కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T145411.748.wav?_=1

 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

*తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ
రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవ నిర్మాత అని,ఐటీ రంగ వృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. దేశానికి సుస్థిర పాలన అందించి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ గ్రామపంచాయతీ వ్యవస్థను బలపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి,కంచర్ల వెంకట చారి,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,నాయకులు జలకం శ్రీనివాస్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి,కల్లూరి కుశాల్, ముద్దసాని సురేష్, జంజీరాల మనోహర్, జలీల్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన,బిజ్జాల అనిల్, జలగం వెంకన్న,యశోద, మహంకాల దుర్గేష్, జాటోత్ రమేష్ నాయక్, నడిగడ్డ మధు, నడిగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T135815.447-1.wav?_=2

 

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలో బుధవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో బృంగి ఆనంద్ కుమార్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లేపల్లి జగన్,మాజీ కౌన్సిలర్లు చిన్న రాంరెడ్డి, ఎజాస్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్,నాయకులు వర్కాల భాస్కర్ రెడ్డి,ముత్యాలు,పాండురంగారెడ్డి, ఆంజనేయులు,మాజీ సర్పంచ్ బాలరాజు,జమ్ముల శ్రీకాంత్,సంతు యాదవ్,నాని యాదవ్,రేష్మ బేగం, రెహానా బేగం,దున్న సురేష్, సుభాని,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T131758.313-1.wav?_=3

 

సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని గాంధీ చౌక్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కన్వీనర్ సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సిరిసిల్ల నిర్వహించడం ఎంతో సంతోషకరమని అంతేకాకుండ పేదల పెన్నిధిగా మహోన్నత వ్యక్తిగా, ఇది నిన్న రాజీవ్ గాంధీ ఎంతోమంది పేదలకు అండదండగా ఉంటూ ముందుకు సాగరం జరిగినది అని తెలిపారు. అంతేకాకుండా నేడు తెలంగాణలో పేదల ప్రభుత్వం నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యాంగ ముందుకు వస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆకునూరి బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ సూర దేవరాజ్, మాజీ కౌంటర్ ఎల్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

“ములుగులో రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T125423.144-1.wav?_=4

 

ములుగులో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

#రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు

ములుగు, జిల్లా నేటిధాత్రి:

 

 

భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయతి వేడుకలు ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ పాల్గొని ఈ కార్యక్రమంలో వారు దేశానికి చేసిన సేవల గురించి స్మరించుకుంటూ స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని ఘన నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లా,రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు,మండల నాయకులు ,సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు,అబిమానులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

గుర్తూరు గ్రామంలో అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుక….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-16-7.wav?_=5

గుర్తూరు గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

పాలకుర్తి ఇన్చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుక సోమవారం రోజు గుర్తూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు

గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కాసర్ల రంగయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మోత్కూరి రవీంద్ర చారి, వీసంపల్లి బాలకృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చాతకొండ శిరీష, తొర్రూర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాసర్ల రవికుమార్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు.

మా ఇల్ల పట్టాలు ఇప్పించండి – పైడిగుమ్మల్ గ్రామస్థులు ఆవేదన

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T114101.810-1.wav?_=6

 

మా ఇల్ల పట్టాలు ఇప్పించండి – పైడిగుమ్మల్ గ్రామస్థులు ఆవేదన

◆-ముపై ఏళ్ల నుండి పట్ట సర్టిఫికెట్ తన వద్దే పెట్టుకున్న మాజీ సర్పంచ్

◆-ఎవరైనా ఏదైనా చేసుకోండి అంటున్న వైనం…!

◆-తన సన్నీ హిత వర్గాలకు ఇళ్ల ఖాళీ స్థలాలు కేటాయించి…..స్థానిక సంస్థ ఎన్నీకలో ఓటు బ్యాంకు పెంచుకునే వైనం..

