మంచిర్యాల మేయర్ ను కలిసిన మూడో వార్డు కార్పొరేటర్:
నేటి ధాత్రి:- శ్రీరాంపూర్:-
మూడవ వార్డు శ్రీరాంపూర్ ప్రజల సమస్యలు కార్పొరేటర్ పత్తి పకృతి వెంకటేష్. మేయర్ ధరణి మధును కలిసి కృష్ణ కాలనీలో ఉన్న నీటి సమస్యలను. పరిష్కరించాలని కోరుతూ బోరు మోటార్స్ కొత్తవి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు అలాగే. మూడో వార్డులో ఉన్న ఇంకెన్నో సమస్యలు కూడా మాకు వీలైనంత త్వరగా చేకూర్చాలని మేయర్ పత్తి పకృతి వెంకటేష్ తెలిపారు. ఎలాంటి సమ స్యలైనా నా ప్రజలకు నేను తీర్చిదిద్దుతానని చెప్పాను. నాకు వీలైనంత త్వరగా మా యొక్క పనులు పూర్తి చేయాలని మేయర్ ను కోరడం జరిగింది.
