కొల్లూరులో ఉపాధిహామీ కూలిలకు రాగి జావ పంపిని..

కొల్లూరులో ఉపాధిహామీ కూలిలకు రాగి జావ పంపిని:

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ అధ్యక్షన గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయికోటి నర్సింలు అధ్వర్యంలో రాగిజావ పౌష్టికరాన్ని ఉపాధి హామీ కూలీలకు పంపిని చేయడం జరిగింది…సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ మాట్లాడుతు యెండ తీవ్రత పెరుగడంవల్ల తనవంతు సహకారంగా ఎనర్జిటిక్ ఆహారమైన రాగిజావా యొక్క లాబాలు తెలియచేసి ప్రతి గురువారం ఈ యొక్క రాగిజావను నా గ్రామ ప్రజలైన మీకు మీ ఆరోగ్యం కాపాడుకోవడం నా బాధ్యతగా భావించి ఈ యొక్క పౌష్టికాహారమైన రాగిజావను అందచేయడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని అందరు వినయోగించుకోవాలని ఆయన వారికి తెలియజేసారు…ఈ కార్యక్రమములో గ్రామ వార్డు సభ్యులు సి హెచ్ పాారమ్మ మాణయ్య, చింతలగట్టు ప్రకాష్,శారదమ్మ,,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు,,గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య,బీరయ్య,మాణయ్య,రమేష్,బాలప్ప,సిద్ధప్ప,దేశరత్,పత్రిక మిత్రులు చింతలగట్టు నర్సింలు,గ్రామ యువనాయకులు సాయి గౌడ్, సి హెచ్ సంగమేష్,హరి,గ్రామ ప్రజలు హనుమంత్, దేవదాస్, నర్సింలు,కాశీనాథ్,ఉమాకాంత్, అనిల్ మరియు మహిళలు, రైతులు పాల్గొన్నారు.

నాయక్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత..

నాయక్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల మండలలోని అందుకుతండా గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు. కి,,శే బానోతు మంగ్తే నాయక్(గుండు) మరణించడం జరిగింది. వారి కుటుంబానికి 6వ వార్డు మెంబెర్ పుల్లల పద్మ-సదయ్య* 50 కిలో ల సన్న బియ్యం నిత్యావసరాలు వస్తువులు వారి వంతుగా సహకారం అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ *గ్రామ అధ్యక్షులు దాసరి తిరుపతి వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా మోహన్ సీనియర్ నాయకులు బానోత్ రాజు దాసారపు దేవదాస్ లావుడ్యా రాకేష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version