భిఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు

ఈరోజు జరిగిన స్థానిక కేకే ఫంక్షన్ హాలు నందు భద్రాచలం నేటి ధాత్రి భిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అత్యవసర సమావేశం భిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని మండల అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో కొండిశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ భిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు భద్రాచలం మండలంలో పెట్టే సమావేశంలో మాకు…

Read More

Is MAA is your ‘jaghir’ of your grandfather?

https://epaper.netidhatri.com/ · Either you or mine · Why always chance to only Andhra actors? · Why no opportunity for actors from Telangana? · Why again Manchu Vishnu as president? · New story is telling as general body decision · When you announce yourself, then why the association present? · How can it become unanimous without…

Read More

 ఉద్యోగులు ఓటర్లే క(కా)దా.!

https://epaper.netidhatri.com/view/235/netidhathri-e-paper-13th-april-2024%09/3 -అభ్యర్థులు, ఉద్యోగుల ఓట్ల అభ్యర్థన తప్పా! -రూల్‌.నెం. 5..క్లాజ్‌ నెం.1(a) ప్రకారం రాజకీయాలలో సభ్యులు కావొద్దు…కార్యాచరణలో భాగంగా కావొచ్చు. అని స్పష్టంగా వుంది. -అభ్యర్థి ప్రచారానికి వస్తే వద్దనకూడదు. -ప్రతి చోట ఉద్యోగుల కాలనీలున్నాయి. -ప్రచారంలో భాగంగా అభ్యర్థి ఉద్యోగి ఇంటికి వెళ్లకూడదా? -కాలనీలలో ప్రచారం చేయకూడదా? -అభ్యర్థులు వచ్చి చేసే ప్రచారంలో ఉద్యోగులు ఎలా బాధ్యులౌతారు? -నలుగురు ఉద్యోగులతో కలిసి మాట్లాడడం ఉల్లంఘనౌతుందా? -అది ఉద్యోగులకు శిక్షగా మారుతుందా? -కాలనీలలో ఉద్యోగులకు ప్రచారం చేయడం…

Read More

ట్రాక్టర్ డ్రైవర్లకు తప్పనిసరి లైసెన్సులు ఉండాలి లేనిచో కఠిన చర్యలు తప్పవు

గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో వాహన దారుల కు అనుమతి పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి అన్నారు గణపురం మండలంలోని ట్రాక్టర్ యూనియన్ ఓనర్స్ డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్సులు ట్రాక్టర్ కావలసిన పత్రాలు ముందు వెనక నెంబర్ పెట్టు తో పాటు రేడియం ప్రతి వెహికల్ కు ఉండాలి ఉండడం ద్వారా ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్ ఓనర్స్ అండ్ డ్రైవర్ లకు అవగాహన…

Read More

కన్వీనర్, కో కన్వీనర్లకు శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి,ఏప్రిల్ 12 నేటి ధాత్రి ఇన్చార్జి శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కార్యాలయంలో మేడ్చల్ మల్కాజి గిరి అర్బన్ జిల్లా కన్వీనర్ గా మల్లారె డ్డి,కోకన్వీనర్లుగా పద్మయ్య,ప్రసన్న కుమారీ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్రావు శుభాకాంక్షలు తెలి పారు.అనంతరం వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా ఉపా ధ్యక్షులు శంకర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్రావు,కంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రీతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలు

వర్థన్నపేకాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలుట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సమక్షంలో చేరికలు స్థానిక సంస్థల ఎన్నికల్లే లక్ష్యంగా భారీ చేరికలు పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి. 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు 200 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు హసన్ పర్తి / నేటి ధాత్రి ఈరోజు హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే…

Read More

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసిపి కిరణ్ కుమార్ #నెక్కొండ , నేటి ధాత్రి: వేసవికాలం వచ్చిందంటే దొంగతనాలతో పల్లెలు పడలెత్తిపోతుంటాయి. ఈ వేసవి కాలంలో మాత్రం నెక్కొండ మండలంలో భారీ ఎత్తున చోరీ జరగడం మండల వ్యాప్తంగా ప్రజలను కంటిమీద కులుకు లేకుండా చేస్తుంది. వివరాల్లోకి వెళితే నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామానికి చెందిన తిప్పని ప్రమీల భర్త వీరభద్రయ్య ప్రతిరోజు జాతీయ ఉపాధి హామీ పనులకు వెళుతుంటారు అదేవిధంగా రోజువారీగా ఉపాధి హామీ పనులకు గురువారం…

Read More

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకులు.. .

