మంచిర్యాల మేయర్ ను కలిసిన మూడో వార్డు కార్పొరేటర్…

మంచిర్యాల మేయర్ ను కలిసిన మూడో వార్డు కార్పొరేటర్:
నేటి ధాత్రి:- శ్రీరాంపూర్:-

మూడవ వార్డు శ్రీరాంపూర్ ప్రజల సమస్యలు కార్పొరేటర్ పత్తి పకృతి వెంకటేష్. మేయర్ ధరణి మధును కలిసి కృష్ణ కాలనీలో ఉన్న నీటి సమస్యలను. పరిష్కరించాలని కోరుతూ బోరు మోటార్స్ కొత్తవి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు అలాగే. మూడో వార్డులో ఉన్న ఇంకెన్నో సమస్యలు కూడా మాకు వీలైనంత త్వరగా చేకూర్చాలని మేయర్ పత్తి పకృతి వెంకటేష్ తెలిపారు. ఎలాంటి సమ స్యలైనా నా ప్రజలకు నేను తీర్చిదిద్దుతానని చెప్పాను. నాకు వీలైనంత త్వరగా మా యొక్క పనులు పూర్తి చేయాలని మేయర్ ను కోరడం జరిగింది.

నిరుపేద కుటుంబానికి అండగా ఒకటో వార్డ్ యువత..

నిరుపేద కుటుంబానికి అండగా ఒకటో వార్డ్ యువత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డ్ లో నిరుపేద కుటుంబానికి చెందిన సుర చెన్నమల్లు అనే వ్యక్తి చనిపోవడంతో వారి కుటుంబానికి మేమున్నామంటూ ఒకటో వార్డు యువత, వార్డ్ ప్రజలు కలిసి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. చెన్నమల్లు కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో వార్డు ప్రజలు ,యువత కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ఇంకెవరైనా దాతలు ఉంటే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా చొరవ తీసుకోవాలని ఒకటో వార్డ్ యువత కోరారు. ఈ కార్యక్రమంలో ఆశనవేని సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య పిల్లి సతీష్, ముక్తి శ్రీనివాస్, మేకల కుమారస్వామి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version