అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి: ఎంపీ సురేష్ కుమార్…

అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి: ఎంపీ సురేష్ కుమార్

◆-: ఎంఐఎం కౌన్సిలర్ మహమ్మద్ రఫీ

జహీరాబాద్ నతి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మునిసిపాలిటీలో జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, ఎంఐఎం కౌన్సిలర్ మహ్మద్ రఫీలను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ జైత్ రామ్, ఎంఆర్ దశరథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version