మాజి ఎంపీ రావులను హైదరాబాద్ లో పరామర్శిస్తున్న జర్నలిస్ట్ పొలిశెట్టి సురేష్..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-24T131742.922.wav?_=1

 

మాజి ఎంపీ రావులను హైదరాబాద్ లో పరామర్శిస్తున్న జర్నలిస్ట్ పొలిశెట్టి సురేష్

వనపర్తి నేటిదాత్రి .

 

 

తెలంగాణ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ రావడంతో స్వగతం చెప్పాడానికి వెళ్లినానని కార్యకర్తల తోపులాట జేరిందని మాజీ ఎంపి రావు ల చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి నేటిదాత్రి దినపత్రిక జర్నలిస్ట్ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిని హైదరాబాద్ హిమాయత్ నగర్ లో పరమార్శి oచారు
టి.వి లో స్క్రోలింగ్ రావడంతో ప్రజలు అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందారని స్వల్ప గాయలు అయ్యావని గాయాలు తగ్గాయని ప్రజలు అభిమానులు బీ ఆర్ ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటన లో కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version