జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం…

జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభం…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి.మండలం. రామచంద్రపురం గ్రామంలో. జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీలో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం. రామచంద్రపురం గ్రామంలో. గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ. గ్రామంలో ప్రజలందరికీ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం లో. భాగంగా ప్రజలకు. గ్రామంలో ఉపాధి అవకాశాలు ఉండడంతో ప్రజలకు పని దొరకడం జరుగుతుందని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామీణులకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఉపాధి ఉంటుందని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్. ఉపసర్పంచ్ పొన్నాల నర్సింలు. వార్డు మెంబర్లు. గడ్డం లహరి. గంధం లక్ష్మి. గంధం రమేష్. పంతం శేఖర్. పొన్నాల అమృత. గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాకూరిమాధవరెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చక్రపాణి. ఫీల్డ్ అసిస్టెంట్ పూర్ణ.చందర్. మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్….

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ. పరిధిలోని కె.సి.ఆర్.నగర్ .ఆరో. వార్డుకు చెందిన .వేముల.నగేష్ దినకర్మ.సందర్భంగా .వారి కుటుంబానికి. 50.కేజీల బియ్యం.అందజేసిన.గ్రామ సర్పంచి. గడ్డం. రచన మధుకర్. సందర్భంగా. గత కొన్ని రోజులుగా. కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతూ. ఆపరేషన్ అయిన తర్వాత కొద్ది రోజులకు అనారోగ్య సమస్యతో చనిపోయిన వేముల నగేష్ కుటుంబానికి. అండగా ఉంటామని. ప్రజా ప్రభుత్వ పెద్దల ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి నగేష్ కూతురు స్నేహ చదువులకు తాము అండగా ఉంటామని వారు చెప్పారని. అలాగే ఆరో వార్డు సభ్యులు కొండ భరత్ దృష్టికి వేముల నగేష్ కుటుంబ సభ్యులు గతంలో చెప్పగానే వెంటనే సర్పంచి ప్రభుత్వ అభివృద్ధి శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు చెప్పగానే ఎల్.ఓ.సి .మంజూరు చేయించడం జరిగిందని తద్వారా ఆపరేషన్ జరిగిందని. కొద్ది రోజుల తర్వాత అనారోగ్యంతో బాధపడి మృతిచెందగా. వారి కుటుంబాన్ని పరామర్శించి మన ధైర్యం చెప్పి వారి కుటుంబానికి. గ్రామ సర్పంచిగా మా వంతు సహాయంగా ఈరోజు 50 కేజీల బియ్యం వారి కుటుంబానికి అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉప.సర్పంచి కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు కొండ భరత్. కుసుమ హేమంత్. గాజుల రాంప్రసాద్. కాజా. మల్లికార్జున. రమేష్. సతీష్. అంబటి లావణ్య. తదితరులు పాల్గొన్నారు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ పై అవగాహన సదస్సు…

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ పై అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ సాయం ఉపాధి శిక్షణ కేంద్రం సిరిసిల్ల వారు గ్రామీణ మహిళలకు అవగాహన. మగ్గం వర్క్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా. సారంపల్లి గ్రామ సర్పంచ్ గుగ్గిల లావణ్య నరసయ్య. ఉప సర్పంచ్ పాలకవర్గం వారి ఆధ్వర్యంలో. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం. నిర్వహిస్తు మగ్గం వర్క్ కోర్సులో. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు ఈ కోర్సులో 31 రోజుల ఉచిత శిక్షణ ఉంటుందని ఈ సందర్భంగా ప్రారంభిస్తూ ఈరోజు సారంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంవద్ద అవగాహన సదస్సు కార్యక్రమంనిర్వహించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో. RSETI. కృష్ణవేణి. సంతోష్. మాట్లాడుతూ ఇట్టి ఉచిత శిక్షణ ఉపాధి. అవకాశాలను గ్రామీణ ప్రాంతం యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని. పిలుపునిస్తూ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ సాయం ఉపాధి శిక్షణలో.భాగంగా ఈరోజు సారం పెళ్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని. ఇందుకుగాను మహిళలు ప్రతి గ్రామంలో అందరు వినియోగించుకోవాలని ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలను వినియోగించు కోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ గుగ్గిల లావణ్య నరసయ్య. ఉప సర్పంచ్ సిరిసిల్ల వంశీ. వార్డు సభ్యులు. గుండి శారద. దాసరి లలిత. రాధా వినయ్. గ్రామపంచాయతీ కార్యదర్శి హరిత. ఐ.కె.పి.సిసి. నాగరాజు. మహిళా సంఘం అధ్యక్షురాలు కొయ్యడ పద్మ. వంగపల్లి యమునా. కాంగ్రెస్ మానవహక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్లభరత్ గౌడ్. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేలా రాజు. గడ్డమీది శ్రీనివాస్. గుగ్గిళ్ళ రాము. సిరిసిల్ల రమేష్. గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు

