ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్…

ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్
33 వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని గెలిపించాలి
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవి భర్త ఎస్ ఎల్ ఎన్ మిడిదొడ్డి రమేష్ నేత నరహరి నరేష్ ప్రజలను కోరారు 33 వ వార్డు ఎన్నికల ప్రచారంలో బాగంగా శ్రీ బాలాజీ వాకింగ్ టీం సభ్యుల ను ఆర్యవైశ్యులను కలిశారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆశీస్సులతో 33 వ వార్డు ను అభివృద్ధి చేస్తామని చేసేది చాలా ఉన్నదని అభివృద్ధి చేసి చూపిస్తామని మాధవి రమేష్ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు రేషన్ కార్డ్ లు లేని పేద ప్రజలకు ఇప్పి స్తామని హామీ ఇచ్చారు వార్డు లో హైమాట్స్ లైట్స్ నూతన డ్రైనేజీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయిస్తామని 33 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్య మహిళాకు వచ్చే అవకాశం ఉన్నదని మాధవి ప్రజలకు వివరించారు ఈమేరకు వనపర్తి 33 వ వార్డు ప్రజలు కౌన్సిలర్ గా గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ కోరారు ఎన్నో సంవత్సరాలకు మహిళ జనరల్ కు 33 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం వచ్చిందని వారు పేర్కొన్నారు ఆర్యవైశ్య చిరు వ్యాపారులకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత దృష్టికి తీసుకువెళ్లి రాజీవ్ యువశక్తి ద్వారా రుణాలు ఇప్పించుటకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ గతంలో కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాతకు ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవి అప్పగించారని మాధవి గుర్తు చేశారు ఈ మేరకు వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వ్యాపారి నరహరి నరేష్ వనపర్తి శ్రీ బాలాజీ వాకింగ్ టీం అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు పోలిశెట్టి మురళి గోకారం కృష్ణమూర్తి రాజు చిదిరే రాజు కందికొండ సాయిరాం సి వి రామన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ లగిశెట్టి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ కుటుంబ సభ్యులను తిరుమ లయ్య గుట్టకు తిరుమల లేషుని దర్శనానికి రావాలని వాకిoగ్ టీము సభ్యులు కలకొండ శ్రీనివాసులు గోకారం రాజు పొలిశెట్టి మురళీ కాంగ్రెస్ నేత నరహరి నరహరి నరేష్ ఆహ్వానిoచారు ఈమేరకు 33 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి విజయం సాధించుటకు కృషి చేస్తామని సంపూర్ణ మద్దతు ఇస్తామని అవొప బాలాజీ వాకింగ్ టీము సబ్యలు ఎస్ ఎల్ ఎన్ రమేష్ కు హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య లు బచ్చురాం మోహన్ కోలాటము శిక్షణ పొందే వారు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ బై రి రమేష్ ప్రచారం..

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమై గెలుపే లక్ష్యంగాఓట్లు అభ్యర్థిస్తున్నబైరీరమేష్…..

