
దేవుడి పేరుతో భజన కబ్జా
సామాన్యులతో ఖమ్మం ఎండోమెంట్ ఎట‘కారం’ కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆలోచన లేని సులోచన… ప్రైవేట్ భూములపై పెత్తనం…
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో సంబాషణ. తెలంగాణ అభివృద్ధిపై వివరణ కవిత మాటల్లోనే… `గోసను బరిగీసి తరిమింది.. `కన్నీటి జాడ లేకుండా చేసింది.. `తెలంగాణ రైతుకు కష్టం దూరమైంది. `వ్యవసాయం పండగయ్యింది. `ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వులు నింపింది. `ఆసరాతో ఆదుకుంటోంది. `ఆసుపత్రులతో పేదలకు వైద్యం అందుతోంది. `తల్లుల సంక్షేమం చూస్తోంది.. `బిడ్డల బాగోగులు కంటోంది. `కేవలం సిఎం. కేసిఆర్ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. `ప్రగతిలో తెలంగాణ…
సామాన్యులతో ఖమ్మం ఎండోమెంట్ ఎట‘కారం’ కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆలోచన లేని సులోచన… ప్రైవేట్ భూములపై పెత్తనం సమాచార హక్కు చట్టానికి సమాధి.. రౌడీ మూకతో దాడులు చేయిస్తున్న కేడీగాళ్లెవరు ? కళ్యాణ్ రావు కళ్లెంతో కళ్లు మూసుకున్న కంత్రీగాళ్లు ఖమ్మం నగరంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అవినీతి లీలలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. చట్టానికి తూట్లు పొడిచి తన పబ్బం గడుపుకోవడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. కమీషన్లకు కక్కుర్తి పడ్డారో లేక…
పెద్దపెల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. రక్తదానం అనగా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం -ఎస్సై ఎన్ శ్రీధర్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ శ్రీధర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామగుండం సి పి రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరాన్ని తేదీ O2-10-2023 నాడు…
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ చౌరస్తాలో నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా భూమి పూజ చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో జాతీయ సమైక్యత కోసం అందరూ పాటుపడాలని, జాతీయ సమైక్యత కోసం నిరంతర శ్రమిస్తున్న గోపాలరావుపేట గ్రామ యువతను అభినందిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల యువత ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే…
మూడోసారి దాసరి ఎమ్మల్యే గా గెలవడం ఖాయం…శ్రీకాంత్ గౌడ్ ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లి గ్రామ బిఆర్ ఎస్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ఇంటి ఇంటి ప్రచారం చేయడం జరిగింది . ఈసందర్భంగా బీ ఆర్ ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని నమ్మితే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయని అన్నారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ…
నేటి నుండి 01/10/2023 జిల్లా వ్యాప్తంగా నిషేధ ఆకాంక్షలు విధింపు. జిల్లా ఎస్పీ కే నరసింహ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 01/10/2023 నాడు పర్యటన ఉన్నందున, భద్రతా ఏర్పాట్ల దృశ్య నేటినుండి జిల్లా వ్యాప్తంగా నిషేధ ఆంక్షలు విధించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కే నరసింహ. తెలియజేశారు.ఎలాంటి డ్రోన్లు, బెలూన్లు ఏగురవేయడం, బాణసంచా పేల్చడం నిషేదించడమైనది మరియు ర్యాలీ, ధర్నాలు, రాస్తారోకోలు,…
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సూరయ్య ఆధ్వర్యంలో చేరికలు నెక్కొండ, నేటిధాత్రి: మండలంలోని చంద్రుగొండ గ్రామంలోని కాంగ్రెస్ మరియు వివిధ పార్టీలకు చెందిన 15 మంది కుటుంబీకులు శుక్రవారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా సూరయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రతి ఇంటికి కెసిఆర్ పథకాలతో అభివృద్ధి వరద పారుతుందని ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గం లో రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా…
చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో స్వామి వివేకానంద సేవాసమితి బజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచి విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చిన భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో భగత్ సింగ్ ప్రముకుడని విప్లవోద్యమ నాయకుడని, 23…
కేసముద్రం(మహబూబాబాద్),నేటిధాత్రి: కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మైనారిటీల కోరిక మేరకు ముస్లింల ఖబరుస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి తన సీడీఎఫ్ నిధుల నుండి 5.00 లక్షల రూపాయలను మంజూరు చేసి మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్ పత్రాన్ని మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ అందజేశారు.గతంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు ముస్లిం మైనారిటీలకు ఉపయోగపడే విధంగా ఇంత గొప్ప పని చేసిన ఎమ్మేల్యే శంకర్…
ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు మరింత చేరువైన సేవలు నూతన పోలీస్ స్టేషన్ ని సందర్శించిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో సుమారు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన పోలీస్ స్టేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్…
నడికూడ,నేటి ధాత్రి: నడి కూడ సర్పంచ్ ఊర రవీందర్ రావు తండ్రి ఊర రాజేశ్వర్ రావు నిన్న సాయంత్రం మృతి చెందగా ఈ రోజు వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు), ప్రధానకార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు కోడెపాక కరుణాకర్,మచ్చ రవీందర్, సుధాటి వెంకటేశ్వర్ రావు,తిప్పర్తి సాంబశివ రెడ్డి,పర్నెం తిరుపతి…
ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గణపురం నేటి ధాత్రి 28 సెప్టెంబర్ గురువారం గణపురం మండల కేంద్రంలో ఉద్యమ నేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం మీడియా మిత్రులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్న తరుణం నైతిక విలువలతో కూడిన సమాజ హితం కోరే మీడియా సంస్థలు సమాజంలో ముందు ఉండాలి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వారధిగా నిలిచే కీలక పాత్ర మీడియా కి ఉందని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర…
రూ.3కోట్ల 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని వరికోల్ గ్రామంలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో ఏ.పి. ఎల్.హెల్త్ కేర్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టుమిషన్ శిక్షణా కేంద్రం మరియు గ్రామంలో రూ.3కోట్ల 90లక్షలతో వరికొల్ నుండి హైబోత్ పల్లి, వరికొల్ నుండి చర్లపల్లి వరకు నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బిటి రోడ్డు పనులకు శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ…
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లాలో రేపు అనగా 29/09/2023 రోజున వరల్డ్ హార్ట్ డే కార్యక్రమం కలదు. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎవరు హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి అవార్నేస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా టచ్ హాస్పిటల్ వారు 29 వ తేదీ ఉదయం 7 గంటలకు ఐబీ చౌరస్తా నుండి మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు 2k రన్ ఏర్పాటు చేయడం జరిగింది….
