July 5, 2025

తాజా వార్తలు

బాటసారులకు బాసటగా చలివేంద్రం చలివేంద్రం బాటసారుల దాహార్తిని తీర్చుతూ బాసటగా నిలుస్తుందని ఆడెపు రవీందర్‌ అన్నారు. బుధవారం వరంగల్‌ మట్టెవాడలోని బాలాజీ స్వచ్చంధ...
విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల రాజన్న జిల్లా పురపాలక సంఘం కమీషనర్‌ డాక్టర్‌...
కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలి సిద్దిపేట పట్టణంలో రేపు జరిగే ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక (ఆత్మీయుల సమ్మేళనం) కార్యక్రమాన్ని విజయవంతం...
రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి. ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో ప్రతి రైతులు తప్పక సహకరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి...
అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి ఊరచెరువులలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్‌...
మేయర్‌ పీఠంపై ఝాన్సీ…? గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా కొనసాగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్‌ ఎన్నిక కావడంతో వరంగల్‌...
ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలకు మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలను ఆపలేమని...
అసత్య ప్రచారాలు చేస్తే కేసులే – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ఇవిఎంల గురించి అసత్య ప్రచారాలు చేస్తే ఎఫ్‌ఐఆర్‌...
4వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య రాయదుర్గం, నేటిధాత్రి : హైదరాబాద్‌ మణికొండ చిత్రపురికాలనీలో ఇంటర్‌ విద్యార్థిని భవనం నాలుగో అంతస్తు...
ములుగు రాజకీయ తెరపై సీనియర్‌ జర్నలిస్టు నేటిధాత్రి బ్యూరో : ములుగు జిల్లా రాజకీయకాలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. ప్రాదేశిక ఎన్నికలకు ఓ...
తిరగబడ్డ ఓటర్లు…! ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామరైతులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్‌ను బహిష్కరించి రెవెన్యూ...
ఎన్‌కౌంటర్‌…చేస్తావా…? వరంగల్‌ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, పరకాల సీఐ మధు మధ్య వాగ్వాదం...
పోలీస్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు ఎన్నికల విధులకు గైర్హాజరయిన ఐదుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌...
పార్లమెంట్‌ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు -వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : పార్లమెంట్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు...
ఓటుకు వేళాయే… – ఓటింగ్‌కు సర్వం సిద్దం చేసిన ఎన్నికల కమీషన్‌ – పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది – కట్టుదిట్టమైన...
మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి దంతేవాడ, నేటిధాత్రి : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి విరుకుపడ్డారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై...
తెలంగాణ వీరప్పన్‌ చిక్కాడు నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప...
నేటిధాత్రి బ్యూరో : గత కొద్ది సంవత్సరాలుగా అటు పోలీసులను, ఇటు ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న కలప స్మగ్లర్‌ శ్రీను అలియాస్‌...
error: Content is protected !!