NETIDHATHRI

కంటి ఆపరేషన్ చేసుకున్న రోగులకు పండ్ల పంపిణీ.

చెన్నూర్,నేటి ధాత్రి:: లయన్స్ క్లబ్ గరిమెళ్ళ,రెకుర్థి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి అధ్వర్యంలో లో 3వ బ్యాచ్ కి విజయవంతంగా కంటి ఆపరేషన్ లు పూర్తి అయిన సందర్భంగా చెన్నూర్ అయ్యప్ప స్వామి దేవాలయం లో రోగులకు పండ్లను పంపిణీ చేశామని అధ్యక్షుడు మొడుంపురం వెంకటేశ్వర్ తెలిపారు.ఇప్పటి వరకు 150 మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించమని అందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉందని తెలిపారు.మళ్ళీ ఉచిత కంటి ఆపరేషన్ క్యాంప్ మార్చ్ 18 న నిర్వహిస్తామని…

Read More

బి జె పి అధ్వర్యంలో బండి సంజయ్ కి పాలాభిషేకం

వేములవాడ రూరల్ నేటిధాత్రి భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ మండలం ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారికీ పాలాభిషేకం చేయడం జరిగింది నిన్న హౌరంగ జేబులు షజహనుల వారసులు మా సంజయాన్న దిష్టి బొమ్మ తగల బెట్టడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు బిజేపీ రాష్ట్ర పార్టి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామన్న గారి ఆదేశంతో సంజయన్నా గారికీ పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల…

Read More

అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. వేములవాడ నేటిధాత్రి అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. బుధవారం వేములవాడ పట్టణంలోని బాలనగర్ లో బార్ అసోసియేషన్ వారి ఆత్మీయ సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు.. నా గెలుపులో అడ్వకేట్ల పాత్ర మరువలేనిది అన్నారు.. సమాజంలో మేధావి వర్గమైన మీరు ఎన్నికలకు ముందు మీరిచ్చిన మనోధైర్యం నాలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది అన్నారు.. అడ్వకేట్ల సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుందామన్నారు..

Read More

వనపర్తి జిల్లా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

వనపర్తి నేటిదాత్రి; ఆర్‌బిఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2024లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ *శ్రీమతి రక్షిత కె మూర్తి, ఆదేశానుసారంతో వనపర్తి జిల్లా సైబర్ క్రైమ్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు వనపర్తి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది వారితో వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారు. మొదటగా సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కొత్త ట్రెండ్‌ల సైబర్ నేరాల గురించి వివరించారు. పెట్టుబడి మోసాలు…

Read More

అన్నం పార వేయవద్దు పంచిపెడదాం

సాయంత్రం వేళల్లో 250మందికి అన్నదానం వేములవాడ నేటిదాత్రి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం రెండు ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్న 250 మంది అన్నార్తులకు పేదలకు పంపిణీ చేయడం జరిగింది అన్నం పారవేయవద్దు పంచి పెడదాం అన్న కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి సహకారం అందిస్తూ మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వెజిటేబుల్స్ సంబంధించినవి మిగిలితే ట్రస్ట్ వారికి…

Read More

విద్యార్థి దశ నుండే సైన్స్ పై అవగాహన పెంచుకోవాలి.

#వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్న విద్యార్థులు. #ప్రిన్సిపాల్ ఉషారాణి. నల్లబెల్లి , నేటి ధాత్రి:నేటి సమాజంలో అన్ని ప్రయోగాలతో ప్రపంచాన్ని నడిపించేది సైన్స్ అని కారుణ్య జ్యోతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉషారాణి పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో సైన్స్ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు క్విజ్ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో రాణించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉషారాణి…

Read More

శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి

విజ్ఞాన దర్శిని జిల్లా కన్వీనర్ – పెండ్యాల సుమన్ హసన్ పర్తి/ నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల లో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగ నిర్వచించారు. ఈ సదస్సుకి విజ్ఞాన దర్శిని ఫౌండర్ అండ్ ఛైర్మన్ రమేశ్ హాజరయ్యారు ఈ సంధర్భంగా రమేశ్ మాట్లాడుతు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏంతో అభివృద్ది చెందిన కూడా అమాయక ప్రజలు మూఢ నమ్మకాల పేరుతో మాన, ధన…

Read More

మహిళల హక్కుల కై పోరాడుదాం

దుమ్మగూడెం మండలం మహాజన సమితి. మహిళా అధ్యక్ష కార్యదర్శులుగా –కుంజ దేవిశ్రీ –ఇసంపల్లి శృతిలయ నియామకం. భద్రాచలం నేటి దాత్రి భద్రాచలం. ది. 28-02-24 (బుధవారం ) మహాజన సమితి మహిళా ఆదివాసిరాష్ట్ర ఉపాధ్యక్షులు కంగాల రమణకుమారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాటిబోయిన కనక పెదపాటి కామాక్షి దుమ్ముగూడెం మండలం మహాజన సమితి మహిళా అధ్యక్షులు కుంజా దేవిశ్రీ కార్యదర్శిగా ఇసంపల్లి శృతిలయ ను నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా…

Read More

నూతన సీఐ రాజగోపాల్ బాధ్యత స్వీకరణ.

