ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్…

ప్రతిఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్
33 వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని గెలిపించాలి
వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవి భర్త ఎస్ ఎల్ ఎన్ మిడిదొడ్డి రమేష్ నేత నరహరి నరేష్ ప్రజలను కోరారు 33 వ వార్డు ఎన్నికల ప్రచారంలో బాగంగా శ్రీ బాలాజీ వాకింగ్ టీం సభ్యుల ను ఆర్యవైశ్యులను కలిశారు ఈ సందర్భంగా ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆశీస్సులతో 33 వ వార్డు ను అభివృద్ధి చేస్తామని చేసేది చాలా ఉన్నదని అభివృద్ధి చేసి చూపిస్తామని మాధవి రమేష్ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు రేషన్ కార్డ్ లు లేని పేద ప్రజలకు ఇప్పి స్తామని హామీ ఇచ్చారు వార్డు లో హైమాట్స్ లైట్స్ నూతన డ్రైనేజీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయిస్తామని 33 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్య మహిళాకు వచ్చే అవకాశం ఉన్నదని మాధవి ప్రజలకు వివరించారు ఈమేరకు వనపర్తి 33 వ వార్డు ప్రజలు కౌన్సిలర్ గా గెలిపించాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ కోరారు ఎన్నో సంవత్సరాలకు మహిళ జనరల్ కు 33 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం వచ్చిందని వారు పేర్కొన్నారు ఆర్యవైశ్య చిరు వ్యాపారులకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత దృష్టికి తీసుకువెళ్లి రాజీవ్ యువశక్తి ద్వారా రుణాలు ఇప్పించుటకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ గతంలో కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాతకు ఆర్యవైశ్య కార్పొరేషన్ పదవి అప్పగించారని మాధవి గుర్తు చేశారు ఈ మేరకు వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వ్యాపారి నరహరి నరేష్ వనపర్తి శ్రీ బాలాజీ వాకింగ్ టీం అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు పోలిశెట్టి మురళి గోకారం కృష్ణమూర్తి రాజు చిదిరే రాజు కందికొండ సాయిరాం సి వి రామన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ లగిశెట్టి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ కుటుంబ సభ్యులను తిరుమ లయ్య గుట్టకు తిరుమల లేషుని దర్శనానికి రావాలని వాకిoగ్ టీము సభ్యులు కలకొండ శ్రీనివాసులు గోకారం రాజు పొలిశెట్టి మురళీ కాంగ్రెస్ నేత నరహరి నరహరి నరేష్ ఆహ్వానిoచారు ఈమేరకు 33 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి విజయం సాధించుటకు కృషి చేస్తామని సంపూర్ణ మద్దతు ఇస్తామని అవొప బాలాజీ వాకింగ్ టీము సబ్యలు ఎస్ ఎల్ ఎన్ రమేష్ కు హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య లు బచ్చురాం మోహన్ కోలాటము శిక్షణ పొందే వారు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version