టిజి బడుగులకు అండగా కాంగ్రెస్‌

-ఏపి అగ్రకులాల పక్షాన బిఆర్‌ఎస్‌. -కొండా సురేఖ మీద సినీ వర్గం మూకుమ్మడి దాడి. -సీని అగ్ర కులాలకు బాసటగా బిఆర్‌ఎస్‌ పార్టీ. -తెలంగాణ ఆడబిడ్డకు అండగా కాంగ్రెస్‌ పార్టీ. -బిఆర్‌ఎస్‌పై తొలగిన తెలంగాణ ముసుగు. -అసలైన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ గొడుగు. -కొండా, వర్సెస్‌ కేటిఆర్‌ అంశాన్ని సినీ లోకానికి ముడిపెట్టింది బిఆర్‌ఎస్‌. -హుందాగా తనదైన శైలిని ప్రదర్శించింది కాంగ్రెస్‌. -ఆది నుండి అగ్రకుల అహంకారం ప్రదర్శిస్తూనే వుంది బిఆర్‌ఎస్‌. -బలహీన వర్గాలకు ఎప్పుడూ…

Read More

మల్లన్నసాగర్‌ వద్ద బీఆర్‌ఎస్‌ బృందం ప్రత్యేక పూజలు

*మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆధ్వర్యంలో..పూజలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు.* *మల్లన్నసాగర్‌ లో 21 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి – హరీష్ రావు* *నిండుకుండలా మల్లన్నసాగర్‌ను చూసి కడుపునిండింది* *కాళేశ్వరం మునిగింది, కొట్టుకుపోయిందని వాళ్లకి మల్లన్నసాగర్‌ లోని జలాలే చెంపపెట్టు లాంటి సమాధానం* *కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని.* *కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు చేశారు* *కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యపు ఆరోపణలు చేశారు* *కాళేశ్వరం కొట్టుకపోయిందని…

Read More

బిజేపికి కేజ్రీ ఝలక్!

https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024 బిజేపి బ్లైండ్ ప్లాన్…కేజ్రి మైండ్ గేమ్. అడుగడుగునా ఊహించని దెబ్బ కొడుతున్న కేజ్రివాల్. డిల్లీని సొంతం చేసుకోలేక బిజేపి అవస్థలు. ఆమ్ ఆద్మీని ఊడ్చేయాలకుంటున్న బిజేపి కలలు కళ్లలు. కేజ్రివాల్ ను అరెస్టు చేయగలిగారు. సిఎం. కుర్చీను దించలేకపోయారు. కేజ్రి రాజీనామాకు నిరంతరం డిమాండ్ చేశారు. కేజ్రి రాజీనామా చేస్తాననగానే సంబరపడ్డారు. కేజ్రి తన సతీమణిని సిఎం చేస్తారని ఆశపడ్డారు. అతిశీని సిఎం చేస్తామని కేజ్రి ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్…

Read More

చీటింగ్‌లో చిట్‌ఫండ్స్‌ చమక్కు! ఎపిసోడ్‌-1

https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024/2 -హైడ్రా రాకముందే అన్ని అమ్మేసుకుందాం -కొన్ని చిట్‌ ఫండ్‌ సంస్థలు కొనుగోలు చేసిన స్థలాలన్నీ చెరువు శిఖాలే!అసైన్డ్‌ భూములే! -హైడ్రా నోటీసులొచ్చే లోపు ఆనవాలు లేకుండా చూసుకోవడమే! -తెలంగాణ వ్యాప్తంగా చిట్‌ ఫండ్స్‌ నయా మోసం! -అగ్గువగా ఫ్లాట్లిస్తాం..ఆలోచించిన ఆశాభంగం! -బురిడీ కొట్టిచ్చి..ప్లాట్లు అంటగట్టేస్తాం! -డబ్బులు లేవని చెప్పేద్దాం..కావాలంటే ఫ్లాట్లు రాసిస్తాం! -చిట్‌ ఎత్తినా నెలల తరబడి తిప్పించుకుంటాం..ఇది పాత మాట. -చిట్టేసిన వాళ్లకు ఫ్లాట్లే ఇస్తాం..ఇది కొత్త మాట. -ఇలా కూడా చీట్‌ చేస్తాం!…

Read More

చిరకాల స్వప్నం నెరవేరిన వేళ మెదక్ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ అనుమతులు రావడం శుభ పరిణామం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు

