ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీవోను వెంటనే రద్దు చేయాలి…

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీవోను వెంటనే రద్దు చేయాలి…

తంగళ్ళపల్లి మండలంలో. గురుకుల పాఠశాల ల.కాంట్రాక్టర్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలంలో పలు గురుకుల.పాఠశాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు మాట్లాడుతూ. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 17 జీవోను వెంటనే రద్దుచేసి. పిల్లలకు సంబంధించి పాత కాంట్రాక్టు పద్ధతిని. కొన సాగించాలని. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పాత పద్ధతిలోనే. కాంట్రాక్టు . విధానం. కొనసాగించాలని. గురుకుల పాఠశాలకు సంబంధించి. వంట చేసే బాధ్యతను కొనసాగించాలని. వారికి కిరణ్o. స్టోర్. బిల్లు గాని. సంబంధిత. కోడిగుడ్లు. కూరగాయలు గాని వెంటనే పాత పద్ధతి.కాంటాక్ట్ కొనసాగిస్తూ. పిల్లలకు ఎలాంటి అనారోగ్యం లేకుండా చూడాలని. వారు కూడా మా పిల్ల లెక్కనే కదా అని. అనవసరంగా. బాత్రూంలు.కలిగే వారి చేత ఇతర పనులు చేసేవారి చేత. వంటలు చేయిస్తూ. వారి ఆరోగ్యాలతో . చెలగాటం ఆడుతున్నారని.ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. మనదని. ఈ సందర్భంగా తెలియజేశారు.. లేనియెడల పెద్ద ఎత్తున మా కాంట్రాక్టులు అందరం కలిసి ధర్నాలు చేయడానికి ముందుకు రావడానికి. వెనుకాడబోమని. అలాగే. మాకు కాంట్రాక్టర్లకు. కొన్ని రోజులుగా డబ్బులు ఇవ్వకపోగా. వేరే వారితో పని చేయించుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకొని. మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించి. స్కూల్ విద్యార్థుల ప్రాణాలతో చిలగాటం.తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లాకు. సంబంధించిన. గురుకుల పాఠశాల ఫుడ్ కాంట్రాక్టు. కాంట్రాక్టర్లు . కంసాని. మల్లేశం శంకర్.తదితరులు పాల్గొన్నారు

జిల్లా అధికారుల ఆదేశానుసారం.

జిల్లా అధికారుల ఆదేశానుసారం.

జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిట్నెస్ టెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం . బద్దెనపల్లి గ్రామంలో. జిల్లా రవాణా ఆదేశానుసారం. టెక్స్టైల్ పార్కులో గల రవాణా శాఖ వారి ఫిట్నెస్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే స్థలంలో మారక. ద్రవ్యాల. నిర్మూలనకై .డ్రైవింగ్. ఫిట్నెస్ నిర్వహించి స్థలంలో. వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాహనదారుకు. మారక దవ్యాల . నిర్మూలనకై వాహనదారులచే ప్రతిజ్ఞ చేయించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ మోటర్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్. సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి. ప్రమీల. కానిస్టేబుల్ సౌమ్య. హోంగార్డు ఎల్లేష్. వాహనాల. దారులు.తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ.!

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలంలోని వివిధ పాఠశాలలో టిఆర్టిఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ హాజరైనారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కరించాలని విద్యారంగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సత్వర సమస్యల పరిష్కరించాలని .ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలకు స్కావెంజర్ మీ అమ్మకానికి. ఆదేశాలిస్తూ వారి జీతాలను సొంత బ్యాంకు అకౌంట్ లో జమ అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాలను ఆహ్వానించామని. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని. ఐదు పెండింగ్ డి ఏ లు పిఆర్సి అమలు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలు చెల్లింపు సిసిఎస్ రద్దు తరగతి ఒక ఉపాధ్యాయుల.ప్రభుత్వ విద్యాసంస్థ బలోపేతం చర్యలు తదితర అనేక సమస్యల పరిశీలించవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దయచేసి వెంటనే ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని తమ పెట్టిన మేనిఫెస్టోలో నిర్వహిస్తామని విధంగా చెప్పిన దాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఇట్టి కార్యక్రమంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన గారి నారాయణ. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు బూట్ల శ్రీనివాస్. ఆసాని అనిల్ రెడ్డి. టిఆర్టిఎఫ్ సీనియర్ నాయకులు చెక్కిళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

సైకిల్ పంపిణీ కార్యక్రమం.

సైకిల్ పంపిణీ కార్యక్రమం….

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లిమండలంలో భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి.మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు. ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ తాడూరు మరియు మండపల్లి పాఠశాలలో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కేంద్రమంత్రి.బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని మోడీ గిఫ్ట్ గా సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి కేంద్రమంత్రి స్థాయిగా ఎదిగిన బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మోడీ గిఫ్ట్ గా సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అలాగే. గ్రామాలలో ప్రజలకు మోదీ లాగా. బండి సంజయ్ కుమార్ లాగా ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలని వారి ఆశయాలను నెరవేర్చాలని కోరుతూ. పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు పుట్టినరోజు సందర్భంగా మోడీ గిఫ్ట్ గా సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ముందు ముందు ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో. పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్. ప్రధానోపాధ్యాయులు బూర రవీందర్. కూన బోయిని వేణు. మండపల్లి పాఠశాల ఉపాధ్యాయులు గుండ్లపల్లి ఆరాధన. బిజెపి ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. కోస్ని వినయ్
ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్. బూత్ అధ్యక్షులు బొల్గాం భాస్కర్ గౌడ్. ఎల్లయ్య. బక్క శెట్టి రాజు. మండపల్లి గ్రామ బూత్ అధ్యక్షులు గోనపల్లి శ్రీనివాస్ రెడ్డి. గుర్రం రంజిత్ గౌడ్. రెడ్డి మల్ల సుందర్. కొత్వాల వామన్
నగునూరి నరేష్. గోపి సురేష్ ఇటికల మహేందర్
నాగుల శ్రీనివాస్. సురేష్. బాల మల్లేశం. జీవన్ రెడ్డి. శ్రీనివాస్ నవీన్ రెడ్డి. నక్క బాలకిషన్ ఆర్ఎంపీ తదితరులు పాల్గొన్నారు

నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం దే సాయిపల్లి కొత్తచెరువు ను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంరక్షణకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తంగళ్ళపల్లి మండలం దేశ పల్లి కొత్త చెరువు కట్ట పరిసరాలను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు స్థానిక నక్క భాగం నుంచి కొత్త చెరువులోకి వచ్చే ఫీడర్ ఛానల్ లోడి. సిల్టింగ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు నీటి వనరుల సంరక్షణ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇట్టి పర్యటనలో డిస్టిక్. ఇరిగేషన్ ఆఫీసర్ ఈ .ఈ. ప్రశాంత్. డి .ఈ. ఈ. సత్యనారాయణ సాగర్ సంబంధిత.అధికారులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version