NETIDHATHRI

కలుపుతున్నారా! విడదీస్తున్నారా!!

https://epaper.netidhatri.com/view/410/netidhathri-e-paper-21st-october-2024%09 మిల్లర్ల మధ్య అగాధం పెంచుతున్నారా! `సబ్‌ కమిటీ మిల్లర్లందరినీ ఏకతాటిపైకి తేస్తుందా లేదా! `రా రైస్‌ మిల్లర్లు వేరు, బాయిల్డ్‌ మిల్లర్లు వేరు. `రెంటికీ వేరు వేరు సంఘాలున్నాయి. `బాయిల్డ్‌ మిల్లర్ల యూనియన్‌తో చర్చలు జరిపితే సరిపోతుందా! `రా రైస్‌ మిల్లర్లతో చర్చలు చేయరా! `డిఫాట్లర్లు ఎక్కువగా బాయిల్డ్‌ మిల్లర్లే వున్నారు. `వారితో మాత్రమే చర్చలు జరిపి ఏం సంకేతాలు పంపిస్తున్నారు. `హాలు సరిపోదని బాయిల్డ్‌ మిల్లర్ల సమావేశంతో మమ అనిపించారు. `రా రైస్‌ మిల్లర్లు…

Read More

ఇసుక లారీల రవాణా కొరకు బైపాస్ ఏర్పాటు చేయాలి.

జిల్లా కలెక్టర్ తహసిల్దార్ లకు గ్రామస్తుల వినతి. మహాదేవపూర్- నేటి ధాత్రి: పెద్దంపేట పంకెన ఇసుక క్వారీల నుండి అంబడ్ పెళ్లి గ్రామ మధ్య నుండి లారీలు వెళ్లడం తో ప్రమాదాలు జరిగి మృతి చెందడం జరుగుతుందని పాత రహదారిని బైపాస్ ఏర్పాటు చేసి లారీలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ మరియు తహసిల్దార్ లకు వినతి పత్రం అందించారు.మహాదేవపూర్ ఉమ్మడి మండలం లో నూతన మండలం పలిమెల గ్రామంలో ఏర్పాటు చేసిన పెద్దంపేట,…

Read More

కాలువల నిండా నిర్లక్ష్యమే!

కాలువల గుండా నీరు అందక ఎండిపోతున్న పంటలు పట్టించుకోని అధికారులు. శాయంపేట నేటి ధాత్రి: రైతులకు ఎస్సారెస్పీ కాలువల ఆధారంగా పంటలు సాగవు తున్నాయి. ఎస్సారెస్పీ కాలువ అనేక మండలాల గుండా ప్రయాణించి పంటలకు నీరు అందుతుంది. మండలంలో రైతులు వాన కాలం,యాసంగి లో కాలువలద్వారా వచ్చే నీటితో చెరువులు నింపి సాగునీరు అందిస్తున్నారు కానీ మండల పరిధిలోని ఎస్సారెస్పీ 31 దాని ఉపకాల్వల అద్వా నంగా మారాయి ప్రధాన ఉప కాలువలు మరమ్మత్తులకు గురికాకపోగా పిచ్చిమొక్కలు…

Read More

అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉండాలి

డి ఐ జి ఎల్ ఎస్ చౌహన్ ఐపీస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి పోలీస్ అమర వీరుల స్మరించుకుంటూ పోలీసు ఫ్లాగ్ డే ను నిర్వహించే కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు కవాతు మైదానము నందు జరిగే స్మృతి పరేడ్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జోగులాంబ జోన్ డి ఐ జి ఎల్.ఎస్.చౌహన్, ఐపీఎస్ పాల్గొన్నారు. పరేడ్ అనంతరం డి ఐ జి మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలు…

Read More

ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ప్రత్యేక ప్రాధాన్యత ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి పరకాల నేటిధాత్రి తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీకి దళిత జాతికి చెందిన ప్రొఫెసర్ యాదగిరికి మరియు నియామకమైన వారు దళిత జాతికి చెందిన వారిని వైస్ ఛాన్సలర్ గా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఎస్సి విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం…

