NETIDHATHRI

గుండాల,ఆళ్లపల్లి,కొమరారం, బోడు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు అధికారులు నిత్యం వారికి అందుబాటులో ఉండాలి ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఇల్లందు సబ్ డివిజన్లోని ఏజెన్సీ పోలీస్ స్టేషన్లయిన గుండాల,ఆళ్లపల్లి,కొమరారం మరియు బోడు పోలీస్ స్టేషన్లను సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని…

Read More

వారణాసిలో ఎంపీ వద్దిరాజును కలిసిన అభిమానులు

Date 28/02/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో అభిమానులు సత్కరించారు. రాజ్యసభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రవిచంద్ర అధికార పర్యటనలో భాగంగా వారణాసికి వెళ్లారు.అక్కడ జరుగుతున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి రవిచంద్ర హాజరైన విషయం తెలిసిందే.ఈ సమాచారం తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విశ్వాస్ రావుతోపాటు మరో స్థానిక నాయకుడు రవిచంద్ర బస చేసిన హోటల్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు….

Read More

`సిద్దిపేటే కుటుంబం… కేసిఆరే ప్రపంచం.

https://epaper.netidhatri.com/ `ప్రజా మది, పార్టీ హృది హరీష్‌! `ఉద్యమ బాట…రాజకీయ వేట! `అటు పోరాటం.. ఇటు ప్రగతి ఆరాటం. `సగటు జీవితమంతా జనం కోసం. `ప్రతి క్షణం ప్రజల కోసం. `ప్రతి మాట వారి హితం కోసం. `ప్రతి అడుగు పార్టీ కోసం. `ప్రతి వ్యూహం గెలుపు కోసం. `ప్రతి దారి గులాబీ జెండా కోసం. `కేసిఆర్‌ నాయకత్వం పదిలం కోసం. `కార్యకర్తల సంక్షేమం కోసం. `పదికాలాల పాటు పార్టీ మనుగడ కోసం. `నమ్మకున్న వారికి అండగా…

Read More

ప్రతి విద్యార్థి కష్టంగా కాకుండా ఇష్టంగా చదివాలి

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు నిరంతరం కష్టపడాలి మొదటి స్థానంలో నిలిచే విధంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలి జనగామ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటాలి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున జనగామ, నేటిధాత్రి:- ప్రతి విద్యార్థి కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకోవాలని జనగామ మునిసిపల్ చైర్పర్సన్ పోకలజమున అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు…

Read More

వాలి బాల్ కిట్టు అందజేసిన కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు వకల భరణం శ్రీనివాస్

వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వకలా భరణం శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రొండి రాజు చేతులమీదుగా నాగయ్య పల్లె గ్రామ యువతకు వాలీబాల్ కిట్టు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువులో రాణించాలన్నారుఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రమ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఎంపీ బండి సంజయ్ పై పిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

వేములవాడ రూరల్ నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ పోలీస్ స్టేషన్లో ఎంపీ బండి సంజయ్పై మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ర్ట రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్పై, అతని మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లమెంట్ సభ్యుడు బండి…

Read More

ఇంటర్ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్

ప్రశాంతంగా పరీక్షలు వ్రాయండి. మీ లక్ష్యం తప్పక దరికి చేరుస్తుంది జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ, నేటిధాత్రి:- నేడు పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా, ఓత్తిడిలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఓ ప్రకటనలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఈ సందర్బంగా మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన విజయం మీకు అందాలని…

Read More

జడ్పీహెచ్ఎస్ అనుపురం పాఠశాల విద్యార్థుల కు మోటివేషనల్ క్లాస్ లు

వేములవాడ రూరల్ నేటిధాత్రి జెడ్పిహెచ్ఎస్ అనుపురం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై మోటివేషన్ క్లాస్ లైన్స్ క్లబ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహన ఆధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ మానవాడ శంకర్ ఆధ్వర్యంలో ఈ మోటివేషన్ క్లాస్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు గర్దాస్ విట్టల్ గారు నిర్వహించడం జరిగింది పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మానసిక ఒత్తిడి భయం పోగొట్టడం ప్రణాళిక చదువు సమతుల ఆహారం…

Read More

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయం

జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్ మంచిర్యాల నేటిదాత్రి మంచిర్యాల జిల్లాకేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను కమిటి అధ్యక్షులు సపోట్ శంకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్ హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. తన బోధనల ద్వారా బంజారాలను సన్మార్గంలో నడిపించేందుకు విశేష కృషి…

Read More

వేములవాడలో నియోజకవర్గ స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం”

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, లోక బాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి,  తీగల రవీందర్ గౌడ్,…

Read More

నేడే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

_ప్రతి విద్యార్థి ఆలస్యం కాకుండా హాజరు కావాలి _పరీక్షల చీఫ్ సూపర్డెంట్ జి మల్లేశ్ చందుర్తి, నేటిధాత్రి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుండి మార్చి 14 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించబడునని చీఫ్ సూపర్డెంట్ కళాశాల ప్రిన్సిపాల్ జి మల్లేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరానికి 81 మంది విద్యార్థులు , ద్వితీయ సంవత్సరానికి 107 మంది…

Read More

సంత రవిదాస్ సాహిత్యం పై చర్చ గోష్టి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల లో హిందీ విభాగము ఆధ్వర్యంలో ప్రసిద్ధ హిందీ కవి మరియు సంఘసంస్కర్త సంత్ రవిదాస్(1370- 1518 ) సాహిత్యం పై విద్యార్థులకు చర్చ గోష్టి నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కళాశాల ఉప ప్రధానాచార్యులు శ్రీనివాసులు గారు విచ్చేసి సంత్ రవిదాస్ చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు ….

