ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి

మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి ఆంద్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 87జయంతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతిష్ అధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద శ్రీపదరావు 87 వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాంపల్లి వీరేశం మండల…

Read More

ప్రభుత్వ ఉద్యోగాలలో క్రిడాకారులకు రిజర్వేషన్ కల్పించాలి

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎమ్మెల్యే కు వినతి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహిధర్ కొత్తగూడెం ఒలింపిక్ అసోసియేషన్ అద్వర్యం లో కొత్తగుడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు ప్రభుత్వ ఉద్యోగాలలో 2018 అప్పటి తెలంగాణ గవర్మెంట్ విడుదల చేసిన జి ఓ నెంబర్ 5 ప్రకారము ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ లలో క్రీడాకారులకు 2 % రిజర్వేషన్ కల్పించాలని…

Read More

ఏల్లారెడ్డి గూడ ప్రాథమిక పాఠశాల కార్యక్రమం లో పాల్గోన్న ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

కాప్రా నేటి ధాత్రి మార్చ్ 02 ఎల్లారెడ్డి గూడ క్విసిటివ్ టెక్నాలజీ సొల్యూషన్ ఇండియ ప్రైవేట్ సంస్థ డైరెక్ట కల్యాణ చక్రవర్తి ఆద్వర్యంలో యల్లారెడ్డి గూడా ప్రాథమిక పాఠశాల కార్యక్రమం లో ముక్య అతిథిగా ఉప్పల్ ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి పాల్గోన్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రి ,బ్యాగ్స్ ,నోట్ బుక్స్ ,పెన్నులు ,పెన్సిల్స్,చక్లెట్స్ మరియు రెండు కంప్యూటర్స్ అలాగె ఒక సమత్సర కాలం పాటు ఇంటర్నెట్ ఉచితముగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో…

Read More

శ్రీ దుద్దిల్ల శ్రీ పాదారావు జయంతి పురస్కరించుకుని గ్రామపంచాయతీ సిబ్బందిని సన్మానించారు

తంగళ్ళపల్లి నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బందిని సిబ్బందిని జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం మధుకర్ రచన సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎండి సలీం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ మాజీ సభ్యులు గోరెంట్ల రాజమల్లు మాధవి గాలి వీరేశం అంబదాస్ అంబటి ఆంజనేయులు…

Read More

ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, మార్చ్ 02, నేటిధాత్రి: క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో శనివారం శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినట్లు మునిసిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ, చైర్ పర్సన్ జంగం కళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వసంత్, కౌన్సిలర్లు పొలం సత్యనారాయణ, పనస రాజయ్య, కాంగ్రెస్ యూత్…

Read More

గంగారం నూతన ఎస్సై గా రవికుమార్

గంగారం, నేటిధాత్రి: వరంగల్ కమిషనర్ పరిధిలో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ ల బదిలీ లలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం నూతన ఎస్సై గా నియమితులైన రవి కుమార్ శుక్రవారం గంగారం మండల పోలీస్ స్టేషన్ తన చాంబర్లో ఎస్సై గా బాధ్యతలను స్వీకరించారు సిబ్బంది ఆయన కు పూలె బొకే ఇచ్చి స్వాగతం తెలిపారు కాజీపేట నుంచి బదిలీ పై గంగారం వచ్చారు గతంలో ఎస్సై గా పని చేసిన దిలీప్ బదిలీ పై కొత్తగూడ…

Read More

మృతురాలి కుటుంబానికి బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సహాయం.

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : దుఃఖ సముద్రంలో ఉన్న నిరుపేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు,సామాజిక వేత్త అల్లం బాలకిషోర్ రెడ్డి. గీసుకొండ మండలం నంద నాయక్ తండలో శుక్రవారం అనారోగ్య కారణాలతో బాధావత్ కమలమ్మ అనే మహిళా మృతి చెందింది.సమాచారం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అల్లం మర్రెడ్డి…

Read More

ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, మార్చ్ 02, నేటిధాత్రి: క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో శనివారం శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినట్లు మునిసిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ, చైర్ పర్సన్ జంగం కళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వసంత్, కౌన్సిలర్లు పొలం సత్యనారాయణ, పనస రాజయ్య, కాంగ్రెస్ యూత్…

Read More

రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో నూతన తహశీల్దార్ కి సన్మానం

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రానికి ఇటీవల నూతనంగా తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టిన రవికాంత్ ని ఎండపల్లి మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ పరిశీలకులు (అర్ఐ) వంగల కరుణాకర్, ఎండపల్లి మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మాదాసు తిరుపతి, మరియు వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు

Read More

మాతృ సంస్థ న్యూ డెమోక్రసీ లోనే కొనసాగుతా

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రజాపంథా పార్టీ వాళ్ళ మాయ మాటలు నమ్మి వాళ్ల పార్టీ కండు కప్పుకున్నానని, మూడు విప్లవ పార్టీల విలీనం అంటే న్యూ డెమోక్రసీ పార్టీ నుండి విడిపోయిన చంద్రన్న వర్గం, ప్రజాపంద పార్టీలు ఐక్యమవుతున్నాయంటే చేరానని విలీనం అయ్యే పార్టీలు కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలు పనిచేయడం లేదని, ఆ పార్టీల పేరు నేనెప్పుడూ వినలేదని అందుకే పునర్ ఆలోచన చేసి నా మాతృ సంస్థ అయిన న్యూ డెమోక్రసీ పార్టీలో…

