
వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెరుగుతుంది
ప్ర జాఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్ కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి విద్యార్థుల్లో నెలకొన్న సామాజిక స్పృహను పెంపొందిం చేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతా యని ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్ అ న్నారు.బుధవారం సత్యం టెక్నో స్కూల్ లో సైన్స్ ఫెయిర్ 2024 (వైజ్ఞానిక ప్రదర్శన)ను విద్య వెంకట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వి ద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో పలు వైజ్ఞానిక ప్రదర్శనలు సత్యం టెక్నో…