చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్….

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ. పరిధిలోని కె.సి.ఆర్.నగర్ .ఆరో. వార్డుకు చెందిన .వేముల.నగేష్ దినకర్మ.సందర్భంగా .వారి కుటుంబానికి. 50.కేజీల బియ్యం.అందజేసిన.గ్రామ సర్పంచి. గడ్డం. రచన మధుకర్. సందర్భంగా. గత కొన్ని రోజులుగా. కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతూ. ఆపరేషన్ అయిన తర్వాత కొద్ది రోజులకు అనారోగ్య సమస్యతో చనిపోయిన వేముల నగేష్ కుటుంబానికి. అండగా ఉంటామని. ప్రజా ప్రభుత్వ పెద్దల ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి నగేష్ కూతురు స్నేహ చదువులకు తాము అండగా ఉంటామని వారు చెప్పారని. అలాగే ఆరో వార్డు సభ్యులు కొండ భరత్ దృష్టికి వేముల నగేష్ కుటుంబ సభ్యులు గతంలో చెప్పగానే వెంటనే సర్పంచి ప్రభుత్వ అభివృద్ధి శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు చెప్పగానే ఎల్.ఓ.సి .మంజూరు చేయించడం జరిగిందని తద్వారా ఆపరేషన్ జరిగిందని. కొద్ది రోజుల తర్వాత అనారోగ్యంతో బాధపడి మృతిచెందగా. వారి కుటుంబాన్ని పరామర్శించి మన ధైర్యం చెప్పి వారి కుటుంబానికి. గ్రామ సర్పంచిగా మా వంతు సహాయంగా ఈరోజు 50 కేజీల బియ్యం వారి కుటుంబానికి అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉప.సర్పంచి కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు కొండ భరత్. కుసుమ హేమంత్. గాజుల రాంప్రసాద్. కాజా. మల్లికార్జున. రమేష్. సతీష్. అంబటి లావణ్య. తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం..

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

 

తంగళ్ళపల్లి మండలం గోపాలరావు.పల్లి గ్రామంలో. ప్రభుత్వం. ప్రత్యష్టకముగా. ప్రవేశపెట్టిన. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఈరోజు .గోపాలరావు.పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేయడం జరిగిందని అందులో భాగంగా గోపాలరావుపల్లి గ్రామంలోని కొండవీటి .లావణ్య .అనిల్. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని అందులో ఈరోజు లబ్ధిదారులు గృహప్రవేశం చేయడం జరిగిందని. ఎందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ మా చిరకాల స్వప్నం సొంత ఇంటి కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తూ మాకు ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లురావడానికి నిర్మాణానికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. జలగం ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. ఇందిరమ్మ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఎంసి. డైరెక్టర్ .కలిపెల్లి.తిరుపతిరెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు.కడారి సునీల్ రెడ్డి. మండల నాయకులు మీరాల శ్రీనివాస్. యాదవ కమిటీ సభ్యులు కొండ వీని రవి. ఎడ్ల ప్రేమ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాయ్ తాగుతున్న కేకే మహేందర్ రెడ్డి…

కాంగ్రెస్ పార్టీ నాయకులతో చాయ్ తాగుతున్న కేకే మహేందర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక తాడూరు చౌరస్తాలో గల భాస్కర్ చాయ హోటల్లో చాయ్ తాగుతూ పార్టీ నాయకుల కార్యకర్తల తో. తంగళ్ళపల్లి మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించుకోవడం జరిగింది. ఒక సామాన్య కార్యకర్తగా నాయకులు కార్యకర్తలతో మమేకమై టీ స్టాల్ వద్ద వారితో మాట్లాడుతూ సామాన్య వ్యక్తి లాగా నాయకుల కార్యకర్తలు అందరితో మమేకమై కలిసి తిరుగుతూ తాను కూడా సామాన్య కార్యకర్త ననిచెప్పగానే చెప్పినాడు. ఇలాంటి సామాన్యమైన వ్యక్తి మనకు ఏ ఆపాదవచ్చిన అందుబాటులో ఉండి మనల్ని సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా ఆయనను నాయకులు కార్యకర్తలు కొనియాడారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ తో కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి టీ తాగి అందరూ అందుబాటులో ఉండి మన అనుకున్న దానికంటే మెజార్టీ ఎక్కువ స్థానాలు సాధించే దిశగా కష్టపడాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేశారు

కేకే మహేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం….

