నాయక్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత..

నాయక్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలలోని అందుకుతండా గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు. కి,,శే బానోతు మంగ్తే నాయక్(గుండు) మరణించడం జరిగింది. వారి కుటుంబానికి 6వ వార్డు మెంబెర్ పుల్లల పద్మ-సదయ్య* 50 కిలో ల సన్న బియ్యం నిత్యావసరాలు వస్తువులు వారి వంతుగా సహకారం అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ *గ్రామ అధ్యక్షులు దాసరి తిరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా మోహన్ సీనియర్ నాయకులు బానోత్ రాజు దాసారపు దేవదాస్ లావుడ్యా రాకేష్ పాల్గొన్నారు.

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం…

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రి

 

 

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య ఆదేశాలమేరకు
దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించిన
మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ
ములుగు జిల్లా మంగపేట మండలం పెరకలకుంట గ్రామం లో నిరుపేద కుటుంబంకు చెందిన మడకం నరెందర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ పరామర్శించి మనోధైర్యం కల్పించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు.ఇలాంటి సంధర్బంలోనే ధైర్యంగా ఉండాలని అన్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి దశదిన కర్మలకు 50 కేజీ ల బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్..

ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం బండారి రాజవ్వ (80)అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు దశదినకర్మ నిమిత్తం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గేరిగంటి బాబు, పప్పుల సిద్ధరాంరెడ్డి, ఆముద రాజు, కొమ్మాట సుధాకర్, తాడెం మల్లేశం, తాళ్లపల్లి కిషోర్, బండారి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version