మండలంలో జోరుగా బెల్టు షాపుల నిర్వహణ

నల్లబెల్లి-నేటిధాత్రి: మండల కేంద్రంలోని వైన్ షాప్ నుండి గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్న షాపు యజమాని లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైన్ షాపుల నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా వైన్ షాపు యజమానులు మద్యం ప్రియులకు కాదని అధిక రేట్లకు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.దీంతో గ్రామాలలో జోరుగా బెల్టు షాపుల నిర్వహణ జరుగుతున్నది. గ్రామాలల్లో బెల్టు దుకాణాల నిషేధం ఉన్నప్పటికీ ఇదేమి పట్టించుకోని ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది చూసీచూడనట్టుగా…

Read More

రేషన్ షాప్ ల తనిఖీలు – తహసిల్దార్ నాగరాజు.

నూగూరు వెంకటాపురం నేటి ధాత్రి :- వెంకటాపురం మండల తాసిల్దార్ అంటి నాగరాజు ఆకస్మికంగా మండలంలోని అన్ని రేషన్ షాపులను తనిఖీ నిర్వహించారు రేషన్ షాప్ ల లో రేషన్ డీలర్లు ఉచితంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం సరిగా ఇవ్వాలని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టవద్దని తూకం విషయంలో కార్డుదారులకు అన్యాయం జరగకూడదని రేషన్ షాప్ కు వచ్చిన ప్రతి ఒక్కరు మాస్కు ధరించి కనీస దూరం…

Read More

*హోటల్ తెరిస్తే 5వేల జరిమానా*

శాయంపేట, నేటి ధాత్రి: లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండగా ఎవరైనా హోటల్ లు తెరిస్తే 5వేల జరిమానా విధిస్తామని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. శాయంపేట మండలంలో శుక్రవారం కొన్ని హోటల్లు తెరిచారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మండలంలోని హోటల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కోవిండ్ -19 కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన దుకాణాలు…

Read More

దెబ్బకు దిగివచ్చిన మద్యం ధరలు

  కనీస విచారణ చేపట్టనీ అధికారులు. వెల్గటూర్ (నేటిధాత్రి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రముతో పాటు మండలంలోని అన్ని వైన్స్ షాపులలో మద్యం ధరలు దిగివచ్చాయ్. బుధవారం నుండి తెరుచుకున్న వైన్స్ షాపులు ప్రభుత్వ రేట్లను అధిగమించి వైన్స్ లోనే ఏకంగా బ్లాక్ దందాను మొదలు పెట్టి ప్రభుత్వం నియమించిన రేటు కంటే ఒక్కో మద్యం క్వార్టర్ సీసాపై 20 నుండి 30 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తూ మద్యం ప్రియులను నిలువు దోపిడీ…

Read More

*మద్యం మత్తులో పామును కొరికిన వ్యక్తి అరెస్ట్..!*

*మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్‌ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.* *వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు అరెస్ట్ చేశారు.* *కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్‌ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది.* *తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. ఆ తరువాత మెడలో వేసుకున్నాడు* *దానికి సంబంధించిన వీడియో సోషల్…

Read More

పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి

*జనగామ జిల్లా..పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి* *మరుగుదొడ్ల బాగోతంలో* *కార్యదర్శిని సస్పెండ్ చేశారు* *సర్పంచ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు* *-సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తాం* *-సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి రమేష్ రాజా* ——————————- పాలకుర్తి:నేటిధాత్రి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి,అక్రమాలలో కలెక్టర్ కు పిర్యాదు లు అందిన నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నత అధికారులు 4 లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందని తేల్చి కేవలం కార్యదర్శి మనోహర్…

Read More

అన్నిధానాల్లో అన్నదానం గొప్పది

వరంగల్ సిటి నేటిధాత్రి అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.నన్నపునేని నరేందర్ అభిమాన సంఘం వ్యవస్థాపకులు బత్తుల కుమార్ ఆద్వర్యం 23వ డివిజన్ ఎస్.ఆర్.ఆర్ తోట లో లాక్ డౌన్ నేపద్యంలో 500 మంది పేదలకు మాంసాహారంతో కూడిన బోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడారు లాక్ డౌన్ సమయంలో పేదలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. పేదవారు…

