మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రాణా.

నర్సంపేట,నేటిధాత్రి : గణపతి నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని సరోజినిదేవి రోడ్ లో రాయల్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజ,మహా అన్నదాన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్ జుర్రు రాజు,రాయల్ స్టార్స్ యూత్ సభ్యులు,భారతీయ జనతా యువ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్,యువ మోర్చ నియోజకవర్గ కన్వీనర్ ఆముదాల రమేష్,అబ్బరబోయిన రాజు,అంబేద్కర్,యువ మోర్చ…

Read More

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన మహాత్మ జ్యోతిరావు బాపూలే విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన అండర్ 12,14 సంవత్సరాల బాలికల విభాగంలో నర్సంపేటలోని మహాత్మ జ్యోతిరావు బాపులే స్కూల్ విద్యార్థులు పరుగు పందెంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వర్షిత, సహస్ర,నయానిక,అక్షర గోల్డ్ మెడల్ సాధించారు.షాట్ పుట్ విభాగంలో రక్షిత,లేఖ సిల్వర్ మెడల్ సాధించారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు ఈనెల 18,19వ తేదీలలో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు…

Read More

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు విజ్ డమ్ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ లోని ఓల్డ్ సిటీ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి బేస్ బాల్ పోటీలలో విజ్ డమ్ హైస్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థులు నైపుణ్యాన్ని కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జావేద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుండి 16 వరకు నిర్మల్ జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో 10వ తరగతికి చెందిన జయంత్, సల్మాన్ 9వ తరగతికి చెందిన రాణి, గౌతమి లు పాల్గొననున్నట్లు జిల్లా బేస్…

Read More

అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో గల మాదారం పోచమ్మ గుడి శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల 8వ రోజు పూజ మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పరకాల *మున్సిపల్ కౌన్సిలర్స్ పసుల లావణ్య రమేష్,బండి రాణి సదానందం గౌడ్,మరియు పిట్ట వాడ గణేష్ ఉత్సవ కమిటీ,మాదారం పోచమ్మ గుడి గణేష్ ఉత్సవ కమిటీ, తదితరులు పాల్గొన్నారు.

Read More

వల్లబ్ నగర్ గణపతి ఉత్సవాల వద్ద అన్నప్రసాద మహోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని మూడవ వార్డు వల్లబ్ నగర్ లో చేపట్టిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నప్రసాద మహోత్సవం చేపట్టారు. నర్సంపేట టౌన్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుకు పలువురు అన్నదాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సుమారు 30 మంది ప్రతి సంవత్సరం శ్రీ మహాగణపతి మాల ధారణ చేపట్టి వినాయక నవరాత్రుల ఉత్సవాలను నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో మండపం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మహా అన్నదానాలు,గణపతి భజనలతో శనివారం ప్రత్యేక పూజలు…

Read More

గణపతి మండపం వద్ద మహా అన్న ప్రసాదం కార్యక్రమం

నిజాంపేట: నేటి ధాత్రి వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలోగల మైసమ్మ గల్లి లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వినాయకుడికి పూజ చేసి ప్రసాదాన్ని సమర్పించారు . ఈ సందర్భంగా మైసమ్మ గల్లి నిర్వహకులు మాట్లాడుతూ.. “అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న”అన్నారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Read More

తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతి జమ్మికుంట: నేటిధాత్రి జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సీనియర్ నాయకులు కోరపల్లి గ్రామస్తుడు పింగిలి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పది సంవత్సరాల కాలం పని చేసిన మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో ఆ కాలంగా మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల…

Read More

విజయవంతమైన సాదు సజ్జన భజన కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం లోని రామన్నపేట గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా చందుర్తి సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సౌజన్యంతో పదవ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా సంగీత విభావరి భక్తి పాటలతో భజన బృందం గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి.ఆది దేవుని పాటతో మొదలుకుని పలు పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ విభాగం రాష్ట్ర కన్వీనర్ సేవా రత్న అవార్డు కళాతపస్వి యెల్లా…

