నాయక్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలలోని అందుకుతండా గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు. కి,,శే బానోతు మంగ్తే నాయక్(గుండు) మరణించడం జరిగింది. వారి కుటుంబానికి 6వ వార్డు మెంబెర్ పుల్లల పద్మ-సదయ్య* 50 కిలో ల సన్న బియ్యం నిత్యావసరాలు వస్తువులు వారి వంతుగా సహకారం అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ *గ్రామ అధ్యక్షులు దాసరి తిరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా మోహన్ సీనియర్ నాయకులు బానోత్ రాజు దాసారపు దేవదాస్ లావుడ్యా రాకేష్ పాల్గొన్నారు.
