మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశం శనివారం రోజు పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా కొంగలి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ మోర్చా ఇంచార్జ్ గోవర్ధన్ జి , కేంద్ర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ గ్రామాన…

Read More

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన నాగూర్ల వెంకన్న

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ వాస్తవ్యులు పెద్దిరెడ్డి సమ్మిరెడ్డి శుక్రవారం నాడు చనిపోయాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షుడు నాగూర్ల వెంకన్న చనిపోయినచిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లు మరియు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా పని చేయాలి:ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్పల్లి,ఎప్రిల్ 13 నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మల్కా జ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా బాలాజీన గర్ డివిజన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా కూ కట్‌పల్లి నియోజకవర్గం నుంచి అ త్యధిక మెజారిటీతో బిఆర్‌ఎస్‌ నిగెలిపించుకుందామని.ఎన్నోవేల కోట్ల రూపాయలతో బి.ఆర్.ఎస్ పార్టీ హయం లో నాటి ముఖ్య మంత్రి కేసీఆర్ కూక ట్పల్లి నియో జకవర్గంతో పాటు తెలంగా ణ రా ష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రం గా…

Read More

ఘనంగా బీ.పీ మండల్ వర్ధంతి

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి. పి. మండల్)వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ సందర్బంగా ఆవుల సత్యం మాట్లాడుతూ (ఓ బిసి) రిజర్వేషన్ పితామహుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, దివంగత ప్రజా నాయకుడు 40 ప్రతిపాదనలతో మండల్ నివేదికను పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలని 1990వ సంవత్సరంలో ఆగష్టు 7వ తేది రోజు పార్లమెంట్…

Read More

ఉద్యోగ విరమణ సన్మానోత్సవం

ఆటపాటలతో చిందులేసిన విద్యార్థులు ఉపాధ్యాయవృత్తి మహోన్నతమైనది ఎంఈఓ రమాదేవి శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపా ధ్యాయులు పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. 1983 సంవత్సరంలో ఉపాధ్యా యురాలుగా ఎంపికై 40 సంవత్సరాలు విద్యాక్షేత్రంలో అమూల్యమైన సేవలందించిన 2024 సంవత్సరం ఏప్రిల్ ఉద్యోగ విరమణ పొందుతున్న చిదురాల శశికళ దేవి పదవి విరమణ మహోత్సవం జరిగిందిఈ పదవీ విరమణ మహోత్సవంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించి శశికళ…

Read More

నిత్యావసర సరుకులను అందించిన యువజన కాంగ్రెస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని చిట్యాల పద్మ, బత్తిని విజయ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్రం శ్రీకాంత్ తండ్రి లక్మిరాజం మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి. అనంతరం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం, వంట నూనె నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి దిలీప్ కుమార్, అసెంబ్లీ…

Read More

కోటగుళ్ళను సందర్శించిన జర్మన్ దేశస్థుడు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళను శనివారం జర్మన్ దేశస్థుడు తుబి యాస్ సందర్శించారు. కొచ్చి నుండి ద్విచక్ర వాహనంపై వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కోటగుళ్ళకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్ల శిల్ప సంపద అద్భుతంగా ఉందని ఫోటోలు వీడియోలను చిత్రీకరించుకున్నారు. మరోసారి తమ బృందంతో కోటగుళ్ళు కు వస్తామని తుబి యాస్ తెలిపారు.

Read More

ముదిగుంట అడవులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అవగాహన సదస్సు

ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సహజసిద్దంగా పెరిగే అడవులు, పెంచుతున్న ప్లాంటేషన్ లు మానవ నిర్లక్ష్యం తో కాలితే పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ -1 ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ అన్నారు.శనివారం జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో మంచిర్యాల రేంజ్…

Read More

కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలి.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. చిట్యాల, నేటి ధాత్రి : జయ శంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని కాంగ్రెస్ పార్టీ కమీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యగారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు…

Read More

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలి

భద్రాచలం నేటి ధాత్రి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి – రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ మరియు జిల్లా డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం లో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పోదెం వీరయ్య…

Read More

ఎస్సీ కాలనీ గణపురంలో పైపులైన్ మరమ్మత్తులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రతి గ్రామంలో చేతిపంపులు బోరు మోటార్లను పైపులైన్లు గేట్ వాల్ రిపేర్ చేయడం జరిగింది అత్యవసరం అయితే ట్యాంకర్ల ద్వారా ప్రతి వార్డుకు నీటి అందజేయడానికి తగిన ఏర్పాటు చేస్తామని అన్ని గ్రామం ల లో ఇంకా అత్యవసరం అనుకుంటే కమ్యూనిటీ బోర్ వెల్స్ రైతుల వ్యవసాయ భూముల వద్ద గల బోర్వెల్స్ ను అద్దెకి తీసుకొని నీటి…