Read More

సిపి అంబర్ కిషోర్ ఝాకి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే చల్లా

రేపు చేపట్టిన ధర్నా కార్యక్రమం విరమించుకుంటున్నట్లు వెల్లడి కార్యకర్తలకు అండగా ఉంటా-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నేటిధాత్రి 25 పిబ్రవరి న ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ జాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను కుటుంబ సభ్యులు మరియు కొంత మంది బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలతో కలిసి దర్శనం చేసుకొని వస్తున్న క్రమంలో కొంత మంది నాయకులు జై తెలంగాణ నినాదం చేశారనే నెపంతో ఉద్దేశపూర్వకంగా,అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం అక్రమ కేసులు బనాయించి, థర్డ్ డిగ్రీ ఉపయోగించి బి.ఆర్.ఎస్….

Read More

ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కూడలి వద్ద దేశ స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమురయ్య మాట్లాడుతూ మండలంలో కూడలి వద్ద తెలంగాణ కొమురయ్య ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి దేశ స్వతంత్ర భారతావని కోసం ప్రాణ త్యాగాలను, స్వాతంత్ర సమరయోధుడు ఫోటోకు పూలమాల వేసి చంద్రశేఖర్ ఆజాద్ మన దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ రాజ్యాంగంపై…

Read More

పశువుల కాపరులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఫారెస్ట్ అధికారులు

స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఫారెస్ట్ శాఖ అధికారుల వేధింపులను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి సిపిఎం పార్టీ డిమాండ్ చెన్నూర్, నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూర్,కొటపల్లి,వేమన పల్లి,భీమారం మండలాల్లో మేకలు,గోర్లు,బర్లు,పశువులు తమ ఆకాలి తీర్చుకోవడం కోసం సమీపంలోని అటవీ ప్రాంతం లోకి వాటిని మేపడం కోసం కాపాలదారులు తీసుకువెళ్ళుతే పారెస్ట్ శాఖ అధికారులు మూగజీవాలను, కాపాలాదారులను తీవ్రంగా వేదింపులకు గురిచేస్తున్నారు.రూ:5000 నుంచి రూ:,10000/ వరకు పెనాల్టిలు వేస్తున్నారు.మూగజీవాలను ,కాపాలదారులను ఫారెస్ట్ శాఖ కార్యాలయంలో బంధించడం జరుగుతుంది.రక్షణ…

Read More

గండీడ్ మండల కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ 93 వర్ధంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ 93 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇతను పండిత్ సీతారాం తివారి అగారని దేవి పుణ్య దంపతులకు జన్మించాడు. తమ కుమారుడిని సంస్కృతంలో పెద్ద పండితున్ని చేయడానికి కాశీలో చదివించాలని పట్టుదల ఉండేది, కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేక .చదువుకోడానికి తల్లిదండ్రులు చేసిన ఒత్తిడిని భరించలేక తన పదమూడవ ఏట ఇల్లు వదిలి…

Read More

బేషరతుగా బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి

బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు బోయినిపల్లి, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అనుచిత వాక్యాలు చేసిన ఎంపీ బండి సంజయ్ మీద మంగళవారం రోజున బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోయినిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్బంగా బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు వన్నెల రమణ…

Read More

ఆరు నెలలుగా వెలగని సెంట్రల్ లైటింగ్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం హెచ్ కె ఆర్ సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ఇందారం బస్టాండ్ నుంచి ఫ్లైఓవర్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను 7/10/2023నాడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించినారు, కానీ నేటి కీ ట్రాన్స్ఫార్మర్ ఎస్టిమేషన్ కు సంబంధించిన మొత్తాన్ని హెచ్ కె ఆర్ సంస్థ చెల్లించనందున గడిచిన ఆరునెలలుగా సెంట్రల్ లైటింగ్ వెలుగులు చిందించక వృధాగా ఉన్నవి,దీనిపై ఇందారం ఎంపిటీసి -2అరికె స్వర్ణ-సంతోష్…

Read More

విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు

రుద్రంగి సబ్ ఇన్స్పెక్టర్ రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో త్వరలో అన్ని ఇంటర్మీడియట్, టెన్త్, డిగ్రీ వార్షిక పరీక్షలు మొదలు అవుతున్న నేపద్యంలో, విద్యార్థులకు ఇబ్బంది కల్గించే విధంగా మైక్ లలో శబ్దాలు చేస్తే ,డీ జే లు పెట్టి శబ్ద కాలుష్యం చేశినా కఠిన చర్యలు తీసుకొనబడును , ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటి నుండి అనగా తేదీ 28.02.2024 నుండి ప్రారంభం అవుతున్నాయి, విద్యార్థులు రాత్రి, పగలు చదువులో నిమగ్నం…

Read More

ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్ భూపాలపల్లి నేటిధాత్రి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్ .అనంతరం మాట్లాడుతూ ఈనెల 28 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో అదేవిధంగా మండలాలలో సంబంధించి చదువుకుంటున్న విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్లకు టైం…

Read More
error: Content is protected !!