“ములుగులో రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T125423.144-1.wav?_=1

 

ములుగులో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

#రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు

ములుగు, జిల్లా నేటిధాత్రి:

 

 

భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయతి వేడుకలు ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ పాల్గొని ఈ కార్యక్రమంలో వారు దేశానికి చేసిన సేవల గురించి స్మరించుకుంటూ స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని ఘన నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లా,రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు,మండల నాయకులు ,సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు,అబిమానులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version