యాదవ సంఘం అడిషనల్ బిల్డింగ్ పనులు ప్రారంభం…

యాదవ సంఘం అడిషనల్ బిల్డింగ్ పనులు ప్రారంభం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో యాదవ సంఘం బిల్డింగ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండేపల్లి గ్రామంలో యాదవ సంఘం అడిషనల్ బిల్డింగ్ కు. ఐదు లక్షల .రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండే పల్లి గ్రామ సర్పంచ్. గాధగోని సాగర్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. ఉప సర్పంచ్. యాస.సందీప్. మహిళా మండలి అధ్యక్షురాలు ధర్మారెడ్డి .హరికరెడ్డి. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆసాని మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి. లింగాల భూపతి. మూర్తి మహిపాల్ రెడ్డి. చంద్రారెడ్డి. వార్డు సభ్యులు.బోడపట్ల. రాకేష్. బండి రేణుక. యాదవ సంఘం అధ్యక్షులు కాసాని శ్రీనివాస్. ఉపాధ్యక్షులు .గుంటి శ్రీనివాస్. ప్రధాన కార్యదర్శి బండి చేన్న. రమేష్. క్యాషియర్. ఒగ్గు మల్లేశం. సలహాదారులు బండి శ్రీకాంత్. కనకయ్య. అమరగోoడ. ప్రభుదాస్. జగ్గానిమల్లేశం. మాజీ అధ్యక్షులు.అమరగోండ మొండయ్య.ఏనుగుల దేవయ్య తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లి ఎరువులదుకాణంలో అకస్మికతనికి…

తంగళ్ళపల్లి ఎరువులదుకాణంలో అకస్మికతనికి…

తంగళ్ళపల్లి నేటిధాత్రి….