Read More

బాల్య వివాహాల నిర్మూలపై అవగాహన

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్ర లో కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ కె ఎస్ సి ఎఫ్ సహాయ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో జెడ్ పి ఎస్ ఎస్ హై స్కూల్ బాల బాలికలకు మరియు ఉపాధ్యాయ బృందానికి బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన నిర్వహిణ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి గణపురం మండలం సోషల్ మోబలైజర్ ఇనుగాల అశోక్ మరియు జెడ్ పి ఎస్ ఎస్…

Read More

శ్రీచైతన్య స్కూల్ లో.హిందీ దివస్ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఈ సందర్భంగా . విద్యార్థులు హిందీ భాషా ప్రాముఖ్యతను వివరించే ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు ప్రదర్శించారు. ఉపాధ్యాయులు హిందీ భాషా ప్రాముఖ్యతను వివరించి, దేశంలోని విభిన్న సంస్కృతులను కలిపే పాత్రను హిందీ భాష పోషిస్తోందని పేర్కొన్నారు. పిల్లలకు హిందీపై ఆసక్తి కలిగించేందుకు పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహించబడ్డాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం చేతన్ ,ప్రిన్సిపల్ నీరజ,హిందీ ఉపాధ్యాయ బృందం…

Read More

కాటమయ్య రక్షణ కవచాలపై గీతా కార్మికులకు అవగాహన

జమ్మికుంట: నేటిధాత్రి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షణ కవచం కిట్లను ప్రవేశపెట్టింది. జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి శివారులో తాటిచెట్ల వద్ద జమ్మికుంట ఎక్సైజ్ సిఐ మాధవి లత ఆధ్వర్యంలో రక్షణ కవచాలతో తాడిచెట్లు ఎలా ఎక్కాలి గీత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కాటమయ్య రక్షణ కవచ కిట్లను గీతా కార్మికులకు అందజేసి తాటి చెట్లు ఎక్కే విధానాన్ని ప్రత్యక్షంగా గీతా కార్మికుల సమక్షంలో అవగాహన…

Read More

ఈ నెల 17న జిల్లా వైద్యశాల,మెడికల్ కళాశాల ప్రారంభం.

# నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి # రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక # జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరిశీలన. నర్సంపేట,నేటిధాత్రి : *నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందెందుకు గాను నర్సంపేట పట్టణంలో 350 పడకల జిల్లా ఆసుపత్రికి గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మాణ పనులు మొదలు కాగా ప్రస్తుతం ఉన్న…

Read More

గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

938 రూపాయలకే విద్యుత్ మీటర్లు శాయంపేట నేటిధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామంలో గృహ జ్యోతి పథకానికి సంబంధించిన సమాచారం విద్యుత్తు సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజలు విద్యుత్ మీటర్లు బిగించు కోవాలని తెలపడం జరిగింది ఇల్లు కలిగి ఉండి విద్యుత్ మీటర్లు లేకపోతే ఇంటి యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 17 రోజున ప్రజాపాలన దరఖాస్తుతో 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును పొంద గలరు….

Read More

నూతన.సెక్యూరిటీగ.జిఎంకి ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి నూతనంగా. సెక్యూరిటీ.జిఎంగా నియమితులైన శ్రీనివాస్. మరియు వేణు మాధవ్ డివైజియం.ఎస్ ఓ టు సెక్యూరిటీ మణుగూరు పర్యటించడం జరిగింది వారిని మర్యాదపూర్వకంగా శాలువాతో పూల బొకేతో.సన్మానించడం జరిగింది సెక్యూరిటీ విషయమై నూతన జమేదారుల ఎంపిక జమైదారిగా ఇచ్చేటప్పుడు ప్రమోషన్ పాలసీలో ఇంక్రిమెంట్ అనేది కల్పించాలని అదేవిధంగా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కుదించకపోతున్న కారణంగా నూతన రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయాలని వివిధ సమస్యలపై విన్నవించడం జరిగింది.వాటన్నిటిపై సానుకూలంగా స్పందించి. త్వరలో పై అధికారులతో…

