సోలార్ విద్యుత్ తో ఆదా…
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. సూర్యఘర్ పథకంపై అవగాహానకు ఏపి ఎస్పీడీసిఎల్ సోలార్ కంపెనీలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఆదివారం వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది.సోలార్ కంపెనీలు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 2024లో కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ యోజన పథకం…