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో కరకగూడెం మండలంలోని పులుసు బొంత ప్రాజెక్టు సంబంధించి మరొకసారి సర్వే నిర్వహించి రైతులెవరు నష్టపోకుండా న్యాయం చేయాలని మండల రైతులతో కలిసి పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొగ్గలి రవి గారు, రామకృష్ణ గారు,కార్యకర్తలు…

Read More

డిసీఏ నిర్లక్ష్యం, మెడికల్ మాఫియా ప్రజలకు సవాల్ .

అధికారుల తనిఖీల్లో నిషేధిత మందులు అనేక అవకతోకలు దొరికిన, డి సి ఏ నిర్లక్ష్యఎం మాఫియాకు బలం. మాఫియా అక్రమాలు, దోపిడి లు కాదట, అది సేవ అంటూ, దాడులు చేస్తే మెడికల్ మూసివేస్తాం అని సవాల్ విసిరిన మాఫియా. రెండు రోజులుగా మండలం లో ని మెడికల్ షాపులు మూసివేత.మెడికల్ మాఫియా విముక్తి తోనే అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ, అధికారులు అమ్ముడుపోయారు,ప్రజలు మేలుకోవాలి, ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ ఆసుపత్రులే శ్రీరామరక్ష. మహాదేవపూర్-నేటిధాత్రి: ప్రజల ప్రాణాలను…

Read More

సిసిపిఎల్ క్రీడాకారులకు ఏకరూప దుస్తుల అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీసీపీఎల్ – (చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్) జయశంకర్ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీలో పాల్గొన్న డ్రీమ్స్-11 క్రీడ జట్టుకు క్రీ.శే.ఎంజాల బిక్షపతి స్మారకార్థం మీదుగా రేగొండ వాత్సవ్యులు ఎంజాల రాజు ఆధ్వర్యంలో గంగాధర రాజు చేతుల మీదుగా బహుకరించారు. టోర్నమెంటులో క్రీడాజట్టు గెలుపొంది రోపి విజయతీరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు కటుకూరి నరేందర్,…

Read More

6 గ్యారంటీల అమలుపై ప్రజల్లో చర్చ జరగాలి కూకట్ పల్లిలో మెజారిటీ దిశగా ముందుకెళ్లాలి

కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్,మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి ఏప్రిల్ 12 నేటి ధాత్రి ఇన్చార్జి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్లాలని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ అన్నా రు.శుక్రవారం కూకట్పల్లి నియోజక వర్గంలో ప్రచారానికి నిర్వహించే ప్ర చార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం దేశానికి…

Read More

టిఫిన్ సెంటర్ ప్రారంభించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్

కాప్రా నేటిధాత్రి ఏప్రిల్ 11: చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈ సీ నగర్ మెయిన్ రోడ్ లో ఆర్ కె టిఫిన్ సెంటర్ ప్రారంభించి టిఫిన్ సెంటర్ ఓనర్ తులసి రాజ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేసి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి,ప్రభు గౌడ్,శ్రీకాంత్ యాదవ్,రాజు గౌడ్, పాండుముదిరాజు ,భాను చందర్,ప్రభాకర్ రెడ్డి,మురళి గౌడ్,బాబు ముదిరాజ్,ప్రసాద్ రెడ్డి,విజయ్ ముదిరాజ్,వెంకట్ రెడ్డి సదానంద,ధర్మ రెడ్డి,రామ రెడ్డి,నవనీత,సంధ్య,నిర్మల,అరుణ,మున్ని,వసంత తదితరులు పాల్గొన్నారు.