Read More

మోకుదెబ్బ అధ్వర్యంలో గౌడ సంఘానికి సన్మానం.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం అధ్వర్యంలో శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడ సంఘం నూతన కమిటీ సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.లక్నేపల్లి సంఘం అధ్యక్షుడు మర్ధ సురేష్ గౌడ్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిదులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్…

Read More

సాంఘిక విప్లవ మూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని జయప్రదం చేద్దా

మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ. భద్రాచలం నేటిదాత్రి స్థానిక అంబేద్కర్ సెంటర్లో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశన్ని ఉద్దేశించి మహనీయుల జయంతుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు ముద్దా పిచ్చయ్య, అలవాల రాజా పెరియర్, గురుజాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ….. సామాజిక విప్లవ మూర్తి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ,…

Read More

పెద్ది చౌకబారు రాజకీయాలు మానుకో.

#నిస్వార్థ రాజకీయాలు చేసే వ్యక్తి మాధవరెడ్డి. #ఓటమిని తట్టుకోలేక ప్రభుత్వంపై ఆరోపణలు. #మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: గత ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో కలసి చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజల చేత మళ్లీ గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

Read More

ఇంచార్జి ఎంపీపీని సన్మానించిన బిరెడ్డి కరుణాకర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రామడుగు మండల పరిషత్ ఇంచార్జి ఎంపీపీగా ఇటివల బాధ్యతలు స్వీకరించిన పూరెల్ల గోపాల్ గౌడ్ ని ఆలిండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిరెడ్డి కరుణాకర్ రెడ్డి ఘనంగా సన్మానించిన అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పంజాల శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, నీలం లక్ష్మీరాజ్యం, రాజమౌళి, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉపాధి హామీ.. అందని కూలి…

మండు వేసవిలో పని చేసిన అందని కూలి వేములవాడ రూరల్ నేటి ధాత్రి జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేసే కూలీలకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు వారం వారం చెల్లించాల్సిన బిల్లులని నెలల పాటు పెండింగ్ పెడుతున్నారు వేములవాడ రూరల్ మండలాల్లో పనిచేసే కూలీలు మండు వేసవిలో పని చేసిన ఉపాధి కూలీల వేతనాల కోసం తమ కష్టఫలాన్ని పొందేందుకు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరంతా…

Read More

అవకాశవాదులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే….

కమ్యూనిస్టుల గెలిపే ప్రజల గెలుపు.. అవకాశవాద రాజకీయాలను తరిమికొట్టాలి… ధన బలం , ప్రజాబలం మధ్య బోనగిరిలో పోటీ … మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి.. సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జాంగిర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: అవకాశవాదులకు , మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండానే అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు…

Read More

పరశురాం పల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేతి పంపు రిపేర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం పరశురాం పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రవి నగర్ కాలనీకి చెందిన చేతి పంపు పనిచేయకపోవడంతో కాలనీవాసులు రానున్న ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని నీటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎంపీడీవో ఎల్ భాస్కర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ చంద్ర ,చేతిపంపు రిపేర్ మెకానిక్ గడ్డం బిక్షపతి, చేతి పంపును మరమ్మత్తు చేయడం జరిగింది. చేతిపంపు రిపేర్ కావడంతో ఆ కాలనీవాసులు నీటి ఇబ్బంది లేకుండా చేసినందుకు హర్షం వ్యక్తం…

Read More

ఉపాధి హామీ పనులను పరిశీలించిన

గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో శనివారం రోజున ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ఎల్ భాస్కర్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం కేటాయించిన 100 రోజుల పనులను ఉపాధి హామీ కూలీలు సద్వినియోగించుకోవాలని సూచించారు పనిచేసిన కూలి డబ్బులు 15 రోజుల క్లియర్ అవుతాయని చెప్పారు ఉపాధి హామీ మస్టర్లను పరిశీలించి హాజరులు తప్పులు లేకుండా రాయాలన్నారు కూలీలు ఎండాకాలం…

Read More

గుల్లకోట లో ఉచిత గాలి కుంటూ నివారణ టీకాలు !!

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట లో శనివారం రోజున,తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా, జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా, మండల పశు వైద్య అధికారిని శ్రీప్రియ, గేదెలకు ఆవులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది, అనంతరం పశు వైద్య అధికారిని శ్రీప్రియ మాట్లాడుతు,గ్రామంలో 143..ఆవులకు మరియు ఎడ్ల కు 76 గేదెల కు. ఉచిత గాలి కుంటు నివారణ టీకాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Read More