◆:- …సహించిదే లేదంటున్నా గ్రామస్థులు…

 

 

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పైడిగుమ్మల్ గ్రామం లో సంచలనం రేపుతున్న వ్యవహారం.ఆ గ్రామస్థులు మాట్లాడుతూ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇల్ల స్థలాలు పట్టా పేపర్ స్ మాజీ సర్పంచ్ వద్దే ఉంచుకొని తన ఇష్ట రాజ్యాంగ వ్యాహరిస్తున్నారు.గ్రామానికి సంభందించిన కాటిలో స్థలం సర్వే నెంబర్ 5,6,7 గల మొత్తం 2.11గుంటల ప్రభుత్వం భూమి అప్పటి ప్రభుత్వం (కాంగ్రెస్ )30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించింది.అయితే అప్పుడున్న సర్పంచ్ మా గ్రామ సర్పంచ్ చే కదా అని నమ్మీ తమ సర్టిఫికెట్ స్ ఖాళీ స్థలాలు మ్యాప్ అప్పగించారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజురు అవ్వడం తో తమ సర్టిఫికెట్ ఇల్ల స్థలాలు కేటాయించాలని అప్పటి గ్రామ సర్పంచ్ బి.మొల్లయ్య అడుగగా వారు వారి అనుచరులకు ఆ స్థలాలను కేటాయించి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకొనే ఆలోచన తో నిజమైన లబ్బిదారుల కు బెదిరింపుల కు పాల్పడుతున్నాడు గడిచిన సంవత్సరం కిందట ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు వద్ద రూపాయలు 1000.చొప్పున ఒక్కరి వద్ద వసూలు చేసి, మీ స్థలాలను మీకు పంచుతాను అని వారికి తో చెప్పీ డబ్బులు వసూలు చేసాడు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు మంజురు అవ్వడం తో ఇల్ల స్థలం కలిగిన మాజీ సర్పంచ్ ను అడుగగా నేను పంచను అని అంటున్నాడు.దీనిని దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ పెద్దలు యువకులు సంబంధిత మండల అధికారికి వినతి పత్రం అందజేసి ఎవరూ స్థలాలను వారికి కేటాయించాలని కోరరు తహసీల్దార్ స్పందించి
వెంటనే ఆ స్థలాల పై ఎన్కెవ్వరి చేయించి నిజమైన అర్హులకు కేటాయిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ మాజీ ఎంపీటీసీ జ్ఞనరత్నం అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు చీమల.ప్రశాంత్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం గ్రామ కార్యదర్శి కాడి కరుణాకర్ గ్రామ యువకులు ప్రేమ సంపత్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మోహన్ చీమల ప్రేమ్ కుమార్ రమేష్ అనిల్ నాగేష్ దానమ్మ అంతమ్మ రుతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మోడీ చేసిన ఓటు చోరీ రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే ఎమ్మెల్యే జీఎస్సార్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T143613.631-1.wav?_=7

 

మోడీ చేసిన ఓటు చోరీ రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే ఎమ్మెల్యే జీఎస్సార్..

భూపాలపల్లి నేటిధాత్రి

 

గురువారం లోకసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీపై చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ ఒకరి ఓటు దొంగలించడం అంటే ఒకరి హక్కులను దొంగలించడమే అన్నారు.మోడీ ఓటు చోరీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చేసిన ద్రోహం అని, ప్రజాస్వామ్యాన్ని రక్షించు కోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చల్లూరి మధు బుర్ర కొమురయ్య అప్పం కిషన్ దాట్ల శ్రీనివాస్ పిప్పాల రాజేందర్ జంబోజు పద్మ చల్లూరి సమ్మయ్య తోట రంజిత్ బౌత్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువజన నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-09T135807.613.wav?_=8

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

*మహదేవపూర్ఆగస్టు9(నేటి ధాత్రి) *

మహాదేవపూర్ మండలంలోని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పర్శవేణి నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులతో సంబరాలు చేశారు
ఈ కార్యక్రమములో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్బర్ ఖాన్, సింగల్ విండో చెర్మన్ చల్ల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, కట్కాo అశోక్,మాజీ కాళేశ్వరం దేవస్థానం చెర్మన్ వామన్ రావు,మాజీ సర్పంచ్ కోట సమ్మయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లేతకారి రాజబాబు,మాజీ ఎంపీటీసీ గంగయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోత రామకృష్ణ యూత్ నాయకులు రాజేష్, కడార్ల నాగరాజు,శంకర్,రవిచందర్, సంతోష్,శివరాజు,మనోజ్ రెడ్డి,స్వామి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T152502.610.wav?_=9

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలను పక్కన పెట్టిన ప్రభుత్వం…

హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలికి వదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. మందమర్రి పట్టణంలో జయశంకర్ ఏడడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తరలి వెళుతున్నామని అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణం నుండి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. సింగరేణి ప్రాంతంలో జీవో నెంబర్ 76 ప్రకారం వీళ్ళ పట్టాలు గత మా ప్రభుత్వంలో అందించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు అందించడంలో విఫలమయ్యిందని అన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కులుస్తుందని ధ్వజమెత్తారు.

Congress government

20 నెలల పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version