పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య.

Suicide

— పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య

 

నిజాంపేట: నేటి ధాత్రి

పనిచేసుకొని బ్రతుకుమంటే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరసింహ చారి (20) తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం తో నానమ్మ కమ్మరి కమలమ్మతో ఉంటున్నాడు. నానమ్మ కూలి నాలి చేసి సాదుతుండేది. రోజురోజు ఆరోగ్యం క్షీణించడంతో పనిచేయడం వీలుకాక ఇకనుండి ఏదైనా పని చేసుకుని బ్రతకమని నరసింహ చారిని మందలించగా మనస్థాపానికి గురై క్షణికావేశంలో రాత్రి ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని నానమ్మ కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!