Sub-Collector

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి:     సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్…

Read More
Land issues

రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం.

రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు పరిష్కారం వరంగల్ తహశీల్దార్ మహ్మద్ ఇక్బాల్. వరంగల్ నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత రాజు యాదవ్ అన్నారు. దేశాయిపేట షాదిఖానాలో రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వరంగల్ మండల తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కవిత మాట్లాడుతూ భూముల్లో ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ పరంగా కొలతల్లో పాస్ పుస్తకాల్లో…

Read More
Bhu Bharati

భూ భారతి తో పెండింగ్ సమస్యలు పరిష్కారం…

భూ భారతి తో పెండింగ్ సమస్యలు పరిష్కారం… జహీరాబాద్ నేటి ధాత్రి:     భూభారతి రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని ఝరాసంగం నాయబ్ తహసీల్దార్‌ కరుణాకర్ రావు అన్నారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని బోరేగావ్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.ఈ చట్టం ప్రకారం భూములకు సంబంధించిన సమస్యలు అధికారులు పరిష్కరించడం…

Read More
Panchayat

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు .!

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఎంపీడీవో కి వినతిపత్రం అందజేసిన పంచాయతీ కార్యదర్శులు జైపూర్,నేటి ధాత్రి:     తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు పంచాయతీ కార్యదర్శుల యొక్క దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతి కార్యదర్శులు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపిడిఓ…

Read More
Collector Sandeep Kumar.

ప్రజావాణి అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి.

సిరిసిల్ల జిల్లా లో ప్రజావాణి అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )     ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు…

Read More
MCPI(U) leaders'

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఎమ్మెల్యేకు ఎంసిపిఐ(యు) నేతల వినతి. నర్సంపేట,నేటిధాత్రి:       నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నెలకొన్న సమస్యల పట్ల ఎంసిపిఐ(యు) నేతలు వినతిపత్రం సమర్పించారు.నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో అదే కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు…

Read More
Pending Bills.

రూ.2,200 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్య తీరాకే కొత్తవి.

రూ.2,200 కోట్ల పెండింగ్ బిల్లుల సమస్య తీరాకే కొత్తవి అప్పటివరకు 25వేల పనుల ప్రతిపాదనలు కలెక్టర్ల పరిశీలనలోనే పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం తీవ్ర జాప్యం జహీరాబాద్ నేటి ధాత్రి:         ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల మంజూరుపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. కలెక్టర్లకూ అదే సూచన చేసింది. గత ఏడాది (2024-25) చేపట్టిన పనులకు కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యంతో రాష్ట్రంలో…

Read More
water

వార్డులో సమస్యలు పరిష్కరించాలి .

వార్డులో సమస్యలు పరిష్కరించాలి మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ సంపత్ పరకాల నేటిధాత్రి :     వార్డులో డ్రైనేజీలు క్రమ క్రమంగా తీయక దుర్వాసన వస్తుందని,ఇంటింటికి స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరించాలని,నల్లాల ద్వారా ఇంటింటికి క్రమం. తప్పకుండా నీళ్లు అందే విధంగా చూడాలని,వీధిలైట్లు వెలుగని చోట వెలిగేలా చూడాలని,ఎండకాలం దృష్ట్యా బోరింగులు రిపేరు ఉన్న దగ్గర ఎప్పటికప్పుడు రిపేర్లు చేపించాలని,వీధులన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలని, దోమల మందు ఫాగింగ్ చేపించాలని,డ్రైనేజీల…

Read More
Land issues

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’.

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’ భూభారతితో భూములకు భరోసా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్/ నేటి ధాత్రి     మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా…

Read More
Hospitals.

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న.!

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి బెల్లంపల్లి నేటిధాత్రి:   సరైన వైద్య నిపుణులను నియమించాలి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సరైన వైద్య నిపుణులను నియమించాలని యంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జోడించండి కిరణ్ కుమారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు…

Read More
Commissioner

పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలి.

పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలి బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతిపత్రం త్వరగతిన పరిష్కార చర్యలు తీసుకోవాలి-పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ పరకాల నేటిధాత్రి మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ వాహనాలు (ఆటోలు , ట్రాక్టర్)రావడం లేదని వార్డులలో పారిశుద్య పనులు సక్రమంగా జరగండం లేదని,చెత్త చెదారంతో మురుగు నీటితో కాలువలు నిండి పట్టణ ప్రజలు దోమల బారిన పడటం వలన అనేక సమస్యలు ఎదురుకుంటున్నారని మున్సిపాలిటీలో సిబ్బంది ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యం వలన…

Read More
error: Content is protected !!