కేకే మహేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి రాష్ట్రంలో మొదటి విడత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉండి చాలాచోట్ల తమ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారని.దీనికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిదర్శమనితెలియజేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర మహిళలకు ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తూ ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్రంలో మహిళలకు అభివృద్ధిలో పాలుపంచుకునే విధంగా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గర్వంగా చెప్పుకోవడం జరుగుతుందని తెలియజేస్తూగత పాలకులు రాష్ట్రాన్ని సంవత్సరాలు పరిపాలించి అప్పులపాలుచేశారని అట్టి అప్పు చేసిన రుణాలను తీర్చుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకువెళ్తున్నారని ఇకముందైన ఇతర పార్టీలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్రంలో ప్రజలందరూ మా పార్టీ చేస్తున్న అభివృద్ధివైపే.ఉన్నారని మా రెండేళ్ల పరిపాలనలో అభివృద్ధిని చూడలేక అనేక అబండాలువేస్తున్నారని మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని అందరూ ప్రజలు గ్రహిస్తున్నారని ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు రాష్ట్రాన్ని దివాలా పరిస్థితిలో ఉంచారో ప్రజలు గమనించే స్థితిలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని దేనికైనా నోరు ఉంది కదా అని అభివృద్ధి పదంపై నడిపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుపై లేనిపోని అపనిందలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తగిన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని ఇకముందైనఅభివృద్ధిని చూసిగర్వించాలి తప్ప ఎగతాళి చేయకూడదని రాష్ట్రంలో ప్రజలు ముందు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. ఇట్టి సమావేశ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్.జిల్లా అధికార ప్రతినిధి లింగాల భూపతి. పెద్దూరీ.తిరుపతి. మోర లక్ష్మీరాజం. సత్తు శ్రీనివాస్ రెడ్డి. భాస్కర్ గౌడ్. బండి పరశురాం గౌడ్ ఎగుర్ల ప్రశాంత్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు, కార్యకర్తలు తదితరులు ఇట్టి సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

– సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి
– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు
సిరిసిల్ల (నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణం విలీన గ్రామాలైన చంద్రంపేట, ముష్టిపెళ్లి గ్రామాల్లో బుధవారము నూతనంగా
వడ్ల కొనుగోలు కేంద్రం సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆర బెట్టుకోవడానికి 4 ఎకరాలు ముష్టి పెళ్లికి, 5 ఎకరాలు చంద్రంపేటకు ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగిందని అన్నారు. రైతులు పండించిన వడ్లకు గిట్టుబాటు ధరతోపాటు సన్న వడ్లకు అదనంగా 500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని తెలియజేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కి,సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, ప్రభుత్వ అధికారులకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
మున్సిపల్ కమిషనర్ ఖాదర్ పాషా, మెప్మా మేనేజర్ పసాద్, ఆలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, రాజిరెడ్డి కమలాకర్ రావు, వంతడుపుల రాము, కొలనూరి రమాదేవి, గుడిసెట్టి బాలరాజు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన వారికి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ షోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల.ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన గాలి పెళ్లి బాలకృష్ణ కి..(40000). వేల రూపాయల సీఎంఆర్ఎఫ్. చెక్కుని లబ్ధిదారులకు స్థానిక. కాంగ్రెస్ పార్టీ నాయకుల. ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు సహకరించిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. శ్రీ ఏ నుముల. రేవంత్ రెడ్డికి. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి. ప్రభుత్వ . వీప్ . వేములవాడ శాసనసభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు. శ్రీ ఆది శ్రీనివాస్ కి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. కంది గట్ల సదానందం. బై రీ. వేణు. జంగంపల్లి భాగ్యలక్ష్మి. ముందటి శారద. కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేటలోని రామకృష్ణ జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాచర్ల రమేష్ గౌడ్ మరదలు రాజుపేట గ్రామం కీ.శే.కోతి స్వామి-అరుణ గౌడ్ దంపతుల కూతురు రచన -అబిలాష్ గౌడ్ ల వివాహం సత్యం ఫంక్షన్ హల్ లో బుధవారం జరిగింది.ఈ వివాహ వేడుకకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వాదూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ డివిజన్ అధ్యక్షులు, మల్లంపల్లి గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి కందుల శ్రీనివాస్ గౌడ్, రాజుపేట గౌడ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ గౌడ్,కోతి వెంకటేశ్వర్లు గౌడ్,నర్సంపేట గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ కక్కెర్ల అశోక్ గౌడ్, మల్లంపల్లి గౌడ సంఘం మాజీ అధ్యక్షులు కక్కేర్ల రాజు గౌడ్,కక్కేర్ల రాజు గౌడ్, మాజీ కోశాధికారి కక్కేర్ల కుమారస్వామి గౌడ్, కక్కేర్ల రాములు గౌడ్ తదితరులు హాజరైనారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

తంగళ్ళపల్లి. నేటి దాత్రి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. అని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల. రాజు. మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో. వంగరి సుమలత. భర్త శ్రీనివాస్. వారికి 32,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును.

గ్రామ శాఖ అధ్యక్షుడు. గుగ్గిల రాములు గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ చెక్కులు రావడానికి కృషిచేసిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మానవ హక్కుల విభాగం జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. కోలా గంగారాం. కూనవేణి. వినోద్. గుగ్గిల అభిషేక్. సాయిరాం. మహేష్. సంజయ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కేకే మహేందర్ రెడ్డి పై అనవసరమైన…

కేకే మహేందర్ రెడ్డి పై అనవసరమైన ఆరోపణలు చేయరాదు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం. ఇన్చార్జి.కేకే మహేందర్ రెడ్డి పై అనవసరైన ఆరోపణలు చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తూ. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రజలను తప్పుదోవ.పట్టించే ప్రచారం.చేస్తున్నారని. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దోపిడీ అక్రమాలు ఎలా జరిగాయో ప్రజలందరికీ తెలుసునని. అక్రమాలు ఒక్కొక్కటిగా. బయటకు తీస్తుంటే ప్రభుత్వంపై జిల్లా కలెక్టర్. పై .అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని. కేకే మహేందర్ రెడ్డిని ప్రజల్లో అభాసు పాలు చేయడానికి కేటీఆర్ కను సన్నల్లో కుట్ర జరుగుతుందని. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని. ఎటుపడితే అటు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమని. ఇప్పటికైనా బాలు.తీరు మార్చుకోవాలని. కేకే మహేందర్ రెడ్డి ద్వారా లబ్ధి పొందింది నువ్వు కాదా. కేకే మహేందర్ రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు.చేస్తూ ఉంటే ఊరుకునే .ప్రసక్తేలేదని. కేకే మహేందర్ రెడ్డి వ్యక్తిత్వం ప్రజలందరికీ.ప్రతి ఒక్కరికి. ఆయన గురించి తెలుసు అని నువ్వు ఆరోపణలు.చేస్తే సరిపోదని. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే కేటీఆర్ బాధ్యత వహించాలని. ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో. ఏఎంసి వైస్ చైర్మన్. నేరెళ్ల నరసింహం గౌడ్. లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. మునిగిల రాజు. ఎగుర్ల ప్రశాంత్. మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి. చంద్రారెడ్డి. ముందాటి తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version