Dharma Samaj Party

నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి

నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి డీఎస్పీ నాయకులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి అది హర్షించదగిన విషయమే కానీ ఇంకా చాలా గ్రామాల్లో పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయాలని పూర్తి చేసినటువంటి ఇండ్లను…

Read More

జగన్ 2.0 పై ప్రెస్ మీట్ జగన్ పేరు..చిట్టి రెడ్డి

జగన్ 2.O అంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. మీ బొచ్చు మీరే పిక్కోవాలి.. 30 సంవత్సరాలు ఎక్కడుంటాడో, జైల్లోనా – కిరణ్ రాయల్..   తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 06: లండన్ కు వెళ్లొచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని, గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, అభివృద్ధికి నోచుకోక.రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని, ఇప్పుడు మళ్లీ 2.O తో వస్తున్నామంటే.. రాష్ట్ర…

Read More
error: Content is protected !!