తంగళ్ళపల్లి మండలంలో నీ ఎరువుల దుకాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా.ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆకస్మిక అతనికి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్. యాప్ ద్వారా ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ ను రైతులు వినియోగించుకోవాలని. యాప్ ద్వారా ఎందరు రైతులు ఎరువులు బుకింగ్ చేసుకున్నారని ఆరా తీస్తూ యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలను .రిజిస్టర్లు.తనిఖీ చేశారు .షాపులోని. స్టాక్ వివరాలు ఈరోజు . వివరాలు ఉదయం స్టాకు వివరాలు పరిశీలించారు అలాగే గోదాములో.ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలను అక్కడ ఉన్న సిబ్బందితో .లెక్కింపజేసి అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన .పెర్టిలైజర్ యాప్ రైతుల డౌన్లోడ్ చేసుకోవాలని ఎరువుల బుకింగ్ చేసుకోవాలని మన అన్ని .ఫెర్టిలైజర్ షాపులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఒక సహాయకుడు ఉంటారని తెలియజేస్తూ.జిల్లాలోని రైతులందరూ యాప్ లోడ్ యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలని వ్యవసాయ అధికారులు నిత్యం తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపులలో తనిఖీ చేయాలని సూచించారు. యాప్ డౌన్లోడ్ బుకింగ్ విషయంలో రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచిస్తూ. జిల్లాలోని ఈనెల. 1.వ. తేదీ నుండి ఈరోజు వరకు 92, 735. సంచుల యూరియా వచ్చిందని యాప్ ద్వారా జిల్లాలోని 84 వేల. 68 మంది. రైతులు ఎరువుల కోసం బుకింగ్ చేసుకున్నారని. 79 వేల 948. మంది కొనుగోలు చేయగా. ఇంకా 11694 నిలువ ఉందని. ఇంకా 740. మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకొని ఇంకా తీసుకు వెళ్లలేదని వివరించారు. జిల్లాలో ఎరువుల .కొరతలేదని. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలియజేశారు. ఇట్టి తనిఖీలలో. ADA. ప్రదీప్. త తంగళ్ళపల్లి ఎమ్మార్వో. విజయ ప్రకాష్ రావు. ఫర్టిలైజర్ షాప్ వారు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లిలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మార్కండేయ జయంతి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక మార్కండేయ టెంపుల్ లో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగ భక్త మార్కండేయ జయంతి వేడుకల్లో సందర్భంగా గ్రామంలో పలువురు తంగళ్ళపల్లి మానేరు వాగునుండి మానేరు జే ల్లాలతో మార్కండేయ అభిషేకానికి. భక్తులు ప్రజలు వారి ఆధ్వర్యంలో మార్కండేయునికి అభిషేకం చేయడానికి మానేరు వాగు నుండి మానేరు జిల్లాలు తీసుకువచ్చి మార్కండేయనికి అభిషేకం చేయించారు.పలువురు భక్తులు. మార్కండేయ జయంతి సందర్భంగా పలువురుయాగం సందర్భంగా గ్రామంలోని భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారు యాగంలో పాల్గొని స్వామివారికి ముక్కులు చెల్లించుకుని. తీర్థప్రసాదాలు స్వీకరించి ఘనంగా దర్శనాలు చేసుకున్నారు. ఇట్టి సందర్భంగా దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి పూజలు నిర్వహించి తదనంతరం. మార్కండేయ జయంతికి వచ్చిన భక్తులందరికీ గ్రామ ప్రజలకి టెంపుల్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టించారు. ఇట్టి కార్యక్రమానికి తంగళ్ళపల్లి గ్రామ ప్రజలు నాయకులు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామంలోని ఏకతాటిపై అందరిని కలుపుకుంటూ పోయి గ్రామంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

తంగళ్ళపల్లిలో జాతీయ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రత మహోత్సవాల పై అవగాహన కార్యక్రమం. ఇట్టి కార్యక్రమాన్ని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరు చౌరస్తాలో డ్రైవర్లకు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా D.T.O. లక్ష్మణ్ హాజరై. భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులను డ్రైవర్లకు. అవగాహన కల్పిస్తూ రోడ్డు నియమ నిబంధనలపై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా కుటుంబాలు వికలాంగుల వీధిన.పడుతున్నాయని. వాహన.దారుడు. క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించుకోవచ్చు అని. అలాగే జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ అమలులో భాగంగా ప్రతి జిల్లాలలో కలెక్టర్లు అమలు చేస్తున్నారని దీనిని ప్రతి ఒక్క వాహనదారులు తమ బాధ్యతగా తీసుకోవాలన్నారు. రోడ్లపై కి వచ్చే వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు .నడపరాదని వాహనానికి సంబంధించిన పత్రాలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలని ప్రతి వాహనదారులు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని. వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు దృష్టిలో ఉంచుకొని ప్రయాణం సాగించాలని నా కుటుంబం నా బాధ్యత అని బాధ్యతగా వాహనాన్ని నడపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా. ప్రజలు అందరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా. ప్రమాదాలు నివారించాలని అవగాహన కార్యక్రమానికి హాజరైన వారందరిచే ప్రమాణం చేయించారుఈ సందర్భంగా పలు విషయాలపై వాహనాల చట్టాలపై ప్రతి ఒక్కరూ కచ్చితంగా నిబంధనలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. R.T.A. మెంబర్ సంగీతం శ్రీనాథ్
A.M.V.i. రజిని దేవి. సిరిసిల్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి చుక్క రాజశేఖర్. వాహనాల. తనిఖీ సిబ్బంది. ఓనర్స్. డ్రైవర్స్ ఆటో డ్రైవర్ యువకులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిగ్రామంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో. లక్ష్మి రాజo.ఈ సందర్భంగా స్థానిక తంగళ్ళపల్లి.ఎంపీడీవో మండలంలో పలు గ్రామాల్లో రెండో విడత జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఏమైనా అడపా దడపసంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పరిశీలిస్తున్నార.అని తెలుసుకుంటూ నామినేషన్ల పక్రియలోఎటువంటిచెదురు మధురుసంఘటనలు జరగకుండా పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా కొనసాగించాలని నామినేషన్ల ప్రక్రియ పై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేస్తూ ఏదైనా సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారమే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నామినేషన్.పక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చూసుకోవాలని సంబంధిత.అధికారులను ఆదేశించారు