Read More

 మల్లికార్జున గుప్త ని పరామర్శించిన ఎమ్మెల్యే

కాప్రా నేటిధాత్రి ఏప్రిల్ 11: అనారోగ్యంతో బాధపడుతూ శ్రీకర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న డి ఆర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కి చెందిన మల్లికార్జున గుప్త ని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

విగ్రహ ప్రతిష్ట మహోత్సవం రావాలని మాజీ మంత్రి కేటీ రామారావుకి కోరిన మండే పెళ్లి గ్రామస్తులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో ఈనెల 14వ తారీఖున పెద్దమ్మ దేవాలయం ప్రతిష్ట ఆహ్వానానికి రావాలని మాజీ మంత్రి బీ ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మండేపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామ ప్రజలు కేటి రామారావు ని కలిసి రావలసిందిగా కోరారు ఈనెల 14వ తారీఖున జరుగు కార్యక్రమంలో ఉదయం 8 గంటలకు విగ్రహ ఊరేగింపు గణపతి గౌరీ పూజ పుణ్య వాచనము అఖండ దీపారాధన యా…

Read More

ప్రమాదాల నివారణకు ము ళ్ళలను తొలగించిన సిఐ,ఎస్సై

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రం నుండి సింగారం రోడ్డుకు పోయే మార్గానికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు బారిన పడుతున్నట్లు ప్రయాణికులకు ఇబ్బందికరం.ఈ మార్గం గుండా మూల మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉండి దగ్గరగా వచ్చేంతవరకు ఎదురుగా వచ్చే వాహనాలుకనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వేగం అదుపు చేయలేక పోవడం వల్ల వాహనదారులు మలుపులు గమనించకుండా వేగంగా వచ్చి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటిష్టంగా నిర్వహించాలి

– అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు …. – గ్రామాలలో నీటి సమస్య లేకుండా చూడాలి… – అధికారులకు ఆదేశాలు జారీచేసిన అదనపు రెవెన్యూ కలెక్టర్ వెంకటేశ్వర్లు…. కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి :- శుక్రవారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హవేలీ ఘన్పూర్ మండల్ బూరుగుపల్లి , వాడి, రాజిపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ముందుగా గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా నీటి…

Read More

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి

వీణవంక, ( కరీంనగర్ జిల్లా). నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మడ్డి శంకరయ్య అనారోగ్యంతో బాధపడుతూ అతడు మృతి చెందగా ఇట్టి సమాచారాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలియజేసి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల…

Read More

కొమ్మాలలో బీఅర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

వరంగల్/గీసుగొండ,నేటిధాత్రి : వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పరకాల ఎమ్మెల్యే. వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొమ్మాల గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే రేవూరి తెలిపారు.పార్టీలో చేరిన వారిలో బస్కే మని, బస్కే సాంబయ్య,…

Read More

రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవు..

* పోలీస్ వారికి రైతులు సహకరించాలి •ఎస్సై శ్రీనివాస్ రెడ్డి నిజాంపేట: నేటి ధాత్రి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆరు కాలం పండించిన వరి ధాన్యం మొక్కజొన్న గింజల కుప్పలు రోడ్డుపై ఆరపోసి ప్రామాదాలకు కారణం కాకూడదని నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో అన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరు రోడ్డుపై ధాన్యం గాని మొక్కజొన్న గింజలు గాని అరోబోయారదని హెచ్చరించారు. వాహన దారులు కొన్ని సందర్భాల్లో చుసుకొక ధాన్యం…

Read More

జోరుగా ఇసుక దందా

అక్రమ ఇసుక డంపు, — కన్నెత్తి చూడని అధికారులు, — ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు, నిజాంపేట: నేటి ధాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం కొరడా జులిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది అధికారులు అండను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నీటి వనరులను కొల్లగొడుతూ ఇసుక రవాణా చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే నిజాంపేట మండలం కల్వకుంట, దుబ్బాక మండలం తాళ్లపల్లి గ్రామాలను ఆనుకుని ఇసుక ఉంది అక్రమ సంపదనే ధ్యేయంగా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పేరును…

Read More