రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం

ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి నేటి ధాత్రి, హైదరాబాద్​: రాబోయే మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఎల్బీనగర్ ​ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్​ నియోజకవర్గంలోని ఆయా కాలనీల్లో బీఆర్ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్​రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసి గద్దెనెక్కిన తరువాత ప్రజా సమస్యలు గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రజలు…

Read More

బిషప్ కార్డినల్ పూల అంటోనిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్

నేటిధాత్రి, స్టేట్ బ్యూరో: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ హైదరాబాద్ అర్చి బిషప్ కార్డినల్ పూల అంటోనిని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి మేడే రాజీవ్ సాగర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ బిషప్ హౌస్ కు చేరుకున్న పద్మారావు బిషప్ ను సత్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్…

Read More

కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ

– 16 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం – జర్నలిస్టుల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత – ఎన్ని కోట్ల రూపాయలు తీసుకోని సిరిసిల్లలో పోటీ చేశావు – రాణి రుద్రమదేవి పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాముని వనిత,…

Read More

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఖమ్మం మీటింగులో

Date 02/05/2024 ————————————– నేటిధాత్రి స్టేట్ బ్యూరో: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి టూటౌన్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు ఖమ్మం తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన ఈ సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు శీలంశెట్టి వీరభద్రం,పొన్నం వెంకటేశ్వర్లు,దోరేపల్లి శ్వేత, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర…

Read More

కేసీఆర్ ప్రచార నిషేధం , ఓటుకి నోటు కేసు పై మీడియా తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నేటిధాత్రి స్టేట్ బ్యూరో: కేసీఆర్ ప్రచార నిషేధం మోడీ , రేవంత్ కుట్రలో భాగమే మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా నేత కార్మికులని అవమానకరంగా మాట్లాడిన సందర్భంలోని మాటలు వక్రీకరించారు కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైంది ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి…

Read More

నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్

హైదరాబాద్, నేటిధాత్రి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్‌ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కిస్కారు. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా…

Read More

చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తా

పార్లమెంట్​లో బీసీల గొంతును వినిపిస్తా 68 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే నా బలం బీసీల అభ్యున్నతి కోసం 45 ఏండ్లుగా పోరాడుతున్నా.. జిత్తుల మారి బీజేపీ, కాంగ్రెస్‌ లకు గుణపాఠం తప్పదు వారు ధనికులు కావొచ్చు.. జ్ఞానేశ్వర్​ప్రేమ పంచుతడు డబ్బు సంచులతో వస్తున్న వారికి చేవెళ్ల ప్రజలే తరిమికొట్టాలి ​లోక్​సభ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతా నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ‘నేటి ధాత్రి’తో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ‘‘పనిచేసే…

Read More

విద్యార్థులను సన్మానించిన మాజీ ఎంపీపీ అత్తె చంద్ర మౌళి

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం లక్కారం గ్రామం జడ్పీ ఎచ్ ఎస్ స్కూల్ పదవ తరగతి లో మంచి మార్కులు సాధించిన కాసు సుకన్య డోరి అంజలి విద్యార్థులను మాజీ ఎంపీపీ అత్తె చంద్ర మౌళి విద్యార్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మీ తల్లి తండ్రుల ఆశలు నెరవేర్చాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమం లో బి ఆర్…

Read More

ముఖ్యమంత్రి సభ స్థలి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు!!

గడ్డం వంశీ నీ భారీ మెజారిటీతో గెలిపించాలి మంత్రి శ్రీధర్ బాబు!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం రాజారాం పల్లిలో మే మూడవ తేదీన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభాస్థలిని తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ పరిశ్రమలు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించి, అనంతరం మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని, గెలిపిస్తారని…

Read More

ఘనంగా కార్మిక దినోత్సవం వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మే డే ను పురస్కరించుకొని కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బుధవారం రోజున అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకుడు దుబాసి శ్రీనివాస్ తోటి కార్మికులతో కలిసి జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా మేడే దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు కార్మికులు ఐక్యతగా ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు హమాలో…

Read More

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి

డిసిసి వైస్ ప్రెసిడెంట్ సదానందం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ముత్తారం :- నేటి ధాత్రి శుక్రవారం రోజున మండల కేంద్రంలోని శ్రీ వెంకటలక్ష్మి గార్డెన్ లో నిర్వహించే మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ…

Read More

వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరగాలి.

# పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్. నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల మండలంలో సజావుగా జరగాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్,ఐఏఎస్ రచిత్ రాజ్ తెలిపారు.దేశ వ్యాప్తంగా జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బుదవారం ఎన్నికల జనరల్ అబ్జర్వర్,ఐఏఎస్ రచిత్ రాజ్,ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ ఉమాకాంత్ ద్రుపతి, దుగ్గొండి మండలంలోని కీలకమైన నాచినపల్లి,రేకంపల్లి పోలింగ్ స్టేషన్ లైన లను సందర్శించారు.సంబందించిన ఎన్నికల అధికారులకు పలు సలహాలు సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో ఆర్డీవో…

Read More

అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ ను గెలిపించాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ ను గెలిపించాలని, మే డే స్ఫూర్తితో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా చండూరు మండల పరిధిలోని, చండూరు మున్సిపాలిటీ,నేర్మటలో సిపిఎం జెండాను, చండూరు మున్సిపాలిటీ లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్…

Read More

బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

– వ్యక్తిపై కేసు నమోదు, రిమాండ్ కు తరలింపు – మోసపోయిన బాధితులు సబంధిత పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): మోసపూరిత మాటలతో కబ్జాలో లేని భూమి అమ్మి రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు రిమాండ్ కు తరలింపు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి విజయ కొనరావుపేట్ పోలీస్…

Read More

లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత

శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలి  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని శాంతియుత ఎన్నికల నిర్వహణకు గత ఎన్నికల్లో జరిగిన లోతుపాటులు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. లోక్…

Read More

కేసీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయండి

హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి…. నేటి ధాత్రి కమలాపూర్(హన్మకొండ)హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌక్ వద్ద గురువారం సాయంత్రం జరిగే మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ రోడ్ షో ను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో.. రైతాంగానికి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. రైతులకు సాగునీరు అందడం లేదని, పంటలు…

Read More

బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేసి వృదా చేసుకోవద్దు

– నేతన్నలను ఆర్థికంగా ఎదిగేలా ఆదుకుంటాం – పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం – స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం – కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాలకి ఓటు వేయండి – మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి): కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి జెండా రోడ్డు, సుందరయ్య నగర్ నుండి పాత బస్టాండ్ వరకు రోడ్ షోలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ…

Read More

మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జైనయ్యారు.

కూకట్పల్లి మే 1 నేటి ధాత్రి ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చందనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారా యణ గౌడ్,నియోజకవర్గ సీనియర్ నాయకులు కరుణాకర్ గౌడ్,కుమార్ యాదవ్,రామచందర్,లక్ష్మ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు లు ఏ.రేవంత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి,శేరిలిం గంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

Read More

కార్మిక హక్కులకై శ్రామిక ప్రజలు మరింత పోరాటం చేయాలి

మే డే వేడుకల్లో హన్మకొండ జెఏసి చైర్మన్ తాడిశెట్టి క్రాంతి కుమార్ హసన్ పర్తి / నేటి ధాత్రి మేడే సందర్భంగా హన్మకొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తాడిశెట్టి క్రాంతి కుమార్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎర్రజెండా ఆవిష్కరణ చేసి కార్మికుల గురించి, మేడే విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఈ దేశంలో కార్మికుల పక్షాన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఎనిమిది గంటల పని విధానం…

Read More
error: Content is protected !!