
ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మానుకో
బండి సంజయ్ సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి) మంగళవారం జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్ లో జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మంగళవారం జమ్మికుంటలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని, దానిని భారీ బహిరంగ సభగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు బాధ…