MPDO.

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు.! 

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి- ఎంపీడీవో.  రామడుగు, నేటిధాత్రి:   వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపీడీవో రాజేశ్వరి అన్నారు. రామడుగు మండల కేంద్రంలో ఆమె మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉంటే గుర్తించి వెంటనే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఈ అజీముద్దీన్, ఏఈ షారోన్, ఎంపిఓ శ్రావణ్ కుమార్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Read More
Mayor Dr. Sirisha.

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి.

*వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి… *మేయర్ డాక్టర్ శిరీష… *చలివేంద్రాలు ఏర్పాటు చేయండి.- కమిషనర్ ఎన్.మౌర్య.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 26:   వేసవి కాలంలో నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి రాకుండా, ఎండ నుండి ఉపశమనం కలిగేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం అన్ని విభాగాల అధికారులతో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్…

Read More
child marriage

బాల్య వివాహంను అడ్డుకున్నా పోలీసులు.

బాల్య వివాహంను అడ్డుకున్నా పోలీసులు. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లో గురువారం రోజున తేదీ 6 3 2025 రోజున ఉదయం 10 గంటలకు చిట్యాల సిఐ ఆదేశాల మేరకు మండలంలోని లక్ష్మీపురం తండా గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారంతో చిట్యాల సెకండ్ ఎస్ఐ ఈశ్వరయ్య , రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పెళ్లిని ఆపడం జరిగింది, మైనర్ అమ్మాయిని మరియు వారి…

Read More

నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి..

అర్హులైకే మాత్రమే రుణాలు అందేలా చూడాలి.. పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 06: ప్రభుత్వం తరపున స్వయం ఉపాధి పథకాలకు అందించనున్న వివిధ కార్పొరేషన్ రుణాలు అర్హులకు మాత్రమే అందేలా చూడాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం మున్సిపల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేషన్ రుణాలకు అందుతున్న అర్జీలను పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలన్నారు.అదేవిధంగా రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే నీటి…

Read More

మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

_ వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్. వరంగల్ తూర్పు, నేటిధాత్రి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో వరంగల్ ఏంఆర్ఓ మహమ్మద్ ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి…

Read More
error: Content is protected !!