– జిల్లాలోని యువత డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలి. మైనంపల్లి…. – వైద్యా కళాశాల అనుభవిజ్ఞులైన వైద్యాధికారులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…..   – దీని వెనుక విశేష కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమాత్యులు దామోదర్ రాజనర్సింహ…. – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెడికల్ యంత్రాంగానికి ధన్యవాదాలు….. – మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు….. కొల్చారం, (మెదక్) నేటిధాత్రి…

Read More

మేడిపల్లి లో రాచకొండ కమిషనరేట్ నూతన భవన సముదాయ శంకుస్థాపన…

ప్రజా సంక్షేమానికే మా ప్రథమ ప్రాధాన్యం… శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసు శాఖకు అండగా ఉంటాం హోం మంత్రి మహమూద్ అలీ…   *ప్రజల రక్షణ కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. ఈరోజు మేడిపల్లిలోని రాచకొండ కమిషనర్ నూతన భవన నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ…

Read More

ఓటు బ్యాంకు రాజకీయాలు, తెలంగాణను అభివృద్ధి చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలపై కేటీఆర్ మండిపడ్డారు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని, తెలంగాణ అవసరాలను తీర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. హైదరాబాద్: తెలంగాణ అవసరాలను తీర్చడంలో విఫలమైందని, విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీలను అవహేళన చేస్తూ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైనా వాటిని అమలుచేస్తోందని సవాల్‌ విసిరారు. మంగళవారం…

Read More

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా వైజాగ్ విమానాశ్రయంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు

మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన తర్వాత ప్రయాణికులు భిన్నమైన ప్రవర్తనను ప్రదర్శించారు. ఆడారి కిషోర్ కుమార్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ చురుగ్గా ఉండగా, అవతలి వ్యక్తి నిరసనలో పాల్గొనకుండా పక్కనే ఉన్నాడు. విశాఖపట్నం: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ విశాఖపట్నం విమానాశ్రయంలో నిరసనకు దిగిన ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరైవల్ లాంజ్ నుండి బయటకు వచ్చిన వెంటనే, ప్రయాణీకులలో ఒకరు…

Read More

బిజేపి అరువు…కాంగ్రెస్‌ కరువు!?

https://epaper.netidhatri.com/ `ఉన్న నేతలు ఊడుతున్న బిజేపి. ` సీనియర్లకు కూడా గెలుస్తామన్న నమ్మకం లేదా? `కేంద్ర నాయకత్వం భరోసా అంతంత మాత్రమేనా? ` వస్తున్నారు…పోతున్నారు…కేంద్ర పెద్దలు. `బండిని తొలగించడంతో వున్న వాళ్లు పోతున్నారు. ` కొత్త నేతలతో కాంగ్రెస్‌ లో పాత నేతలకు తలనొప్పులు. ` గెలుస్తామన్న విశ్వాసం సీనియర్లలోనే లేదు. `ఖర్చు చేయడం అంటే వున్నది ఊడ్చేసుకోవడమే? `పార్టీ గెలిచినా ప్రాధాన్యత వుంటుందన్న భరోసా లేదు. `ముందట పడితే రేవంత్‌ కు మేలు చేసినట్లౌతుంది. `రండి…రండి…అనకోవడమే….

Read More

చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన టిడిపి నేతలు

  రామడుగు, నేటిధాత్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జంగం అంజయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి…

Read More

తుమ్మల నీ బలమెంత!

  తుమ్మితే ఓడిపోయేంత!! ఆనాడు ఎన్టీఆర్‌ కు ద్రోహం చేస్తివి. ఇప్పుడు స్నేహనికి మచ్చ తెస్తివి. తిన్నింటి వాసాలు లెక్కబెడితివి? స్నేహానికి కేసిఆర్‌ విలువిస్తే, మిత్ర ద్రోహానికి పాల్పడితివి. తెలంగాణ ఉద్యమంలో లేనే లేకపోతివి. 2014 తెలుగు దేశం నుంచి పోటీ చేసి ఓడిపోతివి. అనారోగ్యం పాలైతే కేసిఆర్‌ కాపాడే. ఓడిన నిన్ను తెచ్చి ఎమ్మెల్సిని చేసే. తర్వాత మంత్రి పదవి ఇచ్చే. పాలేరు నుంచి టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేసే. 2018 లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనంలో…

