కుంకుమేశ్వర ఆలయంలో ఘనంగా నాగుల పంచమి

అధికసంఖ్యలో పాల్గొన్న మహిళలు పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శైవక్షేత్రమైన కుంకుమేశ్వర స్వామి దేవస్థానములో శ్రావణమాసోత్సవ మహారుద్రయాగ మహోత్సవములు సోమవారం అంగరంగ వైభవంగ పండితులు కోమళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.నాగులపంచమీ,మొదటి సోమవారము పురస్కించుకొని ఉదయం 4 గంటలకు సుప్రభాతసేవ,మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం,రుద్రయాగం, పుట్టలో పాలు సమర్పించుట నిర్వహించడం జరిగింది.మహిళలు భక్తిశ్రద్దలతో పుట్టలో పాలు సమర్పించారు.వచ్చిన భక్తులకు ప్రసాదవితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గందె సత్యానందం ,యర్రంరాజు,కందుకూరి శ్రీధర్ పోచుసుజాత రాజులు దర్మకర్తల…

Read More

రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి గుడి నిర్మాణం కు భూమి పూజ కార్యక్రమం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో..గత 50 సంవత్సరాల క్రితం రజక సంఘం పెద్దలు మరిగడ్డ గ్రామంలో కోమటికుంట చెరువు ఆవరణంలో మడేలేశ్వర స్వామి గుడిని నిర్మించారు, అట్టి గుడి శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో మరో గుడి దాని వెనుక భాగంలో నిర్మించాలని ఈరోజు పెద్దల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి గారు, ఉపసర్పంచ్ రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి గారు ,మరియు…

Read More

ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని ఏరియాలలో ఉన్న సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంత వాసుల ఆరోగ్య సౌకర్యార్థం ఆయుర్వేద వైద్య వైద్య శిబిరాలను నిర్వహిస్తుంది. “మాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద” హైదరాబాద్ వారి సౌజన్యంతో కొత్తగూడెం ఏరియాలో ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని తేదీ:23.08.2024 న (బుధవారం) ఉదయం: 9.30గంటలకు నుండి 1.00గంటల వరకు రుద్రంపూర్ సేవా సెంటర్ నందు, ఈ…

Read More

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలోని పలు ఆలయాలు నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడయి.ప్రతియేటా శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజున పెద్దఎత్తున మహిళలు తెల్లవారు జామున నుండే భక్తిశ్రద్ధలతో నాగదేవతకు పాలు పూలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు..గ్రామంలోని గండి వెంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం, బుగ్గ రాజేశ్వర స్వామి వారి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు పుట్టలో పాలు పోసి…

Read More

సిద్ధిపేట ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా కమిటీ ఎన్నిక ప్రధాన, సహాయక కార్యదర్శులుగా, రచ్చ సంతోష్ కుమార్, రాధారం బాబు.

నియామక పత్రాన్ని అందజేసిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట నేటిధాత్రి… సిద్ధిపేట జిల్లా జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రధాన, సహాయక కార్యదర్శులుగా, రచ్చ సంతోష్ కుమార్, మరియు రాధారం బాబులను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ ఎజెండా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో జరిగే అవినీతి అక్రమాలను వెలికితీసి వాటిని న్యాయస్థానాల ద్వారా అరికట్టడానికి, అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం,…

Read More

నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో డీఈవో గారికి వినతి పత్రం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ హన్మకొండ, నేటిధాత్రి: ఈరోజు హన్మకొండ జిల్లా నగరం నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ వైట్ హౌస్ కో బ్రాంచి తో పాఠశాలను నిర్వహిస్తు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పాఠ్యపుస్తకాలు మరియు స్కూలు యూనిఫామ్ టై పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు…

Read More

వివిధపార్టీల నుండి 65 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

మండలం ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఖానాపూర్ నేటిధాత్రి నర్సంపేట నియోజకవర్గం సీఎం కెసిఆర్ సారధ్యంలోని బిఆర్ఎస్ పార్టీకే సాధ్యమని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 75 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వృద్ధ…

