చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్….

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన సర్పంచ్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ. పరిధిలోని కె.సి.ఆర్.నగర్ .ఆరో. వార్డుకు చెందిన .వేముల.నగేష్ దినకర్మ.సందర్భంగా .వారి కుటుంబానికి. 50.కేజీల బియ్యం.అందజేసిన.గ్రామ సర్పంచి. గడ్డం. రచన మధుకర్. సందర్భంగా. గత కొన్ని రోజులుగా. కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతూ. ఆపరేషన్ అయిన తర్వాత కొద్ది రోజులకు అనారోగ్య సమస్యతో చనిపోయిన వేముల నగేష్ కుటుంబానికి. అండగా ఉంటామని. ప్రజా ప్రభుత్వ పెద్దల ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి నగేష్ కూతురు స్నేహ చదువులకు తాము అండగా ఉంటామని వారు చెప్పారని. అలాగే ఆరో వార్డు సభ్యులు కొండ భరత్ దృష్టికి వేముల నగేష్ కుటుంబ సభ్యులు గతంలో చెప్పగానే వెంటనే సర్పంచి ప్రభుత్వ అభివృద్ధి శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు చెప్పగానే ఎల్.ఓ.సి .మంజూరు చేయించడం జరిగిందని తద్వారా ఆపరేషన్ జరిగిందని. కొద్ది రోజుల తర్వాత అనారోగ్యంతో బాధపడి మృతిచెందగా. వారి కుటుంబాన్ని పరామర్శించి మన ధైర్యం చెప్పి వారి కుటుంబానికి. గ్రామ సర్పంచిగా మా వంతు సహాయంగా ఈరోజు 50 కేజీల బియ్యం వారి కుటుంబానికి అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. ఉప.సర్పంచి కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు కొండ భరత్. కుసుమ హేమంత్. గాజుల రాంప్రసాద్. కాజా. మల్లికార్జున. రమేష్. సతీష్. అంబటి లావణ్య. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version