Read More

ఎంపీ వద్దిరాజు ఇనుగుర్తికి అంబులెన్స్ అందజేత

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు.తన సొంతూరు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి అంబులెన్స్ అందించారు.రవిచంద్ర తాను ఎంపీ అయిన కొద్ది రోజుల్లోనే ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయించడమే కాక అన్ని విధాలా అభివృద్ధిపరుస్తున్నారు.తాజాగా ఇప్పుడు తన ఎంపీ నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ఇనుగుర్తి,దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్ అందించారు. దీనిని శనివారం…

Read More

హరీష్ మార్క్..బిజెపికి షాక్

సిద్ధిపేట జిల్లాలో బీజేపీకి భారీ షాక్. నేటిధాత్రి సిద్దిపేట బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ సిద్ధిపేట జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్,…

Read More

అవినీతి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు

అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును శనివారం ఉదయం ఇక్కడ అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని జ్ఞానపురంలోని ఆర్‌కే ఫంక్షన్‌ హాల్‌ నుంచి ఉదయం 6 గంటలకు మాజీ ముఖ్యమంత్రిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారని ఓ అధికారి తెలిపారు. సిఐడి ఆర్థిక నేరాల విభాగం (ఇఓడబ్ల్యు) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాయుడుకు అందజేసిన నోటీసులో, “మిమ్మల్ని అరెస్టు చేసినట్లు మీకు తెలియజేయడానికే… ఉదయం 6 గంటలకు…

Read More

రేపటి రోజు రేవంత్‌ మాటకు విలువెంత?

https://epaper.netidhatri.com/ ` రైతులు రుణాలు తీసుకుంటే తీర్చేదెవరు? `గతంలో బండి సంజయ్‌ మాటలు ఏమయ్యాయో చూసిందే! `దళిత బంధు విషయంలో ఈటెల మాటలు నమ్మితే ఏమయ్యేది? `సీనియర్ల నుంచి కానిది కొత్త వారితో రేవంత్‌ కు చెక్‌ పడేనా? `షర్మిల వస్తే రేవంత్‌ మాట చెల్లుబాటౌనా? `షర్మిల రాకపై సీనియర్ల మౌనం దేనికి సంకేతం? ` కేవిపి ఇప్పుడు ఎందుకు నేను తెలంగాణ అంటున్నారు? `సీనియర్ల మద్దతు లేకుండానే ఇదంతా జరుగుతోందా? `రేవంత్‌ వద్దనుకున్న పొంగులేటి వచ్చాడు?…

Read More

తెలంగాణ ప్రజల గుండెల నిండా కేసిఆరే: ఎంపి. వద్దిరాజు రవిచంద్ర.

https://epaper.netidhatri.com/ ` గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు అండా దండ! `కొత్తగూడెం, ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ… `ఉమ్మడి ఖమ్మం మొత్తం గెలుస్తాం. ` కొత్త గూడెం, ఇల్లందులలో విజయ దుంధుబి మోగిస్తాం. ` దేశమంతా కరంటు కోతలు.. `ఒక్క తెలంగాణ లోనే కరంటు వెలుగులు. `తెలంగాణ లో కనిపించే ప్రగతి దేశంలో ఎక్కడా లేదు. `సంక్షేమ పథకాలలో నెంబర్‌ వన్‌….

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లును సోనియా గాంధీ మర్చిపోయారు: కవిత

అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని, మరింత సమ్మిళిత ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలని ఇటీవల శ్రీమతి కవిత విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు సంబంధించిన అంశాలను చేర్చాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లును విస్మరించడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. “X” (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో, ఆమె తన నిరాశను వ్యక్తం చేసింది, “మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్లమెంటరీ…

Read More

జూటా మాటల..జూటా పార్టీ.. బిజెపి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఎంపీ రవిచంద్ర కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు:ఎంపీ రవిచంద్ర కాళేశ్వరంకు 86పైసలు కూడా కేంద్రం ఇవ్వలే:ఎంపీ రవిచంద్ర రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పర్చింది:ఎంపీ రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర “నేటిధాత్రి” న్యూఢిల్లీ అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా…

Read More

ఖబడ్దార్ రేవంత్ ! తెలంగాణ రైతులకుక్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న – నారబోయిన రవి ముదిరాజ్ నేటిధాత్రి మునుగోడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు, రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారి మాటలకు నిరసనగా నేడు మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం…

Read More

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌

హైదరాబాద్‌ నేటిధాత్రి  జులై 07 ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు….

Read More