Read More

నూతన.సెక్యూరిటీగ.జిఎంకి ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి నూతనంగా. సెక్యూరిటీ.జిఎంగా నియమితులైన శ్రీనివాస్. మరియు వేణు మాధవ్ డివైజియం.ఎస్ ఓ టు సెక్యూరిటీ మణుగూరు పర్యటించడం జరిగింది వారిని మర్యాదపూర్వకంగా శాలువాతో పూల బొకేతో.సన్మానించడం జరిగింది సెక్యూరిటీ విషయమై నూతన జమేదారుల ఎంపిక జమైదారిగా ఇచ్చేటప్పుడు ప్రమోషన్ పాలసీలో ఇంక్రిమెంట్ అనేది కల్పించాలని అదేవిధంగా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కుదించకపోతున్న కారణంగా నూతన రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయాలని వివిధ సమస్యలపై విన్నవించడం జరిగింది.వాటన్నిటిపై సానుకూలంగా స్పందించి. త్వరలో పై అధికారులతో…

Read More

ఆరవ వార్డులోని గణనాధునికి కుంకుమ పూజలు.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఆరవ వార్డులోని తాజా మాజీ సర్పంచ్ ఇంటిదగ్గర గల వినాయకునికి శనివారం రోజున కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు, మహిళలు యువకులు అత్యంత భక్తిశ్రద్ధలతో గణనాథుని పూజించారు. అలాగే ఈ రోజున 108 రకాల ప్రసాదాలను ఆ దేవునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొడగంటి వనజ, లక్ష్మి, సరిత, లత, కొడగంటి తేజస్విని, లత, దేవనపల్లి జ్యోతి, నందిని, రిశ్విత, ఉప్పుల గంగ, గుర్రం దేవేంద్ర, గుర్రం జల,…

Read More

మాజీ వైస్ చైర్మన్ ని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే

మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ వరంగల్ రోహిణి హాస్పిటల్ యందు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యి తిరిగి వచ్చిన కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్ ని వారి నివాసం రాంపురంలో పరామర్శిస్తున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్.రెడ్యా నాయక్, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఈ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు…

Read More

మహా అన్నదాన కార్యక్రమం

గంగాధర నేటిధాత్రి : గణపతి నవరాత్రుల ఉత్సవం భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మాల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం శనివారం రోజు అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరిగింది. మండలంలో వివిధ గ్రామాల్లో వినాయక మండపాల నిర్వాహకులు మహానదానాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంగాధర ఎస్ఐ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.భక్తులందరూ ఆ గణనాధుని ఆశీస్సులు పొంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Read More

డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ను ఆమోదించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: డిండి ఎత్తిపోతల పథకానికిడిపిఆర్ ను ఆమోదించాలని,పర్యావరణ,అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలనిసిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుబండ శ్రీశైలం, రైతు సంఘం జిల్లా నాయకులు మల్గ యాదయ్యఅన్నారు. శనివారంచండూరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు రెండోవ రోజుముగిసింది. సందర్భంగా. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ నిర్మలకు కు మెమోరండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గాల…

Read More

లలిత హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని నూతనంగా లలిత మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, శనివారం ప్రారంభం చేశారు.డాక్టర్ సి హెచ్ పద్మ,డాక్టర్ బి.రవికుమార్,డాక్టర్ ఏ బాలరాజు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ హింగే రాజుల ఆధ్వర్యంలో లలిత మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆసుపత్రి వైద్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వి ఎం జయుడు,సీనియర్ డాక్టర్ మోహన్ రావు,మార్కెట్…

Read More
error: Content is protected !!