
ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం.
ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే బ్రిడ్జికి పునాది వేశాం… ప్రారంభించాం..! ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సన్నబియ్యం అక్రమ దందా చేస్తే కేసులు నమోదు చేస్తాం. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జికి పునాది వేసింది మేమే ప్రారంభించింది మేమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్…