ఐజేయు 143 జిల్లా ఉపాధ్యక్షుడు సన్మానం
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన నేరెళ్ల సుభాష్ గౌడ్ జగిత్యాల జిల్లా ఐ జే యు 143 ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా డబ్బా గ్రామంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, కాంగ్రెస్ యువ నాయకులు దేశెట్టి జీవన్, డబ్బా విడిసి చైర్మన్ జాన శంకర్, నేరెళ్ల సత్యం గౌడ్, గుండు రమేష్, గోపి రాజేందర్,ఇబ్రహీంపట్నం ఆర్ఎంపి మరియు పి.ఎం.పి సెక్రటరీ డాక్టర్ శ్రీధర్, కోటి అరుణ్, పాల్గొన్నారు