33 వ వార్డులో పర్యటించిన చైర్మన్ మాధవి రమేష్…

33 వ వార్డులో పర్యటించిన చైర్మన్ మాధవి రమేష్
వనపర్తి నేటిధాత్రి .

 

 

వనపర్తి పట్టణంలో 33 వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ బుధవారం ఉదయం పర్యటించారు ఈ మేరక వార్డులో దివంగత మాజీ ఎమ్మెల్యే జయ రాములు ఇంటి దగ్గర న్యాయ వాది కృష్ణ మోహన్ ఇంటి ఎదురు గా ఉన్నమోరిని పరిశీలించారు మోరీ మొత్తం కావడం వల్ల పందికొక్కులు ఎలుకలు స్వరంగాలు పెట్టి ఇండ్లలోకి వస్తున్నాయని వార్డు ప్రజలు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ మాట్లాడుతూ డ్రైన్ నిర్మాణానికి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు వార్డు పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూరగాయల రవీందర్ వార్డు ప్రజలు జ్ఞానేశ్వర్ యాదవ్ మహేష్ కుమార్ ఈ మేరకు 33 వ వార్డు లో పేదలకు ప్రభుత్వం చే ఇండ్ల నిర్మాణం అదేవిధంగా పురాతనమైన ట్రైన్స్ ఉన్నాయని కొత్తగా చేపట్టాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ దృష్టికి తెచ్చారు ఈ మేరకు వారు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తో చర్చించి వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కాలువను దొంత నందు ఇo టి ముందర కలపాలని వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ విజ్ఞుప్తి చేశారు

వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్ కలిసిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్..

వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్ కలిసిన టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్
​వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్
వైస్ చైర్మన్ మధు గౌడ్ కౌన్సిలర్ B.రమాదేవి ని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాష వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడిదొడ్డి మాధవి రమేష్ కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు ఈమేరకు మాధవి రమేష్ ను గెలిపించి నందుకు 33 వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు
​వనపర్తి పట్టణంలోని పలు ప్రజా సమస్యల గురించి చైర్మన్ తో చర్చించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డులల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
​ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష. మాట్లాడుతూ
వనపర్తి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం కృషి చేయాలి మిగిలి న రోడ్ల విస్తరణ. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జన సమితి సహకారాన్ని అందిస్తుందిఅని ఆయన పేర్కొన్నారు.
​ స్పందించిన చైర్మన్ మిడి దొడ్డి మాధవి రమేష్ , పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్ కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న, మెూచి సంఘం జిల్లా ప్రెసిడెంట్ అయింధ్యాల శంకర్ బాబు రతన్ నాయక్ బాలకృష్ణ ఆర్యవైశ్య డు బండల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

33వ వార్డులో ఓటును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్…

33వ వార్డులో ఓటును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో గౌతమి మోడల్ స్కూల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బూత్ లో బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 33 వ వార్డు ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ తన ఓటు హక్కును వినియోగించుకొని ఆనందం వ్యక్తం చేశారు

వనపర్తి 33 వ వార్డులో పూర్తిస్థాయిలో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలి…

వనపర్తి 33 వ వార్డులో పూర్తిస్థాయిలో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలి
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో పూర్తిస్థాయిలో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయలేదని జిల్లా కిసాన్ మార్చ బిజెపి నేత ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు 33 వ వార్డులో ఓటర్ స్లిప్పులు పూర్తి స్థాయిలో పంపిణీ చేయకుంటే వనపర్తి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు

ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్…

ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్
33 వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని గెలిపించాలి
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవి భర్త ఎస్ ఎల్ ఎన్ మిడిదొడ్డి రమేష్ నేత నరహరి నరేష్ ప్రజలను కోరారు 33 వ వార్డు ఎన్నికల ప్రచారంలో బాగంగా శ్రీ బాలాజీ వాకింగ్ టీం సభ్యుల ను ఆర్యవైశ్యులను కలిశారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆశీస్సులతో 33 వ వార్డు ను అభివృద్ధి చేస్తామని చేసేది చాలా ఉన్నదని అభివృద్ధి చేసి చూపిస్తామని మాధవి రమేష్ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు రేషన్ కార్డ్ లు లేని పేద ప్రజలకు ఇప్పి స్తామని హామీ ఇచ్చారు వార్డు లో హైమాట్స్ లైట్స్ నూతన డ్రైనేజీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయిస్తామని 33 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్య మహిళాకు వచ్చే అవకాశం ఉన్నదని మాధవి ప్రజలకు వివరించారు ఈమేరకు వనపర్తి 33 వ వార్డు ప్రజలు కౌన్సిలర్ గా గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ కోరారు ఎన్నో సంవత్సరాలకు మహిళ జనరల్ కు 33 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం వచ్చిందని వారు పేర్కొన్నారు ఆర్యవైశ్య చిరు వ్యాపారులకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత దృష్టికి తీసుకువెళ్లి రాజీవ్ యువశక్తి ద్వారా రుణాలు ఇప్పించుటకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ గతంలో కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాతకు ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవి అప్పగించారని మాధవి గుర్తు చేశారు ఈ మేరకు వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వ్యాపారి నరహరి నరేష్ వనపర్తి శ్రీ బాలాజీ వాకింగ్ టీం అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు పోలిశెట్టి మురళి గోకారం కృష్ణమూర్తి రాజు చిదిరే రాజు కందికొండ సాయిరాం సి వి రామన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ లగిశెట్టి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ కుటుంబ సభ్యులను తిరుమ లయ్య గుట్టకు తిరుమల లేషుని దర్శనానికి రావాలని వాకిoగ్ టీము సభ్యులు కలకొండ శ్రీనివాసులు గోకారం రాజు పొలిశెట్టి మురళీ కాంగ్రెస్ నేత నరహరి నరహరి నరేష్ ఆహ్వానిoచారు ఈమేరకు 33 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి విజయం సాధించుటకు కృషి చేస్తామని సంపూర్ణ మద్దతు ఇస్తామని అవొప బాలాజీ వాకింగ్ టీము సబ్యలు ఎస్ ఎల్ ఎన్ రమేష్ కు హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య లు బచ్చురాం మోహన్ కోలాటము శిక్షణ పొందే వారు తదితరులు పాల్గొన్నారు

ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి….

ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల ఉపాధ్యక్షుడు ఎం.డి. సామియుద్దీన్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు నం.33 శాంతినగర్, జహీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుటకు పార్టీ టికెట్ మంజూరు చేయాలని కోరుతూ టౌన్ పార్టీ అధ్యక్షుడికి దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా యూత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు…

సిద్దిపేట మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు

◆-: ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు డాక్టర్ ప్రణయ్ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం సిద్దిపేట మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ గత ఏడాది నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరని సాకుతో ప్రణయ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పోలీసులు పేర్కొన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారి తీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి..

33 వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్చాలి
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 33 వ వార్డు లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ బాలుర పాఠశాల లో పోలింగ్ బూతు ను మార్చ లని మాజీ మున్సిపల్ తిరుమల్ ఒక ప్రకటనలో తెలిపారు.
33 వ వార్డులో వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఓటర్లకు ఇబ్బందు లకు గురి అవుతూన్నారని అయన తెలిపారు 2014 లోమున్సిపల్ ఎన్నికల్లో గౌతమ్ మాడల్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ ఉన్నదనిబ్ ఎన్నికల అధికారులు పరిశీలించి వృద్ధులకు వికలాంగులకు ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చామని తిరుమల్ తెలిపారు వినతిపత్రం ఇచ్చిన వారిలో దండు యాదగిరి పాల్గొన్నారని తెలిపారు

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్….

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్
వనపర్తి నేటిదాత్రి .

 

వల్లబ్ నగర్ 33 వార్డులో రామ్ సేన యూత్ మహిళా సంఘం సభ్యులు దసరా ఉత్సవాలలో సందర్భంగా దుర్గామాత ప్రత్యేక పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమాల్ తెలిపారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు పూజలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య గులాం సూర్యవంశం గిరి సునీల్ వాల్మీకి చిట్యాల రాము బీచుపల్లిసాగర్ రాఘవేంద్ర క్రాంతి తదితరులు పాల్గొన్నారని తిరిమాల్ ఒక ప్రకటన లో తెలిపారు

33 వ వార్డు లోబారి వర్షానికి ఒరిగిన కరెంటు స్థంభం…

33 వ వార్డు లోబారి వర్షానికి ఒరిగిన కరెంటు స్థంభం

వెంటనే స్పందించిన మాజీ కౌన్సిలర్ తిరిమాల్
తప్పిన ప్రమాదం
వనపర్తి నేటిదాత్రి .

 

 

 

జిల్లా కేంద్రంలోని వల్లభ నగర్ రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర 33 వ వార్డులో కుండపోతగా కురిసిన వర్షానికి కారెంట్ స్తంభం ఒరిగి ప్రమాదానికి గురై కిందికి ఒరగడం చూసిన వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ ఉంగ్లo తిరుమల్ కి సమాచారం ఇచ్చారు వెంటనే విద్యుత్ అధికారులను అప్రమంత్తo చేసి జె సి బి తో కరెంట్ స్థంభం ప్రమాదానికి గురికాకుండా సహాయం అందించారు ఈమేరకు విద్యుత్ అధికారుల కు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరిమాల్ కు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version