వనపర్తి లో సాయుధ పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్

వనపర్తి నేటిదాత్రి; కేంద్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సాయుధ కేంద్ర పోలీసు బలగాలతో జిల్లా శ్రీమతి ఎస్పీ కె . రక్షితమూర్తి ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామ ని అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి డి.ఎస్.పి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు . పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు . ఈ కార్యక్రమంలో రామరాజు వినోద్ కుమార్ రిజర్వు…

Read More

ఒంటరి ప్రయాణమే మేలు!

https://epaper.netidhatri.com/view/206/netidhathri-e-paper-10th-march-2024/2 పొత్తులతో ఒరిగేదేమీ లేదు. బిఆర్‌ఎస్‌ ఎక్కడా బలహీన పడలేదు. కార్యకర్తలు ఎక్కడా పక్క చూపులు చూడడం లేదు. నాయకులే గోడ మీద కూర్చున్నారు. అధిష్టానం డైలమా మంచిది కాదు. https://netidhatri.com/revanth-reddy-attention-towards-land-grabbing-nala-illegal-constructions-bhudan-lands-netidhathri-exclusive/ పొత్తులో సీట్లు పంచి ఇవ్వడం కన్నా,పార్టీ నేతలకిస్తేనే మేలు. ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ బలపడేందుకు కృషి చేస్తారు. పార్టీలో ఎంత కాలమున్నా పదవులు రావనేలా చేయకండి. అవకాశవాదులు వెళ్ళి పోయినా అసలైన వారు మిగులుతారు. ఎన్నటికైనా వాళ్లే మిగులుతారు. పార్టీకి వాళ్లే దిక్కవుతారు. ఇప్పటికైనా…

Read More

“ఎస్సీ” రిజర్వుడు పార్లమెంట్ స్థానంలో అవకాశం ఇప్పించాలి

సీనియర్ జర్నలిస్టు సదానందం 22 ఏళ్లుగా BRS పార్టీ కార్యకర్తగా “నేటిధాత్రి” వరంగల్ ఉద్యమకారునిగా, జర్నలిస్టుగా ఏలాంటి పార్టీ పదవులు, ఆర్థిక లబ్ధి పొందని నాకు అవకాశం వచ్చేలా చొరవ చూపాలని. రాబోయే లోకసభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేయుటకు BRS పార్టీ నుండి అవకాశం కల్పించాలని ఉద్యమ కారుడు సిరిమల్లె సదానందం కోరారు. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

Read More

పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం.

https://epaper.netidhatri.com/ సంక్షేమమా! ఆధిపత్యమా!! మల్లారెడ్డి వరకే పరిమితమా? అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా? మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది? తప్పు చేసినందుకు శిక్షా? తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు! వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు? హైదరాబాదు చుట్టూ భూదాన్‌ భూములు అన్యాక్రాంతం! అనేక నాలాలు మాయం. గుట్టలకు, గుట్టలే మింగేశారు. దేవుళ్లకే శఠగోపం పెట్టారు. తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం. కొందరికే పరిమితం చేస్తే రేవంత్‌ చిక్కుకునేది రాజకీయ…

Read More

ఫాజూల్ నగర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ జక్కుల కవిత- తిరుపతి వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామ పంచాయతీ అవరణలో అంతర్జాతీయ జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ దినోత్సవం నిర్వహించారు. గ్రామ స్థాయి సిబ్బందిని వైస్ ఎంపీపీ జక్కుల కవిత-తిరుపతి అధ్వర్యంలో గ్రామ స్థాయి సిబ్బంది అంగన్వాడీ, ఆశ , ఏఎన్ఎం విఓఏ, మహిళ సంఘం సభ్యులను ఘనంగా సన్మానించిన అనంతరం వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు…

Read More

జి .హెచ్.యం.సి, ఉప్పల్ సర్కిల్ ఆస్తిపన్ను పరిష్కారం

ఉప్పల్ నేటిధాత్రి మార్చి 09 ఉప్పల్ డిప్యూటీ కమీషనర్ జి.హెచ్.యం.సి, ఉప్పల్ సర్కిల్ ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు దారులకు తెలియజేయునది ఏమనగా తేది. 10-03-2024 ఉ 9.00 గంటల నుండి మ 1.00 గంటల వరకు సిటిజన్ సర్వీస్ సెంటరు తెరచి ఉంచబడును మరియు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనగలరని మరియు ఆస్తివన్నుకు సంబందించి ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని 10-03-2024 ఆదివారం…

Read More

మహాలక్ష్మి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి నేటిధాత్రి మహాలక్ష్మి పధకానికి సబ్సిడీ మంజూరుకు గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు ఈ కేవైసి చేపించుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో మహాలక్ష్మి పధకానికి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ కేవైసి చేపించే ప్రక్రియపై పౌర సరఫరాలు, గ్యాస్ డీలర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకు…

Read More

మల్లయ్య బట్టు ను బదిలీ చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి: బొట్ల నరేష్ హన్మకొండ, నేటిధాత్రి: రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాల ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నెలకున్న సమస్యలపై జిల్లా అధికారులతో పాటు గురుకులాల కార్యదర్శి…

Read More

మృతుడి కుటుంబానికి బియ్యం మరియు ఆర్థిక సాయం చేసిన లైవ్ నాయకులు

కొనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లీ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెంతల రవి కుటుంబానికి బాసటగా నిలిచిన లైవ్ నరేష్ నాయక్. అనంతరం వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం , 5 కిలోల ఆయిల్ మరియు 1500 ఆర్థిక సాయం చేయడం జరిగింది. నరేష్ నాయక్ మాట్లాడుతూ దాతలకు రాములు నాయక్ 25 కేజీల రైస్, 1000 రూపాయలు, మోహన్ నాయక్ 5 కిలోల ఆయిల్, రాజు 500…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరెళ్లి రవి గౌడ్

