NETIDHATHRI

ప్రణాళిక బద్దంగా త్రాగునీటి సమస్యలను నివారించాలి

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం కలెక్టరు కార్యాలయం లోని సమావేశ మందిరంలో జిల్లాలో త్రాగునీటి సమస్యల నివారణ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పురోగతిపై మండలాల ప్రత్యేక అధికారులు ఎం.పి.డి.ఓ, ఎపిఓ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 3 నెలల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున పక్కా…

Read More

మర్రిపల్లిగూడెం లో బెల్ట్ షాప్ లపై పోలీస్ ల దాడి…

నలుగురి అరెస్ట్….మద్యం స్వాదీనం నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామములో అక్రమంగా మద్యం అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేసి రూ.37,460 ల విలువ గలిగిన మద్యం స్వాధీన పరుచుకున్నట్లు సీఐ హరికృష్ణ తెలిపారు.వివరాల్లోకి వెళితే గ్రామములో నలుగురు వ్యక్తులు ఇండ్లలో మద్యం నిల్వలు వున్నట్లు వచ్చిన సమాచారం తో శుక్రవారం తనతో పాటుపోలీస్ సిబ్బంది తనికీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో గట్టు అనిల్ ఇంట్లో రూ.9,150 ల విలువగల మద్యం,ముంజ యుగంధర్ ఇంట్లో రూ.8,830 విలువ గల మద్యం,…

Read More

కరీంనగర్‌ నాదే…గెలిచేది నేనే.

https://epaper.netidhatri.com/view/241/netidhathri-e-paper-20th-april-2024%09/3 కరీంనగర్‌లో కమలం కలలు కల్లలే! నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ప్రచార వివరాలు, తన గెలుపు అవకాశాలు ఆయన మాటల్లోనే `బండి సంజయ్‌ ఆశలు ఆవిరే. `ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతున్న! `ప్రజలకు ఎల్లవేళలా వెన్నంటి వుంటా! `సమస్యలలో ప్రజలకు తోడుగా వుంటా! `కష్టాలలో వున్న వారికి అండగా వుంటా. `ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా. `కేంద్రంలో ఎవరున్నా కొట్లాడి నిధులు తెస్తా!…

Read More

 ఉద్యోగుల విషయంలో నేటిధాత్రి సంచలన విజయం.

నేటిధాత్రి చెప్పిందే నిజమైంది.   ఉద్యోగుల సస్పెన్షన్ తప్పని నేటిధాత్రి ఆ రోజే రాసింది.   ఈ రోజు హైకోర్టు తన తీర్పులో అదే విషయం పునరుద్ఘాటించింది. ఉద్యోగులు ఓటర్లే కదా! అని ముందే చెప్పిన నేటిధాత్రి.   ఈసి నిర్ణయాన్ని ఆనాడే తప్పు పట్టిన నేటిధాత్రి.   ఉద్యోగుల‌ హక్కుల గురించి సమగ్ర సమాచారాన్ని అందించింది నేటిధాత్రి.   ఎన్నికల చరిత్రలో నేటిధాత్రి అక్షర విజయం. నిజం నిర్భయంగా చెప్పడం నేటిధాత్రి సొంతం. ఆనాడు ఏ…

Read More

నేడు నీలం మధు నామినేషన్….

-సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక… – నర్సాపూర్ అసెంబ్లీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ సాయిబాబా… కొల్చారం, ( మెదక్ ) నేటిధాత్రి :- మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ శనివారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నర్సాపూర్ సోషల్ మీడియా…

Read More

కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

సీసీ రోడ్డు పలుగులతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామంలోని ఏడవ వార్డు ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్ 2001 సంవత్సరంలో వేశారు ఎనిమిది నెలలకే పలిగిపోయింది నాణ్యత లేమితో పగుళ్లు ఏర్పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏటా లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నా నాయకుల అండదండలతో పనులు చేజిక్కించుకున్న గుత్తేదారులు ఇష్టారీతిన రోడ్లు నిర్మించడంతో కోట్ల రూపాయలు మట్టి పాలవుతున్నవి….

Read More

సరిహద్దు మహారాష్ట్ర లో పోలింగ్ ప్రశాంతం.

చీమూర్ పార్లమెంట్ పరిధిలోని సరిహద్దు గ్రామాల్లో బారులు తీరిన ఓటర్లు. సరిహద్దు సిరివంచ తాలూకా లో పెద్ద మొత్తంలో పోలింగ్. అడుగడుగునా పోలీస్ బందువస్తు మధ్య ప్రశాంతంగా ఓటింగ్. మహాదేవపూర్ -నేటి ధాత్రి: భారతదేశ పార్లమెంట్ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ భారత దేశంలోని రెండవ అతిపెద్ద పార్లమెంట్ స్థానాలు కలిగిన మహారాష్ట్ర రాష్ట్రంలో శుక్రవారం రోజు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. భారత దేశంలో 2024వ పార్లమెంట్ ఎన్నికలకు ఏడు దశల వారిగా ఎన్నికల నిర్వహణ…