Read More

పేద కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే ల ఆర్థిక సహాయం

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు కనకదుర్గ కాలని కి చెందిన బర్ల లలితమ్మ కుమారుడు బర్ల హర్ష వర్ధన్ ఇటీవల అనారోగ్య కారణాల బారినపడి మరణించిన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ దృష్టికి వెళ్లడంతో సోమవారం ఆ కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ నాయకుల చేత ఆర్థిక సహాయాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ తెలియజేశారని పట్టణ అధ్యక్షులు పల్లె రాజు…

Read More

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ హయాంలో రైతులకు పెద్దపీట మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నిజాంపేట: నేటి ధాత్రి మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం నిజాంపేట మండల కేంద్రము లో పర్యటించారు. బచ్చురాజ్ పల్లి, రజక్ పల్లి, కల్వకుంట, కె.వేంకటాపూర్ గ్రామాల్లో సోసిటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మెదక్ జిల్లా వ్యాప్తంగా 478 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం ధాన్యానికి…

Read More

శ్రీను కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండ 

పాలకుర్తి నేటిధాత్రి ఇటీవలే పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన మండలంలోని కొండాపురం శివారు మేకల తండాకు చెందిన లాకావత్ శ్రీను కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం శ్రీను కుటుంబానికి 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులో శ్రీను పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర…

Read More

అభివృద్ధి పనులకై వినతి పత్రం అందజేత

ఐదవ వార్డ్ కౌన్సిలర్ జిలకర మహేష్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు అమరవాది గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, అభివృద్ధి పనులు సత్వరమే జరిపించేందుకు చొరవ తీసుకోవాలని సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు ఐదవ వార్డ్ కౌన్సిలర్ జిలకర మహేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జిలకర మహేష్ మాట్లాడుతూ… డిఎంఎఫ్టి నిధులనుండి 59 లక్షల రూపాయలు 2023వ సంవత్సరంలో సిసి రోడ్ల, డ్రైనేజీల నిర్మాణాలకు మంజూరయ్యాయని, ఆర్…

Read More

వరంగల్ జిల్లా డిఎంహెచ్వో వెంకటరమణ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు వరంగల్, నేటిధాత్రి : స్థానిక వరంగల్ జిల్లా ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ ని ప్రజాసంఘాల,విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ని కలిసి జిల్లాలో డిఎంహెచ్వో గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ లో మెరిట్ ఉన్న వ్యక్తుల వద్ద లంచాలు తీసుకోవడం,అంతేగాక పల్లె వెలుగు పోస్టింగ్ కోసం డాక్టర్ల నుండి డబ్బులు తీసుకోవడం, కంటి వెలుగు ప్రోగ్రాంలో ప్రతి యూనిట్ కు ఒక వాహనాన్ని ఏర్పాటు…

Read More

రైతులకు రైతుబంధు ఇవ్వాలని.. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా..

– రైతుబంధు రాకపోయి… – కల్యాణ లక్ష్మి పెండ్లిలకు తులం బంగారం ఏమాయే… – ప్రతి మహిళలకు 2500 రూపాయలు అసలుకే లేదాయే… – కొల్చారం మండలం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆవేదన. కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:- కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయలేదని కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా ఇవ్వాలని మెదక్ జిల్లా…

Read More

మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు

భూపాలపల్లి నేటిధాత్రి మండలం కేంద్రంలో బీజేపి ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ జన్నే మొగిలి హాజరై పార్టీ అభిమానులకు సభ్యత్వాలు చేసి మాట్లాడుతూ దేశంలో గత పదేళ్లుగా మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని దేశ రక్షణ కు చేపట్టిన చర్యలను ప్రోత్సహిస్తూ, 2047 వరకు దేశాన్ని విశ్వ గురువుగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని…

Read More

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి

కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఈ రోజు హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్ డే) ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్…

Read More

గట్టుగూడెం గ్రామస్తులు 30 కుటుంబాలు జనసేనలో చేరిక ఎటపాక మండలం కన్నాయిగూడెం

యాటపాక నేటి దాత్రి పంచాయతీ పరిధిలోని గట్టు గూడెం గ్రామం లో జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ కొమ్ము వెంకటేష్ ఉపాధ్యక్షులు గోవింద్ వెంకట్ ల ఆధ్వర్యంలో 30 గిరిజన కుటుంబాలు వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎటపాక మండల అధ్యక్షులు మారాసు గంగాధర్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలో లోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా…

