ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి….

ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల ఉపాధ్యక్షుడు ఎం.డి. సామియుద్దీన్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు నం.33 శాంతినగర్, జహీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుటకు పార్టీ టికెట్ మంజూరు చేయాలని కోరుతూ టౌన్ పార్టీ అధ్యక్షుడికి దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా యూత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.

బోర్ స్టాటర్ రిపేర్ చేయించిన వార్డ్ మెంబర్ మధుకర్..

బోర్ స్టాటర్ రిపేర్ చేయించిన వార్డ్ మెంబర్ మధుకర్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వారాజుపల్లి గ్రామంలో రెండోవాడు కాలనీలో రెండురోజులుగా బోరు స్టాటర్ బాక్స్ కాలిపోయీ నీళ్ళకి ఇబ్బంది పడుతుంటే రెండో వార్డ్ సభ్యుడు బానోత్ మధుకరన్నా వెంటనే స్పందించి సొంత ఖర్చులతో కొత్త స్టాటర్ ఫిట్టింగ్ చేయించటం జరిగింది వార్డ్ నెంబర్ మధుకర్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version