Read More

హత్నూర మండల దివ్యాంగులకై దిక్సూచి యాత్ర

– స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు…. – బివి శివశంకర్ రావు… కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి:- దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గానికి సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరో బృహత్తర కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది.దివ్యాంగుల సదరం క్యాంపు దరఖాస్తు స్వీకరణకై దివ్యాంగులకై దిక్సూచి యాత్ర పేరుతో మీ ఇంటింటికి వచ్చి నేరుగా మీ ధ్రువ పత్రాల స్వీకరణ కార్యక్రమం చేపడుతున్నాం. ఏండ్ల తరబడి…

Read More

పోలియో రహిత సమాజమే లక్ష్యం

-మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ పోలియో రహిత సమాజమే లక్ష్యంగా మనమందరం పనిచేద్దామని మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి అన్నారు. శుక్రవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి అధ్యక్షతన మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో టాస్క్ ఫోర్స్ మండల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పోరండ్ల నాగరాణి మాట్లాడారు. మండలంలో 3341 మంది పిల్లలు 5 సంవత్సరంల వాళ్లు ఉన్నారని, వారందరికీ…

Read More

పల్స్ పోలియోను విజయవంతం చేయాలి

-ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో తప్పనిసరి -కరకగూడెం ప్రభుత్వ వైద్యాధికారి కారం మధు కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మార్చి 3న జరిగే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ వైద్యాధికారి కారం మధు అన్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రం నందు పల్స్ పోలియో ఆటో ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ…మార్చి 3న…

Read More

దుదిల్ల శ్రీపాదరావుకు నివాళులర్పించిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్

భూపాలపల్లి నేటిధాత్రి భారత్ జాతీయ విద్యా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 87 వ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలవేసి పాలాభిషేకం చేసిన నాయకులు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సేవలు అందించిన ఘనత శ్రీపాదరావు కి దక్కుతుంది మంథని నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ ఆ ప్రాంతంలో…

Read More

ఆడేపు ఓవర్సిస్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని, ఖిలా వరంగల్ మైదానంలో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఆడెపు ఓవర్సీస్ సీఈవో ఆడెపు మధుసూదన్. ఈ రోజు ప్రారంభమైన క్రికెట్ పోటీల్లో మొదటి ప్రత్యర్థులుగా చింతల్, హనంకొండ మధ్య జరగనుంది. టోర్నమెంట్ ఆర్గనైజర్ యెస్ కె రెహబార్ తో కలిసి ఓవర్సీస్ సీఈవో ఆడెపు మధుసూదన్ పోటీని ప్రారంభించారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని, ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని…

Read More

ఘనంగా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని కాంగ్రెస్ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో శనివారం రోజున స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పెన్నిధి నిత్యం ప్రజల కోసం తపన పడే మంచి మనసున్న వ్యక్తి పరకాల మండల అధ్యక్షులు దేవేందర్ అని కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో…

Read More

సంతాపం తెలిపిన ఎంపీ వద్దిరాజు

Date 02/03/2024 —————————————- తన సహచర ఎంపీ దీవకొండ దామోదర్ రావు మాతృమూర్తి అండాళమ్మ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సమాచారం తెలిసిన వెంటనే శనివారం ఉదయం బంజారాహిల్స్ లోని దామోదర్ రావు నివాసానికి వెళ్లి అండాళమ్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఎంపీ దామోదర్ రావు,వారి కుటుంబ సభ్యులు,బంధుమిత్రులను రవిచంద్ర పరామర్శించి,తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.అండాళమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ…

Read More

సంతాపం తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

02-03-2024 రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండి దామోదర్ రావుకు మాతృ వియోగం.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు గారు వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నారు.

Read More

ఏసీబి వలలో మరొక అవినీతి తిమింగళం

జూనియర్​ అకౌంట్స్​ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడిన ఘటన హబ్సిగూడ విద్యుత్ శాఖ సర్కిల్​ కార్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నాచారం ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్​ భరత్​కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్​ అకౌంట్స్​ అధికారి విజయ్​ సింహరెడ్డిని ఆర్టిజన్​ భరత్​ కొద్దిరోజులుగా వేడుకుంటున్నాడు. లంచం చెల్లిస్తే కానీ చెల్లించేది లేదన్నాడు. సక్రమంగా పనిచేసిన వేతనాలు విడుదల చేసేందుకు రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్​…

Read More

Congress Ticket for Bontu Rammohan

https://epaper.netidhatri.com/ · Will contest from Secunderabad · More winning chances to Bontu Rammohan · No scope for either BRS or BJP · Bontu has good reputation in Telangana Movement · He played key role in the development of Twin Cities · Well known as non controversial personality · He proved his efficiency as Mayor Hyderabad,Netidhathri:…

Read More