Read More

నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే…. డి సి పి

మల్కాజిగిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), 8 మే (నేటిధాత్రి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రెడ్ జోన్ లో ఉన్నందున కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డి సి పి రక్షిత మూర్తి,ఈ సందర్భంగా వ్యాపారులకు నిర్మాణ రంగ సంస్థ యజమానులకు లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు, ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని మాస్క్ లేకుండా…

Read More

అసాంఘిక కార్యకలాపాల అడ్డా ‘అన్నారం’

అసాంఘిక కార్యకలాపాల్‌ అడ్డా ‘అన్నారం’ ప్రముఖ యాత్రా స్థలం అన్నారం గ్రామంలో యాత్రికులకు ఏర్పరచిన రూములు ప్రేమికులకు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో గ్రామంలోని కొంతమంది ప్రైవేటు రూముల యజమానులు చీకటి దందాకు తెర లేపుతున్నారని అంటున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామం తెలంగాణలోని ప్రముఖ యాత్రస్థలాల్లో ఒకటి. ఇక్కడ దర్గాకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారని, జాతరకు వచ్చిన భక్తులకు రూములు కిరాయికి…

Read More

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో లైసెన్సు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. శుక్రవారం పోలీస్‌, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో చేపట్టి నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన అక్రమ వ్యాపారి అరెస్టు వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా కేశవపట్టణం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన కరివెద సదాశివరెడ్డి అనే అక్రమ వ్యాపారి ప్రభుత్వ లైసెన్సు, ఎలాంటి…

Read More

‘బోరా’ సాబ్‌ కబ్జా కహాని

‘బోరా’ సాబ్‌ కబ్జా కహాని రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబం రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ భారీగానే వెనకేసుకున్నారు. వ్యాపారాలు చేసి అలసిపోయారో ఏమో తెలియదు. కానీ ఇంకా సంపాదించాలంటే రియల్‌ఎస్టేట్‌ రంగం సరైన వేదిక అనుకున్నారు ఆ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపారాలు చేసుకోవడం తప్పులేదు, రియల్‌ఎస్టేట్‌ కూడా తప్ప కాదు. కానీ వచ్చిన చిక్కల్లా కబ్జాలు చేయడమే. ఆ కబ్జా భూముల్లో అక్రమ వెంచర్లు వేసి అప్పనంగా దండుకుందామనుకోవడమే సరిగ్గా ఇదే జరుగుతుంది….

Read More

ఈటెల సారే కొండంత అండ..?,

ఈటెల పేషిలో అవినీతి ‘ప్రసాద’ం-2 ఈటెల సారే కొండంత అండ..? ఓ ప్రభుత్వంలో అది క్యాబినెట్‌ మంత్రి పేషిలో పదవీవిరమణ పొందిన వ్యక్తి, అన్ని విధాలుగా లాభపడి తరాలు తిన్న తరగని ఆస్తిని కూడబెట్టుకున్న వ్యక్తి ఇంకా అత్యాశతో, అధికారంపై మోజుతో తన ఉనికిని చాటుకుంటూ ఏకంగా వైద్య, ఆరోగ్యశాఖనే తన గుప్పిట్లో పెట్టుకున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. అదికార యంత్రాంగాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఈటెల పేషిలో షాడోమంత్రిగా కొనసాగుతున్నాడంటే…

Read More

కలెక్టర్‌ లేఖంటే…లెక్కేలేదా…?

కలెక్టర్‌ లేఖంటే…లెక్కేలేదా…? వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వెలువడుతున్న నేపధ్యంలో గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్న చందంగా తాము ఎవరం అవినీతికి పాల్పడలేదని, అవినీతి అక్రమాలు జరుగలేదని కావాలనే తమపై ‘నేటిధాత్రి’లో సృష్టించి వార్తల ప్రచురిస్తున్నారని వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య అర్బన్‌జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ ‘నేటిధాత్రి’ మీపై ఏ విషయాలను రాస్తున్నారు, ఏమి…

Read More

జేబులో కేయు అధికారులు…! 