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో సర్పంచి గా పోటీ చేయుచున్న బైరిరమేష్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజలందరికీ ఓటుఅభ్యర్థిస్తూ గత ఐదు సంవత్సరాల్లో గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలో ముందు ఉంచానని గ్రామంలోఅలాగే ఈసారి మీ అమూల్య ప్రజల నీటి కోసం ఎంతగానో ఇబ్బంది పడుతున్న సమయంలో నీటి ట్యాంకర్ తో నీళ్లను సప్లై చేయడం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా అధికారులతో మాట్లాడి 60 లక్షల రూపాయల సుమారు 19.కిలోమీటర్లమైన మేర పైపులైను వేసి ప్రతి ఇంటికి నీరు అవసరం తో ప్రతి ఇంటికి నల్ల బిగించి నీరు అందించడం జరిగిందని మన గ్రామంలో నాలుగు నీటి వాటర్ ట్యాంకులు నింపి ప్రతి ఇంటికి నీరు ఇవ్వడం జరిగిందని అవసరమైన చోట గ్రామపంచాయతీ నిధులతో1.50.000. నాలుగు చోట్ల కొత్తబోర్లు మోటార్లు వేసినీటి అవసరాల గురించి ప్రజలకు అందుబాటులకు తేవడం జరిగిందని అలాగే గ్రామంలో స్మశాన వాటిక రెండు వాటర్ ట్యాంకర్లు నర్సరీ క్రీడా ప్రాంగణము సిసి రోడ్లు వీధిలైట్లు అత్యవసర చికిత్స కష్ట కాలంలో ప్రజల అందరితో ఉండి వారికి తగినంత సహాయం చేస్తూ ఆపద సమయంలో వెన్నంటి ఉండి ఇలా అనేక సంక్షేమ పథకాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేశానని అలాంటిది దృష్టిలో ఉంచుకొని నాకు మీ అమూల్యమైన ఓటువేసి నన్ను గెలిపిస్తే మన జిల్లాలో ఇందిరమ్మ కాలనీ గ్రామాన్ని మరింతగాఅభివృద్ధి చేసి అగ్రమిగానిలబెడతాననీ హామీ ఇస్తున్నాను గ్రామంలో అలాగేఆడపిల్ల పెళ్లికానుకగా.5000 రూపాయలు ఇస్తానని. మన గ్రామంలో ఆడపిల్ల పుడితే ఆమె పేరు మీద ₹5,000 ఫిక్స్ డిపాజిట్ చేస్తానని. దురదృష్టశ.శవాస్తుమన గ్రామంలో పేద కుటుంబంలోఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 5000.రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని. గ్రామంలో మంచినీటి సౌకర్యం కొరకు శాశ్వతంగా మంచినీటి బోర్లు వేయించి సమస్య పరిష్కరిస్తానని. గ్రామ ప్రజలకు సురక్షితమైన మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి తాగునీరు అందిస్తానని. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇప్పిస్తానని. గ్రామంలో ప్రతి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం స్ట్రీట్ లైట్ల ఏర్పాటుచేసి. నిరుద్యోగ ఆడపడుచులకు కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి టైలరింగ్.శిక్షణ ఇప్పిస్తానని. విద్యార్థుల కోసం గ్రంథాలయం. మహిళల కోసం మహిళా భవన్. యువతకు యూత్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తానని. ఆడపడుచుల అక్కచెల్లెళ్ల కోసం. బతుకమ్మ ఘాట్ నిర్మిస్తానని. గ్రామంలో బస్తీ దవఖాన మంజూరుకు కృషి చేస్తానని. శారీరక వ్యామముకొరకు గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయిస్తానని. రేషన్ షాప్. అంగన్వాడి పాఠశాలలు మంజూరు చేయిస్తానని. గ్రామంలో ఉన్న పాఠశాలను యూపీఎస్.గా ఏడవ తరగతి వరకు చదివే విధంగా కృషి చేస్తానని గ్రామంలో అన్ని వీధులలో .సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని. అలాగే కెసిఆర్ నగర అభివృద్ధికి కృషి చేస్తానని. కోతుల బెడద నుండి సమస్యలు తీర్చుతానని. కాలనీలో మంచినీటికి శాశ్వత పరిష్కారం చేయిస్తానని. తాగడానికి నీరు మినరల్ వాటర్.ప్లాంటుఏర్పాటు చేస్తానని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తానని. కెసిఆర్ కాలనీకి రవాణా సౌకర్యం లో ఇబ్బందులు ఉన్నాయని వాటిని త్వరలోనే సమస్య పరిష్కారమే దిశగా చేసి బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తానని. అంగన్వాడి సెంటర్. ప్రాథమిక పాఠశాల గురించి. సంబంధిత అధికారులతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తానని. కాలనీలో స్ట్రీట్ లైట్లు డ్రైనేజీలు పచ్చదనం పారిశుద్ధ్యం వివిధ అనేక సమస్యలను పరిష్కరిస్తానని నా గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నానని. గత ఐదేళ్లలో మీ అందరి సహకారంతో మండలంలోని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతానని అలాగే అవకాశం ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ గ్రామ పంచాయతీగాతీర్చిదిద్దే బాధ్యత నాది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నానని మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను సర్పంచిగా కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని తద్వారా. ప్రభుత్వంలో పనిచేస్తున్న పెద్దలను ఒప్పించి మంత్రులను గాని రాజకీయ నాయకులను గాని ప్రభుత్వ అధికారులను గాని మన గ్రామ సమస్యలు వివరించి మెప్పించి. ఇందిరమ్మ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నానని నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని మీ అందరికీ పేరుపేరునా తెలియజేస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి అభిమానులతో సర్పంచ్ గా గెలిపిస్తారని ఆశిస్తూ మీబై రీ రమేష్. ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

త్రాగునీరు వృథా కాకుండా పైపులైన్ మరమ్మత్తులు చేపట్టండి..

త్రాగునీరు వృథా కాకుండా పైపులైన్ మరమ్మత్తులు చేపట్టండి..

*కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 23:

నగరంలోని ప్రజలకు సరఫరా అయ్యే త్రాగునీటి పైపులైన్లు మరమ్మత్తులు చేసి నీరు వృథా కాకుండా అరికట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని 45 వ వార్డులో ప్రజల నుండి వచ్చిన సమస్యలను కార్పొరేటర్ అనీష్ కుమార్, అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలుచోట్ల త్రాగునీటి పైప్ లైన్ పగిలి నీరు వృథా అవుతోందని పిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇంజినీరింగ్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించాలని అన్నారు. త్రాగునీటి తో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవిన్యూ ఆఫీసర్ రవి, ఏసిపి మూర్తి, డి.ఈ.లు రమణ, శిల్ప, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version