సర్పంచ్ ఎన్నికలు బరిలో మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామ ప్రజల ఆదరాభిమానాలు పొందిన మొహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డా తిరుగుండదు అని ప్రజలు చెబుతున్నారు.
వస్తున్న మీ కోసం………
ప్రజలకు సేవ చేయడానికి…. వచ్చి రాజకీయాన్ని కార్పొరేట్ చేసిన ఈ తరుణంలో దానికి కొత్త నిర్వచనం చెప్పడానికై వస్తున్నా…..మీ కోసం సడెన్ గా ఎన్నికల్లో ప్రత్యక్షమై మాయమైపోయే నాయకుల్లా కాను ఎన్నో ఏళ్ళుగా వివిధ రకాల సామజిక కార్యక్రమాలు చేస్తూ మీ మధ్యలో ఉంటున్నా మీకోసం పదవి ఉన్న లేకున్నా నేను మీకోసం ఏదో ఒక రూపంలో సేవ చేస్తుంటా
నా లాంటి సేవకుడికీ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి స్వలాభం లేకుండా నిస్వార్ధగా తెలిపారు. మీకు సేవ చేస్తాను అని