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ పాడి కౌశిక్ రెడ్డి కి ఇవ్వాలి

వీణవంక (కరీంనగర్ జిల్లా): నేటిదాత్రి:వీణవంక మండల పరిధిలోని కనపర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి తిరుపతి ఆధ్వర్యంలో రామాలయం లో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డికి బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హుజరాబాద్ నియోజకవర్గం లో ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు ఏ ఆపదలో ఉన్న నేనున్నానంటూ ముందుకు వస్తున్న…

Read More

ఇనుగుర్తి అభివృద్ధి గురించి మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఎంపీ రవిచంద్ర

కేసముద్రం (మహబూబాబాద్),నేటి ధాత్రి: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ జిల్లా లోని తన స్వగ్రామం ఇనుగుర్తి గ్రామాభివృద్ధి గురించి పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును కలిశారు.సోమవారం ఆయన మంత్రుల నివాసంలో దయాకర్ రావును కలిసి ఇనుగుర్తి మేజర్ గ్రామ పంచాయతీ అని,ఇటీవల మండల కేంద్రంగా కూడా అవతరించిన విషయాన్ని గుర్తు చేస్తూ పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు.ఎంపీ వద్దిరాజు మంత్రి ఎర్రబెల్లికి గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలతో…

Read More

బండారి నిజంగా భండారే!

https://epaper.netidhatri.com/ ఉప్పల్‌ నియోజకవర్గం ప్రజలకు వరమే! `బీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ అభ్యర్థిగా ప్రకటనే తరువాయి. `ఇప్పటికే ప్రజల్లో బండారి లక్ష్మారెడ్డి. `ఒక్కసారి అవకాశం ఇస్తే ఐదేళ్లు సేవ చేస్తా! `ప్రజల ఆదరణ తో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా! https://epaper.netidhatri.com/ `నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తా! `బిఎల్‌ ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు. `ఎందరో విద్యార్థులకు ఫీజులు. `ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు. `ఏటా ప్రభుత్వ పాఠశాల మెరిట్‌ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు. `విద్యార్థులకు…

Read More

జమ్మికుంటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా ), నేటిధాత్రి : జమ్మికుంట పట్టణంలో శనివారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బొమ్మల గుడి (శివాలయం)లో అన్నదాన కార్యక్రమం, ఫోటోగ్రఫీ మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బి.కే వెంకన్న, రచ్చ గణేష్, ముఖ్య సలహాదారులు శివన్న, మయూరి శ్రీధర్, అధ్యక్షులు చిన్నింటి నాగేందర్, ఉపాధ్యక్షులు మెగా అజర్, ప్రధాన కార్యదర్శి బిట్ల తిరుపతి, కార్యదర్శి మోరే జాన్,…

Read More

వ్యవసాయ మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎమ్మేల్యే చల్లా

వర్షంలోనే కొనసాగిన ఎమ్మెల్యే పర్యటన రూ.1 కోటి 98లక్షలతో పూర్తయిన పలు అభివృద్ది పనుల ప్రారంభం పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా మార్కెట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన రూ.84 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్,రూ.15 లక్షలతో టాయిలెట్స్ బ్లాక్స్, రూ.26 లక్షలతో 40వేల లీటర్ల సామర్థ్యం గల ఓ.హెచ్.ఎస్.ఆర్ వాటర్ ట్యాంక్ , రూ.73 లక్షలతో మార్కెట్ యార్డ్ చుట్టూ నిర్మించిన ప్రహరీగోడను ప్రారంభించారు.ఈ…

Read More

గిరిజన మహిళపై దాడిచేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి : హైదరాబాద్ ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ లో విచారణ పేరుతో గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్సై,పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎల్ హెచ్ పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు భూక్య జగన్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో ఎల్ హెచ్ పీఎస్,ఎమ్మార్పీఎస్, టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టిఎన్ఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షు ధారవత్ సుభాష్ నాయక్ వ్యవహరించగా ముఖ్య అతిధిగా హాజరైన ఎల్ హెచ్ పీఎస్ జిల్లా…

