
పరకాల కోర్టులో ఘనంగా రాష్ట్రఆవిర్భావ దినోత్సవం.
పరకాల కోర్టులో ఘనంగా రాష్ట్రఆవిర్భావ దినోత్సవం పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని పరకాల ఇన్చార్జి ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి కోర్ట్ న్యాయమూర్తి నూటంకి శాంతి సోనీ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పరకాల భారతదేశం అధ్యక్షులు పిండల భద్రయ్య,పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.రుదిరా,ఏ. కుమార్,కోర్టు సూపరిండెంట్ టీ.నవీన్ కుమార్, కోర్ట్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.