
రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ.
రేషన్ పరేషాన్ ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ జూన్ 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ…