32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన.
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవ రజిత.
బెల్లంపల్లి, నేటిధాత్రి:
బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మున్సిపాలిటీ 32వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవ రజిత కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఈ కార్యక్రమంలో అభ్యర్థి దేవ రజిత, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
