మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి

వీణవంక, నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోరె చంద్రయ్య మంగళవారం రోజు మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించి,వారి కుటుంబాన్ని ప్రగడ సానుభూతి తెలియజేశారు మృతుడి కుటుంబానికి 5000 /- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో తనవెంట వీణవంక మండల ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పల్లెర్ల కిరణ్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మల సమ్మయ్య, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version