తంగళ్ళపల్లి బీసీ బంద్ మద్దతు

తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు మేరకు బందునువిజయవంతం చేద్దాం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల. కేంద్రంలో ఈరోజు మార్కండేయ భవన్లో. వివిధ రాజకీయ పార్టీల కుల సంఘాల బీసీ సంఘాల ప్రతినిధులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు రేపు జరిగే బందును అన్ని వర్గాల ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాలు బీసీ సంఘాలు కార్మిక సంఘాలు నేతలు సహకరించాలని బీసీ నేతలను కోరారు దేశంలో రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే మరి ఉన్నత వర్గాల్లో కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టులో పిటిషన్ వేసి నిలుపుదల చేశారని వారికి తగిన గుణపాఠం చెబుతామని నేతలంతా. ముక్తకంఠంతో. హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాజ్యాంగంలో ని. 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తర్వాత ఎన్నికలకు పోవాలని నాయకులను కోరారు ఈ సందర్భంగా. బీసీ సంఘాల నేతలు ఎగుర్ల కర్ణాకర్. కందుకూరి రామ గౌడ్. బి ఆర్ ఎస్. పార్టీ మండల అధ్యక్షులు రాజన్న. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. బిజెపి నాయకులు గుగ్గిల ఆంజనేయులు . ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొని ప్రసంగించారు ఇట్టి బందుకు వారి పార్టీల పక్షాన జేఏసీ. పిలుపుమేరకు బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కట్ట రవి. శాలి అధ్యక్షులు రాపల్లి ఆనందం. ఎగుర్ల ప్రశాంత్. నేరెళ్ల అనిల్. రంగు ప్రసాదు. గుర్రం తిరుపతి. గాద సత్తయ్య. వెంగళ రమేష్ పలువురు. జేఏసీ నాయకులు తదితరులు బందుకు మద్దతు ప్రకటించారు

ముందస్తు అరెస్టులు…

ముందస్తు అరెస్టులు… తంగళ్ళపల్లి

నేటి ధాత్రి… తంగళ్ళపల్లి

 

మండలంలో మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్రవ్యాప్తంగా జేసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది.

అందులో భాగంగా తాజా మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది.

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటలు చేసి ఎన్నో అరెస్టులు అయ్యామని ఇటువంటి అరెస్టులకు భయపడమని అందులో భాగంగా జేఏసీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగా ముందస్తుగా సర్పంచులను అరెస్టు చేయడం జరిగిందని ఇందులో తెలంగాణ రాష్ట్ర జేఏసీ జిల్లా సర్పంచులఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు మాట్ల మధు రాజన్న సిరిసిల్ల జేఏసీ ప్రధాని కార్యదర్శి గణప శివజ్యోతి జేఏసీ కార్యవర్గ సభ్యులు కొయ్యడరమేష్ సురభి నవీన్ రావు ను తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఇందులో భాగంగా మాజీ సర్పంచ్ అరెస్టును ఖండిస్తూ తంగళ్ళపల్లి మండల బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజంకర్ రాజన్నమాజీ జెడ్పిటిసి కోడిఅంతయ్య వారికి సంఘీభావం తెలుపుతూ ఇటువంటి అరెస్టులకు భయపడమని తెలుపుతూ వారికి సంఘీభావం తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version