NETIDHATHRI

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అబ్బురపరిచిన జాతీయ సైన్స్ డే వేడుకలు

వేములవాడ నేటిధాత్రి వేములవాడ కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ అపూర్వం 2024 పేరుతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మరియు పాఠశాల డైరెక్టర్స్ అయిన కుమ్మరి శంకర్, ఇప్పపూల వినోద్, సన్నిది వెంకట కృష్ణ పాఠశాల కరస్పాండెంట్ పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వలన విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చు అని జిల్లా…

Read More

జెడ్పిహెచ్ ఎస్ బాలికల పాఠశాలలో సైన్స్ ఫేర్

ముఖ్య అతిధిగా కౌన్సిలర్ సంపత్ పరకాల నేటిధాత్రి బుధవారం రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గల జెడ్పిహెచ్ ఎస్ బాలికల పాఠశాల లో విద్యార్థులకు వ్యాస రచన,క్విజ్ తో పాటు పాఠశాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేసారు.విద్యార్ధులు వివిధ రకాలైన ఎగ్జిబిట్స్ ను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను,ఉపయోగాలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపల్ ముఖ్య అతిధిగా ఇచ్చేసి సివి రామన్ చిత్ర పటానికి పూలమాల…

Read More

ఘనంగా నేషనల్ సైన్స్ డే కార్యక్రమం.

నర్సంపేట టౌన్,నేటిధాత్రి : బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ , బిట్స్ స్కూల్ లలో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని బుధవారం విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల సైన్స్ కు సంబంధించిన అంశాలను చార్జ్ మరియు ఎక్సిబిట్స్ రూపంలో ప్రదర్శించారు. ముఖ్యంగా జీర్ణక్రీయ వ్యవస్థ, అడవుల నరికివేత, వాతావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలు, కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తినడం వలన…

Read More

వంగపహాడ్ లోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

హసన్ పర్తి నేటిధాత్రి: తేదీ 28- 02- 2024 బుధవారం నాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వంగపహాడ్ లోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయులుగా ముస్కు వర్షిత ఐదవ తరగతి విద్యార్థిని వ్యవహరించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విద్యార్థులు చాలా చక్కగా ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు…

Read More

ఘనంగా టైలర్స్ డే వేడుకలు

మందమర్రి, నేటిధాత్రి:- టైలర్స్ డే వేడుకలను పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో మేరు కుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యాపారస్తుల కమిటీ చైర్మన్ తమ్మిశెట్టి విజయ్ కుమార్, మంద తిరుమల్ రెడ్డి, గంప ఆంజనేయులు, గుడ్ల శ్రీను లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరు కుల దైవం జతగిరి శంకర దాసమయ్యా చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మేరు…

Read More

రైతు వేదికలు నిరుపయోగం

కానరాని రైతు సదస్సులు… సమావేశాలు నిర్వహణ లేక అద్వానస్థితికి వేములవాడ రూరల్ నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, వేములవాడ రూరల్ మండల కేంద్రంలో పంట సాగులో అధునాతన పద్ధతులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసే ఉద్దేశంతో నెలకొల్పిన రైతు వేదికలు వృథాగా మారాయి. అన్నదాతలకు అవగాహన కల్పించడం, రైతులంతా ఒకేచోట సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలనునిర్మించింది. ఆలోచనమంచిదే అయినా ఆచరణలో శున్యం గా కనిపిస్తోంది. వ్యవసాయశాఖ అధికారులు క్రమం…

Read More

ఘనంగా స్వయంపరిపాలన దినోత్సవం వేడుక

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయంపరిపాలన దినోత్సవం వేడుకను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా ఒకరోజు ఉపాధ్యాయులుగా,అధికారులుగా విద్యార్థులు వ్యవహరించారు.కాగా ప్రధానోపాధ్యాయురాలిగా తాళ్ల రుచిత, జిల్లా విద్యాశాఖ అధికారిగా బత్తుల నవ్య వ్యవహరించగా ఉపాధ్యాయులుగా ఝాన్సీ, హరిణి, అక్షయ, శ్రావణి ధరణి శ్రీజ హారిక అంజలి రక్షిత, జెస్సికా రాణి, ఆకాష్, రాహుల్, సర్జిత్, పవన్ కుమార్, నవదీప్, దిలీప్, వెంకటేష్, రేవంత్, మోహన్, హరికృష్ణ,…

Read More

గోల్డెన్ కిడ్స్ హైస్కూల్లో ఘనంగా నేషనల్ సైన్స్ ఫెస్టివల్

నేటిధాత్రి, వరంగల్ నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ను పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడలోని గోల్డెన్ కిడ్స్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు ప్రిన్సిపల్ మాధవి ఆధ్వర్యంలో చిన్నారులు నర్సరీ నుండి పదవ తరగతి వరకు తమకు నచ్చిన విభాగాలలో ఎగ్జిబిట్లను ప్రయోగాత్మకంగా అబ్బురపడే విధంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ సుజాత పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వారిలోని సృజనాత్మకత ప్రతిభా పాటవాలు ఆవిష్కరించే విధంగా వివిధ రంగాలకు చెందిన…

Read More

ఆరేపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి అక్కడి నుంచి కొత్తగా ఏర్పాటుచేసిన గ్రామ పార్టీ కార్యాలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని కార్యకర్తలు మరింత ముందుకు సాగేందుకు నూతన కార్యాలయం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడే కోసం ఆరు గ్యారెంటీలు ముందుకు తీసుకువచ్చారు ప్రతి…

