వివాహ ప్రధాన వేడుకల్లో హాజరైన మాజీ ఎమ్మెల్యే రేగా
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ…
https://epaper.netidhatri.com/ సంక్షేమమా! ఆధిపత్యమా!! మల్లారెడ్డి వరకే పరిమితమా? అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా? మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది? తప్పు చేసినందుకు శిక్షా? తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు! వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు? హైదరాబాదు చుట్టూ భూదాన్ భూములు అన్యాక్రాంతం! అనేక నాలాలు మాయం. గుట్టలకు, గుట్టలే మింగేశారు. దేవుళ్లకే శఠగోపం పెట్టారు. తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే! దుర్మార్గులను వేటాడితే రేవంత్ పేరు చరిత్రలో పదిలం. కొందరికే పరిమితం చేస్తే రేవంత్ చిక్కుకునేది రాజకీయ…
https://epaper.netidhatri.com/ `అంజన్నకు శఠగోపం.. గుడికి మంగళం `ఆనాడు గుడి కోసం కొట్లాడిన సీఎం ‘‘రేవంత్ రెడ్డి’’ ఇప్పుడు ఏమి చర్యలు తీసుకుంటారో అని వేచి చూస్తున్నా ఫిలింనగర్ అంజన్న భక్తులు! `పార్టీలకతీతంగా కొట్లాడారు ఆ తర్వాత ఏం జరిగిందో అంజన్నకే ఎరుక.? `జైశ్రీరామ్ అనే నాయకులూ కూడా అంజన్నకు తోడుగా నిలువ లేకపోయారు? `ఏం జరిగిందో ఏమో కానీ అంజన్న కోసం కొట్లాడిన కొందరు బిజెపి నాయకులు కండువాలు మార్చేశారు.! `రాజాసింగ్ అక్కడే గుడి కట్టిస్తా అన్నందుకు…
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరపరామయ్య-అంజలి దంపతుల ఏకైక పుత్రిక కావేరి వివాహ ప్రధాన వేడుకకు హాజరై కాబోయే నూతన వధువుని ఆశీర్వదించి చీరాను కానుకగా అందజేసిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బి ఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతరావు, ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య…
చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన వేల్పుల దేవస్వామి ని చందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నియమిస్తూ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు మంగళవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా దేవ స్వామి మాట్లాడుతూ నాపైన ఎంతో నమ్మకం నుంచి నాకు ఎస్సీ సెల్ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జడ్పిటిసి నాగం కుమార్ మండల అధ్యక్షులు చింతపoటి రామస్వామి మరియు కాంగ్రెస్…
వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వై సు చైర్మన్ వాకిటి శ్రీధర్ తమ పదవులకు రాజీనామా చేశారని మీడియా ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు సీనియర్ కౌన్సిలర్లలో కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి రాజనామా చేశారని ఆయన తెలిపారు మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లకు అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టిలో…
సింగరేణి వైస్ ప్రెసిడెంట్ రజాక్! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం ఏరియాలోని జి.ఎం ఆఫీస్ నందు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజును ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, వారి ఆఫీస్ నందు కలిసి రజాక్ జి.ఎం తో మాట్లాడుతూ రామవరం లోని కమ్యూనిటీ హాల్ నందు ఓపెన్ స్టేజ్ మరియు షెడ్డు, టైల్స్, డైనింగ్ హాల్ నుఎత్తు లేపడం, టైల్స్,డైనింగ్ హాల్ చుట్టూ మెష్, కుకింగ్ హాల్…
ఈరోజు అనగా తేది: 19-03 -2024 , కేంద్ర ప్రభుత్వ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్.జాతీయ మెధో వైకల్య దివ్యాంగుల సాధికారిత సంస్థ, సికింద్రాబాద్ మరియు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో అంగన్వాడి టీచర్స్ , ఆశ వర్కర్స్ , సమ్మిలిత విద్యా ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ, గ్రామ స్థాయి…
