
అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”!
అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై “రాష్ట్ర వ్యాప్త” ఆందోళనలకు “ప్రజా సంఘాల నిర్ణయం”! రాష్ట్ర వ్యాప్తంగా “కోర్టులలో ప్రజా వాజ్యాలు” వేయాలని సమాలోచనలు! త్వరలో “కోర్టులను” ఆశ్రయించనున్న “ప్రజా సంఘాలు”. అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు. “రైతులను” మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై “ప్రజా సంఘాల” ఆగ్రహం హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. “జాయింట్ కలెక్టర్” కూడా మోసం జరిగినట్లు “కమీషనర్”కు నివేదిక పంపడం జరిగింది….