Read More

బండారు మహోత్సవంలో పాల్గొన్న డీకే.అరుణమ్మ.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే. అరుణ పర్యటించారు. పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ. గ్రామంలో కురువ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ. కలిమెర లింగేశ్వర స్వామి బండారు మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ఆశీస్సులు అందజేయాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద పొర్ల గ్రామస్తులు, బిజెపి నాయకులు…

Read More

రెండు లక్షల మెజార్టీతో బలరాం నాయక్ గెలుపు ఖాయం

# రాముని భక్తులమే.. కానీ రాముని ముసుగులో రాజకీయం చేస్తే తరిమికొడతాం.. # బిఆర్ఎస్ పార్టీ చెల్లని పైసా…? # కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు . నర్సంపేట,నేటిధాత్రి : పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ రెండు లక్షల ఫైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు దీమా వ్యక్తం చేశారు.శుక్రవారం మహబూబాబాద్ పార్లమెంట్…

Read More

పలు పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరికలు

ఎంపీగా కడియం కావ్య కు భారీ మెజార్టీ ఖాయం నడికూడ,నేటి ధాత్రి: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కడియం కావ్య గెలవడం ఖాయమని వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల నియోజకవర్గం నడికూడ మండల కేంద్రంతో పాటు గొల్లపల్లెకు చెందిన బిఆర్ఎస్, బిజెపి 30 మంది నాయకులు నడికూడ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే…

Read More

ఉపాధి పని వారికి స్పందించిన అధికారులు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉపాధి కూలీలకు కనీస అవసరాలు టెంటు ,మంచినీటి సౌకర్యం ,మెడికల్ కిట్లు, ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల జితేందర్ చేసిన డిమాండ్లకు స్పందించిన అధికారులు

Read More

కంఠమేశ్వర స్వామి ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

# వైభవంగా మొదలైన కంఠమేశ్వర స్వామి వేడుకలు.. నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని వెంకటాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ కంఠమేశ్వేర స్వామి పండుగ ఉత్సవాలకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 18 న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరుగగా శుక్రవారం…

Read More

ఎల్లమ్మ బండలో కొత్తగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శేరిలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లోని ఎల్లమ్మబండలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారం భోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సోదరుడు నరేందర్ రె డ్డి,సంజీవ్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని…

Read More

ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ప్రారంభం

మలహార్ రావు, నేటిధాత్రి ; మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో గణపతి, పార్వతి, శివుడు, సూర్యభగవనుడు, విష్ణుమూర్తి ల విగ్రహల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శుక్ర, శని, ఆదివారం మూడు రోజుల పాటు ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. 19న శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షా స్వీకారం, ఋత్విక్వర్ణనం, నవగ్రహ, యోగిని, వాస్తు క్షేత్రపాలక బ్రహ్మది మండల పూజలు, అగ్నిప్రతిష్ట దేవతా హోమాలు విగ్రహాజలాధి వాసాలు నిర్వహించారు. ప్రతిష్టాపన…

Read More

బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి వయసు 74 భర్త పేరు చంద్రయ్య వయసు 80 తన ఆరోగ్యపరంగా బాగా లేకపోవడంతో నిత్యం ఇంట్లో ఏదో రకమైన ఇబ్బందులను భరించలేక శుక్రవారం ఐదు గంటలకు లేచి నాగులకుంట వెనకాల ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. వెనకాలనే ఆమెను గమనించుకుంటూ వచ్చిన గ్రామస్తులు ఆమె అందులో పడగానే ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుంట పోయిందని గ్రామస్తులు తెలిపారు.వెంటనే పొత్కపల్లి ఎస్ఐకి సమాచారం…

Read More

జైపూర్ మండల్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కాసిపేట సతీష్ కుమార్ నియామకం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నరసింగాపూర్ గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ కుమార్ ను జైపూర్ మండలం సోషల్ మీడియా ఇన్చార్జిగా చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ చేతుల మీదుగా శుక్రవారం నాడు నియామక పత్రాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి సోషల్ మీడియాను ఒక బలమైన శక్తిగా తయారు చేస్తానని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వంశీకృష్ణ…

Read More

మానుకోట కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్ళిన భద్రగిరి కాంగ్రెస్ శ్రేణులు

భద్రాచలం నేటిదాత్రి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే *తెల్లం వెంకట్రావు వెంట మానుకోట కి తరలి వెళ్లారు. టిపిసిసి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం నుంచే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకొని అక్కడి నుంచి సుమారు 150 కార్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు…

Read More

ముదిగుంట,నర్వ గ్రామాలలో పర్యటించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో శుక్రవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ముదిగుంట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి, వేసవికాలం కాబట్టి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని, నిర్దేశించిన కొలతల్లోనే పని సక్రమంగా చేయాలని కూలీలకు తగు సూచనలు చేయడం జరిగింది. అలాగే కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎండ తాపం నుండి రక్షణగా టెంటు మరియు…

Read More

ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే చెరువుల కబ్జాలను బట్ట బయలు చేస్తాం:సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో తన గెలుపు తద్యమని మల్కాజ్ గిరి పార్ల మెంటు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేంద ర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కూకట్పల్లి నియో జకవర్గంలోని కె.పి.హె చ్.బి.కాలనీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ముందుగా వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్ఐ జిఫ్లాట్స్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గమాజీ అ ధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…

Read More