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట రూరల్ పరిధి దుగ్గొండి సీఐ గా బి రాజ గోపాల్ నూతన బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల జరిగిన సీఐ బదిలీల్లో ఇక్కడి సీఐ శ్రీనివాస్ ట్రాన్స్ ఫర్ కాగా ఆయన స్థానంలో 2004 బ్యాచ్ కు చెందిన సీఐ రాజ గోపాల్ దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వచ్చారు.కాగా బుదవారం ఆయన విధుల్లో చేరారు.ఈ నేపథ్యంలో స్థానిక ఎస్సై పరమేష్ పుష్పగుచ్ఛాలతో సీఐ రాజగోపాల్ కు స్వాగతం పలికారు.అనంతరం సీఐ మాట్లాడుతూ శాంతి…

Read More

ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయాలి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే విజయసంకల్పయాత్రను మండల ప్రజలు విజయవంతం చేసి మూడోసారి మోడీని ప్రధాని చేయుటకు సహకరించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ పేర్కొన్నారు. నేడు నల్లబెల్లి మండలకేంద్రంలో జరిగే బిజెపి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రూట్ మ్యాప్ ను పార్టీ మండల అధ్యక్షుడు రేవూరి నరసింహ రెడ్డి తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. నేడు ప్రపంచ అగ్రదేశాలకు సరి సమానంగా…

Read More

ధర్నాను విజయవంతం చేయాలి

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి నేడు కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపు నిచ్చారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలోని కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. ఎంతోమంది అర్హత కలిగిన ఉద్యోగులు ఉన్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమన్నారు….

Read More

కుట్టు మిషన్ వృత్తి దారులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలి

మేరు కులస్తులను బి.సి (ఎ) లో చేర్చాలి మండల మేరు సంఘం అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్ మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు పాలకుర్తి నేటిధాత్రి కుట్టు మిషన్ వృత్తి దారులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మేరు కులస్తులను బి.సి (ఎ) లో చేర్చాలని మేరు సంఘం పాలకుర్తి మండల అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుట్టు మిషన్ సృష్టి కర్త విలియమ్ ఎలియాస్…

Read More

తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం గొప్ప త్యాగం చేసిన దానికంటే ఎక్కువే నన్న: శిరీష సత్తూర్

కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి తెలంగాణ రాష్ట్రంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన గృహల క్ష్మి,మహాలక్ష్మి పథకాలను పురస్క రించుకొని స్థానిక 124 డివిజన్ ఆల్విన్ కాలనీలోని తులసివనం అపార్ట్మెంట్స్ ముందర తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఫోటోకు కాంగ్రెస్ మహిళా నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూరు ఆధ్వర్యంలో పాలా భిషేకం జరిగింది.ఈ కార్యక్ర మానికి కూన సత్యంగౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా శిరీష సత్తూరు…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని మర్యాదపూర్వకంగా కలిసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.

Read More

శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ లో సైన్స్ డే ప్రోగ్రాం..

నర్సంపేట,నేటిధాత్రి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండలంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్లో సైన్స్ డే ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను శ్రీ ఆదర్శ వాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి ఉపాధ్యాయులతో కలిసి తిలకించారు. విద్యార్థుల మేధాశక్తి ఆలోచన విధానాన్ని సైన్స్ డే పెంపొందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇందులో భాగంగా విద్యార్థులు సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని మరెన్నో నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని విద్యార్థులకు ఉద్బోధ…

Read More

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు…

Read More

రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఇలాకాలో

ఏడుకేడు సీట్లు గెలిపించిన మొగోళ్ళు కేసీఆర్,కేటీఆర్…… ముఖ్యమంత్రి ఒక పెద్ద దద్దమ్మ….. హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి… నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) ముఖ్యమంత్రి పార్లమెంటు నియోజకవర్గం లోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకి ఏడు సీట్లు గెలిపించుకున్న మొగోళ్ళు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చి పోకూడదని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాదులోని తన కార్యాలయంలో మాట్లాదూతు ముఖ్యమంత్రి…

Read More

ఆశ్రమాన్ని సందర్శించిన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్

వీణవంక, ( కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి:వీణవంక మండల పరిధిలోని ఎలాబాక గ్రామంలో ప్రణవ్ ఆశ్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి హోడితెల ప్రణవ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకుల మంత్రోత్సవాల నడుమ ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎండీ సాహెబ్ హుస్సేన్,ఎక్కటి రఘపాల్ రెడ్డీ, చదువు జైపాల్ రెడ్డీ, తోకల సంపత్ రెడ్డి, నల్లగోని సతీష్, మాడ కొండల్ రెడ్డి, చింతల తిరుపతిరెడ్డి, ఉట్ల స్టీఫెన్, మాడ రాజీ రెడ్డీ…

Read More

జర్నలిస్టుల పక్షపాతి శ్రీనివాస్ రెడ్డి

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన సీపీఐ నాయకులు చేర్యాల నేటిధాత్రి… నిరంతరం జనం కోసం, జర్నలిస్టుల సమస్యలపై దశాబ్దాల కాలంగా అనేక పోరాటాలు చేస్తున్న టీ.యూ.డబ్ల్యూ.జే. ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియామకం కావడం హర్షణీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బగ్…

Read More

నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

వేములవాడ పట్టణ సి.ఐ కరుణాకర్ వేములవాడ నేటిధాత్రి బోయినపల్లి గ్రామానికి చెందిన పెగ్గెర్ల చంద్రశేకర్ తండ్రి బొందయ్య అనే వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా వేములవాడ పరిధిలోని కోనాయపల్లి గ్రామంలో ఆఫీస్ పెట్టుకొని ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం గల్ఫ్ దేశాలకు పంపుతానాని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని వారిని గల్ఫ్ దేశాలకు పంపకుండా మోసాలకు పాల్పడుతున్నారు. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మల్యాల దుర్గయ్య అనే వ్యక్తి ని ఉపాధి నిమిత్తం…

Read More
error: Content is protected !!