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ జేబులో కేయు అధికారులు…! ”ఏమో సమ్మగా, సరీ సప్పుడు కాకుండా నంజుకుతిన్నారేమో…రహస్యంగా ముడుపులెన్ని తీసుకున్నారో… పర్మిషన్లు కాగితాల్లో చూపి సౌకర్యాలు లేకుండా కాలేజీ నిర్వహించుకోవటానికి హక్కులు ఇచ్చారేమో… కాసులకు కక్కుర్తిపడి సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం జేబులో నక్కినక్కి  ఉంటున్నారేమో…ఇది చలనం లేకుండా నిద్ర మత్తులో ఉంటూ చర్యలు చేపట్టటానికి వెనుకాడుతున్న కేయు అధికారుల వైఖరి పట్ల కలుగుతలున్న అనుమానాలు..”  హన్మకొండ పొద్దుటూరు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో అసౌకర్యాలతో, నిబంధనలకు విరుద్దంగా…

Read More

ఉద్యోగుల ఇష్టారాజ్యం

ఉద్యోగుల ఇష్టారాజ్యం ‘వైద్యారోగ్యశాఖ అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు, అధికారులు రింగన పురుగుల్లా వ్యవహరిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారలు విధులకు డుమ్మాకొడుతూ పట్టణంలో తిష్టవేయటం పరిపాటిగా మారింది. శాఖ పరమైన పనులను నిర్లక్ష్యం చేస్తూ సొంత పనుల్లో బిజిబిజి అవటం అధికారులకు, ఉద్యోగులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందనేది గమనార్హం. అడిగే నాధుడు లేడనే రితిలో వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలు కొరవడటంతో ఉద్యోగులు, అధికారులు ఆడిందే ఆటగా, పాడిందే…

Read More

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ?

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ? నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా మారడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చోటా..మోటా లీడర్లు రియాల్టర్లుగా అవతారమెత్తుతున్నారు. నర్సంపేట పట్టణంలో చుట్టు శివారు గ్రామాలలో వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా మార్చి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్ని మూడుపూలు ఆరుకాయలుగా సాగిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి లేఅవుట్‌ పర్మిషన్‌ ఉన్న 18వెంచర్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయని…

Read More

నకిలీ విత్తనాలు స్వాధీనం

50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం నర్సంపేట డివిజన్‌లో మళ్లీ నకిలీ విత్తనాలను కొందరు అక్రమ వ్యాపారులు రైతులకు అంటకడదామని పనిలో పడ్డారు. అక్రమ వ్యాపారాన్ని పసిగట్టిన పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు వెంటనే రైతుల శ్రేయస్సు కోసం వారి నిజాయితీని నిరూపించుకున్నారు. పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌ను చాకచక్యంగా ఛేదించారు. మూడుగంటల వ్యవధిలోనే ఇతర జిల్లాకు వెళ్లి అక్రమ దందా గట్టురట్టు చేశారు. నర్సంపేట అర్బన్‌ సిఐ కొత్త దేవేందర్‌రెడ్డి, నర్సంపేట…

Read More

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1 ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్‌చల్‌ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి ఈటెలకు ఇద్దరు ఓఎస్డీలను కేటాయించినా ఈ అనధికార, నకిలీ ఓఎస్డీ వైద్య, ఆరోగ్య శాఖలో తిష్టవేసి కూర్చున్నాడు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ సైతం ఈ అనధికార ఓఎస్డీకే అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ సీఎం తనకు కేటాయించిన ఓఎస్డీలను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది. గురుకులాల్లో…

Read More

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…!

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…! ప్రభుత్వ కార్యాలయాల్లో రోజురోజుకు అవినీతి తాటిచెట్టులా పెరిగిపోతూనే ఉన్నది. అవినీతి నిరోధక శాఖ ఎంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపినా, అవినీతిపరుల్లో మాత్రం ఎలాంటి భయం ఉండటంలేదు. ఇంతకుముందు కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడేవారు. కాని ఈ మద్యకాలంలో అధికారితోపాటు కుటుంబసభ్యులు కూడా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేసేందుకు ఉవ్విళ్లూరుతూ దర్జాగా కార్యాలయాల్లో తిష్ఠవేసి అడ్డగోలుగా నొక్కేస్తున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయం ఇంటర్మీడియట్‌…

Read More