కొండా దంపతుల సమక్షంలో, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆరెళ్లి రవి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మహేష్ గౌడ్ నా ఇంటికి తిరిగి వచ్చినట్టు ఉన్నది, పార్టీ పటిష్టతకు కృషి చేస్తా _ __రవి గౌడ్ నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గం, ఉర్సు కరీమాబాద్ కు చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఆరెళ్లి రవి గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత, రాష్ట్ర దేవాదాయ…

Read More

కోటగుళ్లలోగణపేశ్వరునికి మహా అన్న పూజ

పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ములుగు సీనియర్ సివిల్ జడ్జి పట్టు వస్త్రాలతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ భారీగా తరలివచ్చిన భక్తులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం కోట గుళ్ళు గణపేశ్వర స్వామికి కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహ అన్న పూజ నిర్వహించారు. పరకాల లలిత నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ లలితాదేవి రాజేశ్వర్ ప్రసాద్ దంపతులు మహ అన్న పూజా కార్యక్రమాన్ని నిర్వహించగా ములుగు సీనియర్ సివిల్…

Read More

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వనపర్తి నేటిదాత్రి ; శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ విజయం సాధించాలని వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ప్రత్యేక పూజలు శివునికి అభిషేకం చేశారు

Read More

విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ శ్రేణులు తప్పక హాజరు కావలి

మధుసూదన్ రెడ్డి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆదివారం రోజున మధ్యాహ్న కాల సమయంలో పద్మశాలి భవనం నందు పరకాల మండల మరియు రూరల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న మాట వాస్తవమని జరగబోయే పార్లమెంట్…

Read More

కాంగ్రెస్ పార్టీ లో చేరిన పలువురు సర్పంచ్ లు

హసన్ పర్తి/ నేటి ధాత్రీ హైదరాబాద్‌ లోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ధీపాదాస్ మున్షి నీ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె ఆర్ నాగరాజు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిళి వెంకట్ రాంరెడ్డి, ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు బండా జీవన్‌రెడ్డి, కేతపాక భగత్, వేముల రామరాజు, భూక్య రాజు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి…

Read More

చాక్ పీస్ పై 108 శివలింగాలు చెక్కిన చోలేశ్వర చారి

గొల్లపల్లి నేటి ధాత్రి: మహాశివరాత్రి సందర్భంగా చాక్ పీస్ తో తయారు చేసిన ఓకే శివలింగంపై 108 శివ లింగాలను చెక్కాడు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కవి సూక్ష్మ కళాకారుడు సైకిత శిల్పి గాలి పెళ్లి చోలేశ్వర్ చారి. వీరు ఆరు గంటలు కష్టపడి రెండు ఇంచుల శివలింగాన్ని చెక్కి అదే లింగంపై 108 చిన్నచిన్న శివలింగాలను చెక్కినట్లు తెలిపార. ఎంతో భక్తి పారవశ్యంతో ఈ శివలింగాన్ని రూపొందించినట్లు తెలిపారు.14 వరుసలో ప్రతి వరుసలో…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బోర్ వెల్ వేయించిన ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం !!

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామ రైతుల కోరిక మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అంబారిపేట, కొండాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం మండల పరిషత్ ఎంపిటిసి నిధులనుండి శనివారం బోర్ వెల్ వేయించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులంతా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తమ దాహార్తిని తీర్చేందుకు బోర్ వెల్ వేయించిన ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత…

Read More

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి, నేటిదాత్రి: చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట జెడ్పిటిసి నాగం కుమార్, ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి దీప దాస్ మున్షీని మహిళా దినోత్సవం రోజు కలిసి పూలబోకెను అంద జేసిన కూన సత్యంగౌడ్

కూకట్పల్లి,మార్చి 09 నేటి ధాత్రి ఇన్చార్జి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రోజు తెలం గాణ రాష్ట్ర ఇన్చార్జి దీప దాస్ మున్షీ వారిని 123 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేశారు.ఈ సందర్భం గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు లు సత్యం గౌడ్ మాట్లాడుతూ మహి ళా దినోత్సవం నాడు తెలంగాణ రా ష్ట్ర ఇన్చార్జి దీపదాస్ నీ కలిసి పూల బోకేను…

Read More

మల్యాల గ్రామంలో సిసి రోడ్డుకు భూమి పూజ చేసిన చందుర్తి జెడ్పిటిసి నాగం కుమార్

చందుర్తి, నేటిదాత్రి: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చందుర్తి మండల జెడ్పిటిసి నాగం కుమార్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శనివారం 10 వార్డులో ఎస్సీ కాలనీలో నాగం కుమార్ జిల్లా పరిషత్ నిధులతో సీసీ రోడ్డు కోసం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ. మల్యాల గ్రామంలోని 10 వార్డు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు ఇట్టి కార్యక్రమంలో…

Read More

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును సన్మానించిన సెర్ప్ ఉద్యోగులు.

చిట్యాల, నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ గ్రామానికి అభివృద్ధి పనుల శంకుస్థాపనలో భాగంగా శనివారం రోజున గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి దాదాపు పది లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు, అనంతరం మహిళా సమైక్య సభ్యులు ఐకెపి సెర్ప్ సిబ్బంది శాలువాతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల సమావేశాలకు ఇబ్బంది కలగకుండా…

Read More
error: Content is protected !!