అధ్యక్షులు గా సారంగపాని పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మంగళవారం రోజున మండల రజకసంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన రజాకాసంఘం అధ్యక్షులు గా మామిళ్ల పల్లి సారాంగపాని ని ఎన్నుకోవడం జరిగింది.ఉపాధ్యక్షులు గా పోచనపల్లి లక్ష్మణ్,నేరెళ్ల రవి ప్రధానకార్యదర్శి గా మాధాసి రామమూర్తి,సహాయకార్యదర్శిలుగా ఎం.బుచ్చిబాబు,పి.సాంబయ్య, నర్సింహారాములు,సమ్మయ్య, కోశాధికారి మిడిదొడ్డి గణేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
బంజారా హిల్స్ రోడ్. నెం. 14? ఏం జరిగింది!? బుల్డోజర్లు వస్తున్నాయి చూడు? భాగ్యనగర్ స్టూడియో స్థలంలో బాగోతం. రాఘవేంద్ర కన్స్రక్షన్ కబ్జా కహానీ! బిల్డర్లతో అధికారుల మిలాఖత్. నాయకులతో సంచుల దండలు. నాయకులకు, అధికారులకు లక్షలకు లక్షలు, కొంతమందికి కోట్లు? నిబంధనలకు తూట్లు…వెలసిన అప్పార్టుమెంట్లు! 20 ఫీట్ల నాలా 4 ఫీట్లకు కుదింపు? స్టూడియో వెనకాల వున్న ప్రభుత్వ భూమి స్వాహా? అధికారులను ప్రశ్నిస్తే అప్పుడు మేం లేమంటున్నారు? ప్రభుత్వం ఆదేశిస్తే కూల్చేస్తామంటున్నారు? నాయకులు…
వనపర్తి నేటిదాత్రి; వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తన పదవికి రాజనామా చేశారు రాజనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ ఎల్ఐసి కృష్ణ పాకనాటి కృష్ణ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ బి ఆర్ ఏ స్ నాయకులు గంధం పరంజ్యోతి పెండెం కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు
#నెక్కొండ,నేటిధాత్రి: నెక్కొండ ఎంపీడీవో గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు .ప్రస్తుతం నెక్కొండలో పనిచేస్తున్న ఎంపీడీవో శ్రీనివాసరావు ఖమ్మం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వెళ్లారు. బదిలీపై నెక్కొండకు ఎంపీడీవో గా వచ్చిన ప్రవీణ్ కుమార్ నర్సంపేట మండల పరిషత్ కార్యాలయం సూపర్డెంట్ గా పనిచేస్తు నెక్కొండ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు.
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి : వరంగల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ,పరకాల నియోజకవర్గం ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల నూతనంగా కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( కూడా) చైర్మన్ గా నియమితులు చేసింది.ఈ సందర్బంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని హైదరాబాద్ లోని తన కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఎలగొండ ప్రవీణ్,పత్తిపాక తిరుపతి, కట్కురి రవి,ఇంద మనోజ్, కందికొండ లక్కీలు మర్యాదపూర్వకంగా…
దోమల వలన రాత్రంతా జాగారాలే… నయీమ్ నగర్ హనుమకొండ సాయంత్రం 6 గంటలయిందంటే గజ గజ వణుకుతూ రాత్రంతా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది హానుమకొండ నడిబొడ్డున ఉన్న నయీమ్ నగర్, రాజాజీనగర్, రామ్ నగర్ సమ్మె నగర్ కాలనీ ప్రజలు. ఇటీవల కాలంలో 60 ఫీట్ల రోడ్డు భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసుకుంటూ వచ్చి రాజాజీ నగర్ చివరిలో వదిలేశారు. అక్కడ నుంచి నీరు క్లియర్ గా వెళ్ళిపోకపోవడం వలన నీరు ఎక్కువగా నిలకడగా ఉండడం…
# మత్స్యాకారులు లక్షాధికారులు కావాలి నర్సంపేట,నేటిధాత్రి : మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నట్లు ప్రకృతి పర్యావరణ సంస్థ సీఈవో మూగ జయశ్రీ తెలిపారు.వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సీబీబీఓ, పీఎంఎమ్మెస్ వై & ఎస్ఎఫ్ఏసీ) సహకారంతో ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక మత్స్య సహాకర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘాల పాలకవర్గ సభ్యులకు సంఘం పనితీరు వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం…
భూపాలపల్లి నేటిధాత్రి మల్లు స్వరాజ్యం వర్ధంతి సభను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అనంతరం మాట్లాడుతూ తెలంగాణలోని హైద్రాబాద్ సంస్థానంలో ఫ్యూడల్ వ్యవస్థ మీద,జాగీర్దార్ మీద,రజాకార్ల రాక్షసత్వం మీద,ఆ తర్వాత భారత సైన్యం మీద, తెలంగాణలోని అసంఖ్యాకమైన స్త్రీలు – పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,నిజాం…