Read More

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు బండారి సురేష్ ఆధ్వర్యంలో 184వ వార్షిక ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డివిజన్ గౌరవ అధ్యక్షులు తక్కల్లపెల్లి సోమేశ్వర్ కమిటీ సభ్యులతో కలిసి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండె డాక్యురె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాయాచిత్ర పథక ఆవిష్కరణ చేసిన అనంతరం కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు బండారి సురేష్…

Read More

ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన ర్యాలీ

నర్సంపేట,నేటిధాత్రి : ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన కల్పించేందుకు ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో 5 కే రన్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిడిపిఓ రాధిక మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు ఓటరు చైతన్య కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.మానవహారం నిర్వహించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ భారీగా ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ విద్య, హేమలత అంగన్వాడి యూనియన్…

Read More

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలి

తహశీల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు. భూపాలపల్లి నేటిధాత్రి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ రేగొండ మండల వర్కింగ్ జర్నలిస్టులు తహశీల్దార్ సత్యనారాయణ స్వామికి శనివారం వినతిపత్రం అందజేశారు.అక్రిడేషన్. నాన్ అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు.దీని పట్ల తహశీల్దార్ సానుకూలంగా స్పందించారు. మండలంలోని పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు పల్నాటి రాజు,రమేష్,భిక్షపతి,ఆనంద్,కమలాకర్,మధు,రాకేష్,రాజు,రణధీర్,బోయిని…

Read More

పరకాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల మండలంలోని నాగారం గ్రామంలో శనివారం రోజున పసుల పుష్ప,జూపాక భద్రయ్య,జాలిగాపు చుక్కయ్య,జాలిగపు స్వరూప నాలుగు పేద కుటుంబాలకు బియ్యం నూనె పప్పు ధాన్యాలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫర్స్ యూనియన్ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రజల మదిలో చిరంజీవులు

గద్దర్, జహీరుద్దీన్ లు ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో సంస్మరణ సభ మందమర్రి, నేటిధాత్రి:- ప్రజ గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్, సియాసత్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్, తెలంగాణ భారత్ బచావో చైర్మన్ జహీరుద్దీన్ ఆలీ ఖాన్ లు భౌతికంగా దూరం అయినప్పటికీ ప్రజల మదిలో పాట, ఆట, రచనలు, పోరాటం రూపంలో చిరంజీవులుగా ఎల్లప్పుడూ నిలిచి ఉంటారని మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందర్, పలువురు పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ, కుల, ప్రజా, కార్మిక,…

Read More

ఇందిరాపార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

NETIDHATHRI : HYDERABAD హుస్సేన్‌సాగర్‌, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలతో మరింతగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి కెటి రామారావు అన్నారు. ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరిట నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని శనివారం ఆయన ప్రారంభించారు. 450 కోట్ల అంచనా వ్యయంతో 2.25 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో ఉక్కు వంతెనను నిర్మించారు. భవిష్యత్తులో ఇందిరాపార్కు, లోయర్, అప్పర్ ట్యాంక్ బండ్‌లను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కింగ్ సౌకర్యం,…

Read More

పల్లపుకే కమలం టికెట్‌!

https://epaper.netidhatri.com/ `ఖైరతాబాద్‌ బిజేపిలో బలమైన యువ బిసి నేత. `పేదల నాయకుడు పల్లపు గోవర్ధన్‌. https://epaper.netidhatri.com/ `ఖైరతాబాద్‌ లో మరో పిజేఆర్‌ లా ప్రజల్లో పేరు. `బిజేపిలో గోవర్ధన్‌ కు అంత గుర్తింపు. `ఎమ్మెల్యే దానంతో ఢీ.అంటే ఢీ… అనే నాయకుడు. `ఈసారి ఎన్నికలలో సై అంటున్నాడు. `దానంను అడుగడుగునా ఎదుర్కొన్న నాయకుడు. ` డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం. `చిలిపి చింతలకు టికెట్‌ కట్‌? `చింతలకు ఎన్నికల బాధ్యతలు! https://epaper.netidhatri.com/…

Read More