట్లు కేటాయించాలి

గత ఏడాది దళిత బంధు పథకం ద్వారా వరంగల్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 303 మంది లబ్ధి పొందారు. వరంగల్‌లో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చిన జిల్లా యంత్రాంగం దళిత బంధు పథకం ద్వారా 3,486 యూనిట్లను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి యూనిట్‌కు రూ.10 లక్షలు అందజేస్తోంది. గత ఏడాది ఈ పథకం ద్వారా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల…

Read More

తెలంగాణ ప్రజల గుండెల నిండా కేసిఆరే: ఎంపి. వద్దిరాజు రవిచంద్ర.

https://epaper.netidhatri.com/ ` గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు అండా దండ! `కొత్తగూడెం, ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ… `ఉమ్మడి ఖమ్మం మొత్తం గెలుస్తాం. ` కొత్త గూడెం, ఇల్లందులలో విజయ దుంధుబి మోగిస్తాం. ` దేశమంతా కరంటు కోతలు.. `ఒక్క తెలంగాణ లోనే కరంటు వెలుగులు. `తెలంగాణ లో కనిపించే ప్రగతి దేశంలో ఎక్కడా లేదు. `సంక్షేమ పథకాలలో నెంబర్‌ వన్‌….

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లును సోనియా గాంధీ మర్చిపోయారు: కవిత

అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని, మరింత సమ్మిళిత ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలని ఇటీవల శ్రీమతి కవిత విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు సంబంధించిన అంశాలను చేర్చాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లును విస్మరించడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. “X” (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో, ఆమె తన నిరాశను వ్యక్తం చేసింది, “మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్లమెంటరీ…

Read More

Kamareddy gears up to campaign for CM KCR

పార్టీ సభ్యులు చురుగ్గా కీలక సమస్యలను గుర్తిస్తూ, ఆచరణీయ పరిష్కారాల రూపకల్పనతో ఇప్పటికే సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.   రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సన్నద్ధమవుతున్న తరుణంలో కామారెడ్డిలోని బీఆర్‌ఎస్ క్యాడర్‌లో ఉత్సాహం నెలకొంది. పార్టీ సభ్యులు చురుగ్గా కీలక సమస్యలను గుర్తించి ఆచరణీయ పరిష్కారాల రూపకల్పనతో ఇప్పటికే సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంతో నియోజకవర్గ వ్యవహారాలపై…

Read More

లక్షన్నర మెజారిటీ ఖాయం!

https://epaper.netidhatri.com/ `ప్రతి ఎన్నికలలో పెరిగే మెజారిటీ సంకేతం. `సిద్దిపేట లో హరీష్‌ రావుకు ఎదురులేదు. `ప్రతిపక్షాలకు చోటు లేదు. `సిద్దిపేట ప్రజల గుండెల్లో వున్నది ఒక్కరే…అది హరీష్‌ రావే. `ప్రజలే ప్రచారకులై…ఏకగ్రీవ తీర్మానాలు. `గ్రామాలకు గ్రామాలే నిర్ణయాలు. `హరీష్‌ రావు కే మా సపోర్ట్‌ అంటూ ప్రకటనలు. `అభివృద్ధికి సిద్దిపేట ఒక ఐకాన్‌. `సిద్దిపేట ఒక రోల్‌ మోడల్‌…హరీష్‌ రావు ప్రగతి లీడర్‌. `పేదలకు అన్నార్థుడు…అందరికీ ఆప్తుడు. `నిత్యం ప్రజల్లోనే… నిరంతరం జనం కోసమే. `ఈసారి లక్షన్నర…

Read More
error: Content is protected !!