అక్రమంగా తరలిస్తున్న ఇసుక దందా వ్యాపారులు. పట్టి పట్టనట్లుగా అధికారులు మాలహర్ రావు, నేటిధాత్రి : మండలంలోని ఇప్పలపల్లి, కేశరాంపల్లి పరిధిలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా చాటు మార్గంలో దొంగతనంగా కుప్పలు కుప్పలుగా పోసి తరలిస్తున్నటువంటి ఇసుక వ్యాపారులపై ప్రభుత్వ అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యావహరిస్తున్నారు. మెన్ననేమో తాడిచేర్ల మనేరు పరివహా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఆకంగా రోడ్లపైనే దైర్ణంగా దందా సాగిస్తున్నారు. ఇకనైనా వెంటనే స్పందించి ఈ చీకటి వ్యాపరులను అరికట్టాలని ఇలాంటి…
రియల్ ఎస్టేట్ జోరుగా. స్థానిక సంస్థల ఆదాయం బేజారుగా. నాలా కన్వర్షన్ చట్టం-2020కు తిలోదకాలు ఆదాయం రియల్ మాఫియాకు, అభివృద్ధి భారం స్థానిక సంస్థలకు రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉండటం, కరీంనగర్ పట్టణం క్రమక్రమంగా విస్తరిస్తుండటంతో పాటు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మండలంలోని పలు గ్రామాలు చేరడంతో, మరికొన్ని కారణాల వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం మారుమూల గ్రామాల్లోకి విస్తరించింది. ఒకప్పుడు పట్టణ పరిసర ప్రాంతాలకే…
కాంగ్రెస్ పార్టీలోకి పలు డివిజన్ల నుండి సుమారు 100 మంది బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తాళ్లపల్లి చిన్నా. ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాల్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి…
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళన సభ రాజమౌళి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న చెరువులపై పూర్తి హక్కు ముదిరాజులదే ఎవరైనా కాంట్రాక్టర్స్ చెరువులలో చేప పిల్లలు పోస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ముదిరాజులు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు గత కొన్ని సంవత్సరాలుగా నాతో కలిసి…
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో గల చేల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో చేతిపంపు రిపేర్ లో ఉండగా రానున్న ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలకు నీటి కొరత లేకుండా ఎంపీడీవో భాస్కర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిచంద్ర రెడ్డి, చేతి పంపు మెకానిక్ గడ్డం బిక్షపతి చేత మరమ్మత్తులు చేయించడం జరిగింది . చేతిపంపు బాగు చేయడంతో అక్కడ నివసించే ప్రజలకు నీటి ఇబ్బంది తొలగిపోతుందని హర్షం వ్యక్తం చేశారు.
కూకట్పల్లి మార్చి 19 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబా అద్ మున్సిపల్ కార్పోరేషన్,టీపీసీ సీలేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి,జాయింట్ సెక్రటరీ తిరుప తి,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వీరేందర్ గౌడ్,ఉపా ధ్యక్షులు దినేష్ రాజ్,నాయకులు మనెపల్లి సాంబశి వరావు,పల్లపు సురేందర్,వివేకానం ద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక యాదగిరి,ప్రభాకర్,గోపాల్,నర్సిం హ రాజు,కిరణ్,జగదీశ్,గోపాల్ నాయక మహిళలు అస్మా,రి జ్వా న,షేనాసా,సమీరా,సలమ,ఆశబేగం,ఆసరా,తస్లీమ్,మీనా,సారా తది తరులు పాల్గొన్నా రు.
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని రాజుపల్లి గ్రామానికి చెందిన ఆవుల దిలీప్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న శ్రీ మహేశ్వర మున్నూరు కాపు సంఘం సభ్యులు మృత దేహాన్ని సందర్శించి నివాళు లర్పించారు దిలీప్ కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సంఘం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.