Read More

సింగరేణి పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా నిర్వహించిన పాఠశాల 49వ వార్షికోత్సవ వేడుకలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరియా జిఎం ఏ మనోహర్, సింగరేణి సేవాసమితి ఏరియా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్, ఏరియా ఎస్ఓటు జిఎం ఏ రాజేశ్వర్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ లు హాజరై, ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏరియా జిఎం…

Read More

రానున్న ఎంపి ఎన్నికలల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకు వస్తారు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్*!!! జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు గా గెలిచిన అనంతరం మొదటి సారిగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామీ ని బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ వారిని శాసన సభ్యులుగా,ప్రభుత్వ విప్ గా ఎన్నికైన తర్వాత మొదటి సారి…

Read More

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన జడ్పిటిసి.

చిట్యాల, నేటి ధాత్రి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్యాల మండలం నైన్ పాక ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ను బుధవారం రోజున జడ్పిటిసి గొర్రె సాగర్*ప్రారంభించి, ప్రదర్శించిన ఎక్స్బిట్ లను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిదీ సైన్స్ తో ముడిపడి ఉందని సైన్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాలలో వ్యాసరచన, ముగ్గుల పోటీలు, క్విజ్…

Read More

ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం

:జ గదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి లక్ష్యం కోసం కనే కలలు కమ్మని వే,కానీ చేరుకునే మార్గంలో ముల్లుం టాయి,భయపడి ఆగిపోతే జీవితం ఎడారి దాటి వెళ్లగలిగేతే విద్యార్ధి జీవితం పూలవనం అవు తుంద ని,కాబట్టి పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి తల్లిదండ్రుల ఆశయాలను,ఆలోచనలను గౌరవిం చి,విద్యాబోధన చేసిన ఉపాధ్యా యులకు,కన్న ఊరికి మంచి పేరు వచ్చేవిధంగా ముందుకు సాగాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ…

Read More

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రతినిధులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద మరుగుదొడ్లు స్నానపు గదులకు అలాగే గ్రామంలోని సిసి రోడ్లకు భూమి పూజలు చేశారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ ఎంపిటిసి బుస స్వప్న లింగం గౌడ సంఘం నాయకులు మండపల్లి…

Read More

మార్చి 3న ఖమ్మం లోజరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ గుండాలలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపంథా) గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపంథా) గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ మోటార్ సైకిల్ ర్యాలీ పెట్రోల్ బంక్, పోలీస్ స్టేషన్, గ్రామపంచాయతీ మీదుగా గుండాల సెంటర్ కి చేరుకుంది. ఈ సందర్భంగా కొమరం శాంతయ్య అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజా పంథా) ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం…

Read More

కాంగ్రెస్ మండల గ్రామ కమిటీలు రద్దు..

హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్… నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజక వర్గ పరిధిలోని గ్రామ,పట్టణ,మండల కమిటీలను రద్దు చేసినట్లు నియోజక వర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు బుధవారం ప్రకటించారు. నియోజక వర్గం పరిధిలో గతములో వున్న గ్రామ,పట్టణ,మండల కమిటీలు తక్షణం రద్దు పరిచినట్లు,నాయకుల,కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో అన్ని మండల,పట్టణ,గ్రామాల నూతన అధ్యక్ష,కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

Read More

కాంగ్రెస్ ముమ్మాటికీ హిందూ వ్యతిరేక పార్టీనే

*బండి సంజయ్ ని ఒక్క మాటన్నా ఊరుకొము. -బీజేపీ మండల అధ్యక్షుడు పొంచెట్టి రాకేష్. చందుర్తి, నేటిధాత్రి: బీజేపీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గురించి కాంగ్రెస్ నాయకులు అనుచితంగా మాట్లాడటాన్ని ఖండిస్తూ బీజేపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ మతరాజకీయలు చేయడం ఇప్పటికైనా మార్చుకోవాలని, బండి సంజయ్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే…

Read More

ఘనంగా సమ్మక్క సారలమ్మ తిరుగు వారం పండుగ

సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు… మందమర్రి జిఎం మనోహర్ రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి: మందమర్రి ఏరియాలోని ఆర్కేవన్ ఏ గని సమీపంలో సమ్మక్క-సారలమ్మ జాతర తిరుగువారం పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21 ను నుండి 24 వరకు కొనసాగిన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారి దూలం కనకయ్య, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ ప్రకటించారు….

Read More

సింగిల్ విండో చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్ గా తాళ్లపల్లి సదయ్య ఏకగ్రీవంగా ఎన్నిక

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పాత్కపల్లి గ్రామానికి చెందిన ఆళ్ల సుమన్ రెడ్డి వైస్ చైర్మన్ గా కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి సదయ్య లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రాథమిక వ్యవసాయ సహకార జిల్లా అధికారి శ్రీ మాల తెలియజేశారు అనంతరం చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి మాట్లాడుతూ నాకి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే విజయరమణారావుకు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి…

Read More

29వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ కు సంబంధించిన భూములకు కోట్లల్లో ధరలు పలకడంతో కంపెనీ యజమాని మల్కా కొమురయ్య , 15 నెలల క్రితం కంపెనీని మూసివేయడం జరిగింది. అప్పటినుండి కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించమని కార్మికులు మొరపెట్టుకున్న కూడా చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 29వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి…

Read More
error: Content is protected !!