Read More

ప్రజా పోరాటాల ఫలితంగానే శవ పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వం నిర్మించింది

భద్రాచలం నేటి దాత్రి చర్ల ఆస్పత్రి ఆవరణ0లో నిర్మించిన శవ పరీక్ష కేంద్రాన్ని తక్షణమే ఓపినింగ్ చెయ్యాలి లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం CPIML మాస్ లైన్ (ప్రజాపంధా) పార్టీ చర్ల మండల కమిటీ సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో చర్ల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో నిర్మించిన శవపరీక్ష కేంద్రాన్ని తక్షణమే ఓపెనింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ ఎన్నో ప్రజా పోరాటాల…

Read More

తల్లి ఆశయాల నెరవేర్చిన తనయురాలు భార్గవి

పేదరికంలో కష్టాలను కన్నీళ్లను దిగమింగుకొని అమ్మ ఆశీస్సులతో సింగరేణి మేనేజ్మెంట్ (మైనింగ్) ట్రైనీ అధికారిగా ఉద్యోగం సాధించిన మణుగూరు కు చెందిన భార్గవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి మణుగూరు టౌన్.నేటి యువతకు స్ఫూర్తిదాయకం భార్గవి సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా ప్రశంస కష్టాలను కన్నీళ్లను దిగమింగుకొని అమ్మ ఆశీస్సులతో నిన్న సింగరేణి యాజమాన్యం ప్రకటించిన నూతన బాహ్య ఉద్యోగ ఫలితాలలో సింగరేణి మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్) ఎక్స్ టర్నల్ అధికారిగా…

Read More

సుజాత విద్యానికేతన్ పాఠశాలలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

హసన్ పర్తి / నేటి ధాత్రి 66 వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల యందు జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతరాం కర్ణ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడ్డాక్ లోని సిఆర్పిఎఫ్ జవాన్లపై చైనా ఆర్మీ జరిపిన దాడిలో 17 మంది జవాన్లు వీర మరణం పొందారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న వారి స్మృతికి నివాళులర్పిస్తూ జాతీయ…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ సామాజిక వర్గానికి నష్టం కలిగిస్తుంది

చేపపిల్లల సంఖ్య సగానికి తగ్గిస్తే ఎలా.. గత ప్రభుత్వం ఇచ్చిన దానిలో.. ఈ ప్రభుత్వం 50 శాతమే ఇవ్వడం సబబు కాదు.. దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బ తింటుంది.. ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో ఈ ఏడాది చెరువులు, కుంటల్లో వేయడానికి గత ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

చేర్యాల నేటి దాత్రి చేర్యాల పట్టణంలో జెడ్ పి ఎస్ ఎస్ పెద్దమ్మ గడ్డ 96 97 పూర్వ విద్యార్థులు అందరూ కలిసి పుర్మ లక్కిరెడ్డి సరోజా చంద్రరెడ్డి కుమారుడు వాసుదేవ రెడ్డి వృత్తి డ్రైవర్ హఠాత్తుగా మరణించారు వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు వారి సతీమణి పుర్మ సమతా రెడ్డి గారికి 96-97 పెద్దమ్మ గడ్డ పూర్వ విద్యార్థులు మరియు మహిళా మిత్రులు తో కలిసి వారి పాప పేరు మీద 50…

Read More

బ్రహ్మోత్సవాల్లో లడ్డు తయారీలో అన్యమతస్తుల ప్రమేయం లేదు

– లడ్డు,పులిహోర తయారీ దేవస్థాన ఆవరణలోనే జరిగింది – తామంతా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లమే – సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్లలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో లడ్డు తయారీలో అన్యమతస్తులు ప్రమేయం లేదని, హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దగ్గరుండి లడ్డులను తయారు చేయించామని సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు ఉప్పల విట్టల్ రెడ్డి, తీగల శేఖర్ గౌడ్, చేపూరి నాగరాజు…

Read More