> నవాబుపేట మండలంలో ఆర్ఎంపి డాక్టర్ల నిర్లక్ష్యం. > మొన్న పోమాలలో…. నిన్న యన్మన్ గండ్లలో రోగుల మృతి. > నవాబుపేట మండలంలో ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యం. > హెవీడోస్ కారణంగా 32 ఏండ్ల యువకుడు వృత్తి. > ఇప్పటికే ఆరు మంది మరణానికి కారణమైన ఆర్ఎంపి.అమర్ సింగ్. > డబ్బులు ఇచ్చి దందా చేస్తున్న ఆర్.ఎం.పి. > డబ్బుల డీలింగుల్లో మెడికల్ షాప్ ల యజమాన్యం. > ఆరు మంది మరణానికి కారణమైన ఆర్ఎంపి పై…
ఇద్దరు నిందితులు అరెస్ట్ ఒకటి ట్రాక్టర్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం *పట్టుకున్న నిందితుల వివరాలు 1. జగదంబు కిషన్ తండ్రి: దేవా క్షిసాని వయస్సు 22 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్ నివాసం: చిత్తపరి గ్రామం మల్కాన్గిరి జిల్లా, ఒడిస్సా రాష్ట్రం. 2. చిత్ర సీన్ క్షిసాని, తండ్రి దేవా క్షిసాని , వయస్సు 23 సంవత్సరాలు వృత్తి: వ్యవసాయం, నివాసం: చిత్తపరి గ్రామం, మల్కాన్గిరి జిల్లా ఒడిస్సా రాష్ట్రం. జైపూర్, నేటి ధాత్రి: శ్రీరాంపూర్ పోలీస్…
వనపర్తి నెటిధాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం వారు ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు వేలంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకుతోట దేవరాజ్ రికార్డు స్థాయిలో 315116 లక్షలు పాట పాడి లడ్డును దక్కించుకున్నార ని ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మారం గోవిందు గుప్తా గుంత శంకర్ కల్వ భూపేష్ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు అదేవిధంగా వినాయకుని కరెన్సీ…
గణపురం నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో దేవుళ్ళ విగ్రహాలు బయటపడ్డాయి వివరాల్లో కి వెళ్తే గణపురం మండలంలోని మైలారం గ్రామం లో మల్లన్న గుట్టపై మల్లన్న స్వామి ఆలయానికి రోడ్డు మార్గం కోసం పనులు చేస్తుండగా రేణుక ఎల్లమ్మ తల్లి లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు వెలుగు చూశాయి ఈ విషయం తెలియగానే గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు వారు తరలివచ్చి గ్రామ పెద్దలు ప్రముఖులు మేధావులు పిల్ల పాపలతో విగ్రహాలను చూసి వేదమంత్రాలతో ప్రత్యేక…
* గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్…. కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట గ్రామానికిచెందిన నిరుడి స్వామి ఇటీవల కరెంట్ షాక్ తో బోరుబావి దగ్గర మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నీరుడు స్వామి దిశకర్మకు స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు కలిసి మరణించిన వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం తో పాటు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడుతూ…
డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ ను ఆహ్వానించిన కె.వి రంగా కిరణ్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం గురువారం జరగబోయే వినాయక నవరాత్రి నిమజ్జనం వీడ్కోలు మహోత్సవానికి హాజరవ్వాలని డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ కు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, ప్రధాన కార్యదర్శి దారా రమేష్, శోభాయాత్ర ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి జల్లారపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వేడుకోలు. `సీనియర్లు కూడా ఇదే మాట అంటున్నారు. `ఇప్పుడే టికెట్లు ప్రకటించొద్దు. `ఆశావహులుగానే ఖర్చు తట్టుకోలేకపోతున్నాం. `ఇప్పటికే తడిసి మోపెడౌతుంది. `టికెట్లు ప్రకటిస్తే హారతి కర్పూరమే. `ఊపిరి కూడా సలపనంత తలనొప్పి వచ్చుడే! `ఇది రేవంత్ కు అనుకూలంగా మారింది. `ఆశావహులతో బేరంతో మరింత లాభమే! `టికెట్ వస్తుందో రాదో అనుకునే వారు ప్రకటిస్తే బాగుండంటున్నారు. `కచ్చితంగా వస్తుందనుకునే వారు ఇప్పుడే ప్రకటించొద్దంటున్నారు. హైదరాబాద్,నేటిధాత్రి: మేపుడు మా వల్ల కాదు…ఈ మాటలు…